దేశం
ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన కమల్ హాసన్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీ మేనిఫెస్టోను మక్కల్ నీది మయ్యం (MNM) అధినేత, నటుడు కమల్ హాసన్ ఇవాళ(శుక్రవారం) విడుదల చే
Read Moreపంజాబ్ లో పెరుగుతున్న కేసులు..మార్చి 31 వరకు విద్యాసంస్థలు బంద్
దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా వైరస్ వ్యాప్తి విజృంభిస్తోంది. ఈ క్రమంలో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కొత్త కేసులు పెరుగుతుండడం
Read Moreమెహబూబా ముఫ్తీ పిటిషన్ తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు
జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (PDP) అధినేత్రి మెహబూబా ముఫ్తీకి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. మనీ లాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్
Read Moreవీడియో: రైతు నిరసనల మధ్య కొడుకు పెళ్లి చేసిన నాయకుడు
మధ్యప్రదేశ్ వినూత్నంగా ఓ వివాహం జరిగింది. అగ్రిచట్టాలకు వ్యతిరేకంగా రైతులు మధ్యప్రదేశ్లోని రేవాలో నిరసనలు తెలుపుతున్నారు. అయితే ఆ నిరసనలలో
Read More26 వేల వెబ్ సైట్లు హ్యాక్
రాజ్యసభలో కేంద్రం వెల్లడి న్యూఢిల్లీ: దేశంలో కిందటేడాది 26 వేల వెబ్ సైట్ లు హ్యాక్ అయ్యాయని కేంద్రం వెల్లడించింది. వీటిలో కేంద్ర, రాష్ట్ర
Read Moreఓట్ల కోసం కాంగ్రెస్ ఎంతకైనా దిగజారుతుంది
ఓట్ల కోసం కాంగ్రెస్ ఎంతకైనా దిగజారుతుందని విమర్శించారు ప్రధాని మోడీ. అసోంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మోడీ కాంగ్రెస్పై తీవ
Read More65 శాతం కరోనా కేసులు మహారాష్ట్రలోనే
ఎన్ని కట్టుదిట్టమైన చర్యలను తీసుకున్నా మన దేశంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి...ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. రోజురోజుకూ దాదాపు అన్ని రాష్ట్రాల్లో కే
Read Moreకరోనాతో కంటే రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారే ఎక్కువ
గతేడాది కరోనా వైరస్ సోకి చనిపోయిన వారి కంటే .. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్యే ఎక్కువగా ఉందన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. రోజురోజుకీ రోడ
Read Moreవెనక్కి ప్రయాణించిన రైలు.. తప్పిన భారీ ముప్పు
ముందుకు వెళ్లాల్సిన ఓ రైలు కొన్ని కిలోమీటర్లు వెనక్కి ప్రయాణించింది. ఆ సమయంలో పట్టాలపై ఎవరు లేకపోవడం, వేరే రైళ్లు రాకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ
Read Moreకేంద్రం కాళ్లపై పడేందుకూ సిద్ధమే
న్యూఢిల్లీ: నేషనల్ క్యాపిటల్ టెర్రిటరీ ఆఫ్ ఢిల్లీ (ఎన్సీటీ) బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోవాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. ఢిల్లీ ల
Read Moreదోషం పోవాలని.. 13 ఏళ్ల బాలుడితో ట్యూషన్ టీచర్ పెళ్లి
జాతకంలో దోషం ఉందని ఓ మైనర్ బాలుడిని పెళ్లి చేసుకుంది ఓ ట్యూషన్ టీచర్. పంజాబ్ లోని జలందర్ లో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఓ య
Read Moreదీదీ.. నీ గేమ్ ఓవర్
న్యూఢిల్లీ: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పనైపోయిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బెంగాల్లోని పురులియాలో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో
Read Moreసీనియర్ నటి జయచిత్ర కుమారుడు అరెస్ట్
సీనియర్ సినీ నటి జయచిత్ర కుమారుడు అమ్రేష్ ను చెన్నై పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. రైస్ పుల్లింగ్ వస్తువు ఉందని నమ్మించి చెన్నైలోని వలసరవాక్కంకు చె
Read More












