దేశం

దేశ ద్రోహం కేసులో యాక్టివిస్ట్ అరెస్ట్: 5 గంటల కల్లా రిలీజ్‌ చేయాలన్న సుప్రీం

న్యూఢిల్లీ: ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెట్టిన కారణంగా దేశ ద్రోహం కేసులో మే నెలలో అరెస్టు చేసిన మణిపూర్ యాక్టివిస్ట్‌ లీచొంబమ్‌ ఎరెన్&

Read More

వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ఒక్కరూ బాహుబలి

వ్యాక్సిన్ తీసుకుంటే ప్రతి ఒక్కరూ బాహుబలి అవుతారన్నారు ప్రధాని మోడీ. కోవిడ్ కు వ్యతిరేకంగా పోరాటంలో ఇప్పటి వరకు 40 కోట్ల మందికి పైగా ప్రజలు 

Read More

కొత్త మంత్రులను పరిచయం చేసిన మోడీ

లోక్ సభలో కొత్త మంత్రుల పరిచయ కార్యక్రమాన్ని అడ్డుకున్నాయి ప్రతిపక్షాలు. కొత్తమంత్రులను సభకు పరిచయం చేసేందుకు ప్రధాని మోడీ లేవగా.....ప్రజా సమస్యలపై ప్

Read More

కేంద్ర మంత్రులు, జర్నలిస్టులు, ప్రతిపక్ష నేతల ఫోన్లు హ్యాక్?

న్యూఢిల్లీ: దేశంలో మరోమారు హ్యాకింగ్ కలకలం చెలరేగింది.  పలువురు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్

Read More

బిడ్డ కోసం చిరుతతో తల్లి వీరోచిత పోరాటం

మహారాష్ట్రలో ఓ తల్లి సాహసం  చంద్రాపూర్: కన్న కూతురిని కాపాడుకునేందుకు ఓ తల్లి ఏకంగా చిరుతపులితోనే కొట్లాడింది. చేతిలో చిన్న కట్టె మాత్రమే

Read More

ప్రజలకు పనికొచ్చే ప్రశ్నలు అడగండి

ప్రజలకు పనికొచ్చే ప్రశ్నలు అడగండి.. జవాబివ్వడానికి రెడీ ఆల్ పార్టీ మీటింగ్‌లో ప్రతిపక్షాలతో ప్రధాని మోడీ ఇయ్యాల్టి నుంచి పార్లమెంటు వ

Read More

పంజాబ్ పీసీసీ చీఫ్ గా సిద్ధూ నియామకం

  సిద్ధూతోపాటు నలుగురు వర్కింగ్ ప్రసిడెంట్లు   న్యూఢిల్లీ: పంజాబ్ పీసీసీ చీఫ్ ఎంపికపై ఉత్కంఠకు.. ఊహాగానాలకు ఎట్టకేలకు తెరదించిం

Read More

కర్ణాటకలో విద్యా సంస్థల ఓపెన్ కు గ్రీన్ సిగ్నల్

స్కూళ్లకు మాత్రం ఇప్పుడే కాదు... ఈనెల 26 నుంచి కాలేజీలు, యూనివర్సిటీలకు  అనుమతి 19 నుంచి సినిమా థియేటర్లకు అనుమతి కండీషన్.. కోవిడ్

Read More

ఈ వృద్ధుడి ఆయుష్షు పెద్దది.. రైలు కిందపడినా బతికాడు

ముంబయి: రైలు కింద పడి బతకాలంటే చాలా అదృష్టం ఉండాలి. కోటికొకరికి మాత్రమే ఇలాంటి అదృష్టం వరిస్తుందేమో. ఇదే కోవలో ఓ వృద్ధుడు రైలు కిందపడి సజీవంగా బయటకొచ్

Read More

బక్రీద్‌కు సడలింపులా?.. ఐఎంఏ సీరియస్

న్యూఢిల్లీ: బక్రీద్ (ఈద్ అల్ అదా) పండుగ కోసం కేరళ ప్రభుత్వం కరోనా నిబంధనలను సడలించడం వివాదాస్పదం అవుతోంది. బక్రీద్ కోసం మూడ్రోజుల పాటు కరోనా నిబంధనలను

Read More

ముంబయి మేయర్ కిశోరి ఫడ్నేకర్ కన్నుమూత

ముంబయి: దేశ ఆర్ధిక రాజధాని ముంబై మహానగర ప్రధమ పౌరురాలు, మేయర్ కిశోరి ఫడ్నేకర్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె

Read More

అస్సాంలో పెద్ద మొత్తంలో డ్రగ్స్ డిస్పోజ్

అస్సాంలో సీజ్ లో చేసిన డ్రగ్స్ ను డిస్పోజ్ చేశారు పోలీసులు. కొద్దిరోజులుగా రాష్ట్రంలో పట్టుబడిన డ్రగ్స్ మొత్తాన్ని ఇవాళ డిస్పోజ్  చేశారు. ఈ కార్య

Read More

పంజాబ్ సీఎంపై సోనియాకు ఎమ్మెల్యేల లేఖ

చండీగఢ్: మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారం అధిష్టానానికి చికాకుపెడుతున్నట్ల కనిపిస్తోంది. పీసీసీ సారధిగా

Read More