దేశం

మేం పవర్‌లోకి వస్తే బ్రాహ్మణులు సేఫ్

లక్నో: వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ పొలిటికల్ హీట్ పెరిగింది. అధికార, విపక్ష పార్టీ నేతలు ఒకరిపై

Read More

దేశంలో 40 కోట్ల మార్కును దాటిన వ్యాక్సినేషన్

న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్ విషయంలో ఇండియా మరో మైలురాయిని దాటింది. టీకా పంపిణీలో 40 కోట్ల మార్కును భారత్ అధిగమించింది. శనివారం ఇచ్చిన 46.38 లక్షల డోసులత

Read More

33 పార్టీల నేతలతో ప్రధాని మోడీ మీటింగ్

పార్లమెంటులో ఏ అంశంపై చర్చకైనా సిద్ధమేనని ప్రకటన న్యూఢిల్లీ: ధరల పెరుగుదల, కరోనా సెకండ్‌ వేవ్‌ను కంట్రోల్ చేయడంలో కేంద్రం ఫెయిల్ అయి

Read More

కొడుకు మంత్రి.. పొలం పనుల్లోనే పేరెంట్స్: హ్యాట్సాఫ్​ అన్న మహిళా ఎంపీ

మనం గొప్పగా ఎదిగితే అందరికంటే ఎక్కువ సంతోషించేంది అమ్మానాన్నలే. నా బిడ్డ ఇది సాధించాడంటూ పది మందికీ చెప్పుకొని పొంగిపోతారు. కానీ ఉన్నత స్థానానికి చేరి

Read More

ఆక్సిజన్ కాన్సంట్రేటర్ పేలి భార్య మృతి.. భర్త కండిషన్ సీరియస్

జైపూర్: ఇంట్లో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ పేలి ఒక మహిళ మరణించింది. కరోనాతో బాధపడుతున్న ఆమె భర్త పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన రాజస్థాన్‌ గంగాపూర్&zwn

Read More

గోడ కూలి 24 మంది మృతి.. రూ.2 లక్షలు ప్రకటించిన మోడీ

ముంబై: మహారాష్ట్రలో ఘోరం జరిగింది. రెండు వేర్వేరు ఘటనల్లో గోడ కూలి 24 మంది చనిపోయారు. ఈ ఘటన చెంబూర్, విఖ్‌రోలి ప్రాంతాల్లో జరిగింది. కొద్ది రోజుల

Read More

శబరిమల అయ్యప్ప దర్శనాలపై పరిమితి

తిరువనంతపురం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల దర్శనాల విషయంలో కేరళ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయంలో ప్రత్యేకంగా నిర్వహించే కర్కికాడ ఉత్సవాల నేపథ్య

Read More

కుప్పకూలిన భవనం..ఐదుగురు మృతి

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ముంబై విక్రోలి ప్రాంతంలో  జీ ప్లస్ వన్ భవనం కూలిపోయింది. ఈ ఘటనలో ఐదు మంది మృతి చెందారు. గాయపడ్డ వా

Read More

ముంబైలో భారీ వర్షాలు..లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం

ముంబైని మరోసారి భారీ   వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేని వాన ముంబై వణికిపోయింది. చాలా ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో ముంబై మహానగరంలో లోతట్

Read More

కొండ చరియలు విరిగిపడి 14 మంది మృతి

ముంబై చెంబూరు భరత్ నగర్ లో ఘోరం జరిగింది. భారీ వర్షాలకు ఇళ్లపై కొండ చరియలు విరిగిపడి 14 మంది చనిపోయారు.ఘటనలో చాలా మందికి గాయాలయ్యాయి. స్థానికుల స

Read More

నకిలీ సర్టిఫికెట్లతో  24 ఏండ్లుగా ఉద్యోగం

ముంబై: మహారాష్ట్ర బృహన్‌‌ ముంబై మున్సిపల్‌‌ కార్పొరేషన్‌‌(బీఎంసీ)లోని ఓ ఉద్యోగి పేరుతో ఇంకో వ్యక్తి కూడా జాబ్‌&zwnj

Read More

కరోనా సోకినోళ్లు టీబీ టెస్టు చేసుకోవాలె

న్యూఢిల్లీ: కరోనా సోకినోళ్లందరూ టీబీ టెస్టు చేయించుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. అలాగే టీబీ బాధితులందరూ కరోనా టెస్టు చేయించుకోవాలంది. ఈ మ

Read More

పార్లమెంట్ సమావేశాలపై రేపు అఖిలపక్ష భేటీ

న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాల నిర్వహణపై రేపు ఆదివారం కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది. ఈనెల 19న సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప

Read More