దేశం
జనరేటర్ నుంచి విషవాయువులు.. ఆరుగురు మృతి
ఆదిలాబాద్ జిల్లాకు పొరుగున ఉన్న చంద్రాపూర్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. నిన్న రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చ
Read Moreజనాల తీరు ఆందోళన కలిగిస్తోంది
న్యూఢిల్లీ: కరోనా జాగ్రత్తల విషయంలో ప్రజలు వ్యవహరిస్తున్న తీరు ఆందోళన పెంచేదిగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కొవిడ్ జాగ్రత్
Read Moreకేబినెట్ కమిటీలో మార్పులు.. స్మృతి, కిషన్ రెడ్డికి చోటు
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి వర్గ విస్తరణ తర్వాత ప్రధాని మోడీ కేబినెట్ కమిటీలను పునర్వ్యవస్థీకరణపై దృష్టి సారించారు. కేబినెట్ కమిటీలో యువ మంత్రులకు
Read Moreవేర్వేరు టీకాలను కలిపి తీసుకుంటే చాలా డేంజర్
జెనీవా: వేర్వేరు కంపెనీల టీకాలను కలిపి తీసుకోవడం సురక్షితం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ హెచ్చరించ
Read Moreఆరోపణలు చేసిన వారికి పరువునష్టం నోటీసులు ఇస్తా
మాజీ కాంగ్రెస్ లీడర్ పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలపై స్పందించారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కమ్ ఠాగూర్. కేసీఆర్ కు విధేయులుగా ఉ
Read Moreకరోనా మూడో వేవ్ రావడం పక్కా: ఐఎంఏ
న్యూఢిల్లీ: దేశంలో పరిస్థితులు చూస్తుంటే కరోనా మూడో వేవ్ రావడం పక్కా అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) స్పష్టం చేసింది. కేసులు తగ్గుముఖం పడుతున్నా
Read Moreచట్టాలతో జనాభా నియంత్రణ చేయలేం: ఆడపిల్లల చదువుతోనే..
బీహార్ సీఎం నితీశ్ కుమార్ కామెంట్ పాట్నా: ఎన్డీయేలోనే ఉంటూ జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ తరచూ బీజేపీకి వ్యతిరేకంగా కామెంట
Read Moreసెప్టెంబర్ 12 న నీట్ ఎంట్రన్స్
న్యూఢిల్లీ: వాయిదాలు పడుతూ వస్తున్న నీట్-2021 ప్రవేశ పరీక్ష ఎట్టకేలకు ఖరారైంది. వచ్చే సెప్టెంబర్ నెల 12న నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిం
Read Moreతండ్రి టెర్రరిస్ట్ అయితే పిల్లలది తప్పా?
శ్రీనగర్: ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ కొడుకులను జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తొలగించింది. వీరితోపాటు మరో 9 మంద
Read More19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 19 నుంచి మొదలు కానున్నాయని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు.. పందొమ్మిది రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు
Read Moreట్విట్టర్ మళ్లీ తోక జాడించింది..
న్యూఢిల్లీ: ట్విట్టర్ మరోసారి తన అహంకార పూరిత బుద్ధిని బయటపెట్టుకుంది. కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్విట్టర్ అకౌంట్ బ్లూ
Read Moreమూడో వేవ్ ముప్పు.. జాతరలు, సంబురాలు వద్దు
న్యూఢిల్లీ: కరోనా మూడో వేవ్ ముప్పు పొంచి ఉందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) హెచ్చరించింది. కరోనా ప్రభావం తగ్గిపోయిందని భావించొద్దని.. జాగ్రత్తగా
Read Moreరాత్రంతా వాన.. కొట్టుకుపోయిన కార్లు.. హైవే బ్లాక్
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో వరద ముంచెత్తింది. అదివారం రాత్రంతా కుండపోతగా పడిన వర్షాలకు నదులు ఉప్పొంగాయి. కాంగ్రా, ధర్మశాల, సిమ్లా సహా అనేక ప్రాంతా
Read More







-2021-will-be-held-on-12th-September-2021_au1pVoYA3f_370x208.jpg)




