దేశం

కేరళలో జికా వైరస్ కలకలం: హైఅలర్ట్ ప్రకటన

28కి చేరిన జికా వైరస్ కేసులు తిరువనంతపురం: కరోనా కేసుల నుంచి కోలుకోలేక సతమతం అవుతున్న కేరళ రాష్ట్రంలో  జికా వైరస్ కలకలం రేపుతోంది. ప్రతిర

Read More

స్వాతంత్ర్యం రాకముందు వేసిన పెయింటింగ్ కి 37కోట్లు

శాఫ్రాన్ ఆర్ట్ సంస్థ ఇటీవల రెండు అపురూప పెయింటింగ్స్ ను వేలం వేసింది. ఆ రెండు చిత్రాల్లో ఒకటి ప్రముఖ భారత పెయింటర్ అమృతా షేర్ గిల్ గీసింది కాగా..

Read More

కరోనా కేసులు పెరుగుతున్నయ్..

న్యూఢిల్లీ: దేశంలో వరుసగా రెండో రోజు కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 41 వేల 806 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 3

Read More

హర్యానా గవర్నర్‌‌గా దత్తన్న ప్రమాణస్వీకారం

చండీగఢ్: హర్యానా గవర్నర్‌‌గా బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ రవి శంకర్.. గురువారం మధ్యాహ్నం దత్తాత

Read More

జనాభా ఎక్కువున్నా కరోనాను బాగా కంట్రోల్ చేస్తున్నరు

వారణాసి: ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వంపై ప్రశంసల జల్లులు కురిపించారు. దేశంలోనే అత్యంత జనాభా ఉండే యూపీ.. కరోనాను అద్భుతంగా కం

Read More

ఫ్రీడం ఫైటర్స్‌ను బెదిరించడానికి తెచ్చిన చట్టం అవసరమా?

న్యూఢిల్లీ: మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన గాంధీజీ, బాల గంగాధర్ తిలక్ లాంటి ఫ్రీడం ఫైటర్స్‌ను బెదిరించి కట్టడి చేసేందుకు బ్రిటిషర్లు తెచ్చిన రా

Read More

సుప్రీంకోర్టును ఆశ్రయించిన సువేందు అధికారి

కోల్‌కతా: నందిగ్రామ్ అసెంబ్లీ నుంచి ఎన్నికైన తన గెలుపును సవాలు చేస్తూ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్‌ను క

Read More

రేపు వారణాసిలో పలు ప్రాజెక్టులు ప్రారంభించనున్న మోడీ

ప్రధాని నరేంద్ర మోదీ రేపు(గురువారం) వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. రూ.744 కోట్ల విలువైన ప

Read More

మేం గెలిస్తే 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్

ఢిల్లీ రాష్ట్రంలో ఇచ్చాం..   గోవాలోనూ ఇస్తామంటున్న ‘ఆప్’ అధినేత కేజ్రివాల్ పనాజీ: త్వరలో ఎన్నికలు జరగునున్న రాష్ట్రాలపై

Read More

ఎంత డబ్బు ఖర్చు చేసినా గెలిచేది బీజేపీ మాత్రమే

కేంద్ర హోం మంత్రి  అమిత్ షాతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ బుధవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈటల బీజేపీలో చేరిన తర్వాత అమిత్‌ షాతో భేటీ కావడం ఇదే ఫ

Read More

డబ్బులు తీసుకుందాం..ఈటలను గెలిపిద్దాం

కేంద్ర హోం మంత్రి  అమిత్ షాతో భేటీ తర్వాత.. బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన రోజే అమిత్ షాను కలవాలని అనుకున్నాం.

Read More

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు శుభవార్త. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం(DA) చెల్లింపుపై 7వ వేతన ఒప్పందం సంఘం సిఫార్సులను కేంద్రం

Read More

కేంద్ర ఉద్యోగులకు డీఏ 28 శాతానికి పెంపు 

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభ వార్త. డీఏ 11 శాతం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ప్రస్తుతం 17 శాతం ఉన్న డీఏను 28 శాతానికి

Read More