దేశం
దారుణం.. 19 ఏళ్ల మహిళపై 9 రోజులు గ్యాంగ్రేప్
హర్యానాలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాట్లాడుదామని గుడికి పిలిచి.. ఎత్తుకెళ్లి తొమ్మిది రోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అమ
Read Moreబోనాలను ప్రభుత్వ పండుగల జాబితాలో చేర్పిస్తా
బోనాల పండుగను ప్రభుత్వ పండుగల జాబితాలో చేర్చేలా కృషి చేస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన.. తెలంగాణ భవన్లో
Read Moreపుల్వామాలో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. పుల్వామా జిల్లాలో తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో పాకిస్థాన్ లష్కర్-ఎ-తైబాకు చెందిన కమాండర్
Read Moreమాస్క్ పెట్టుకోకుంటే ఈ పిల్లాడు ఊరుకోడు
చేతిలో కర్ర పట్టుకొని మాస్క్ పెట్టుకోని వాళ్లను ‘మాస్క్ పెట్టుకోండి’ అని చెబుతున్న చిన్న పిల్లాడి వీడియో ఈ మధ్య వైరల్ అయింది. హిమాచల్
Read Moreవరకట్నానికి వ్యతిరేకంగా దీక్షలో కేరళ గవర్నర్
తిరువనంతపురం: వరకట్న దురాచారాన్ని వ్యతిరేకిస్తూ కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ బుధవారం నిరాహార దీక్షలో పాల్గొననున్నారు. పెండ్లిలో కట్నకానుకలు ఇవ్వడం
Read Moreనిర్మాణ సంస్థలు మోసం చేస్తే బ్లాక్ లిస్టులో పెట్టాలి
హైదరాబాద్, వెలుగు: కస్టమర్లను మోసం చేసే నిర్మాణ సంస్థలు, బిల్డర్లను నిషేధిత జాబితాలో పెట్టాలంటూ సుప్రీంకోర్టు కీలక కామెంట్లు చేసింది. ప్రముఖ సినీ నట
Read Moreకేరళలో 22కు చేరిన జికా వైరస్ కేసులు
తాజాగా ఇవాళ మరో మూడు కొత్త కేసులు వెలుగులోకి రాక తిరువనంతపురం: కరోనా మహమ్మారి ప్రభావం నుంచి ఇంకా బయటపడలేకపోతున్న కేరళకు పులిమీద పుట్రలా జికా వ
Read Moreప్రపంచంలో థర్డ్ వేవ్ మొదలైంది: అలర్ట్గా ఉండాలన్న కేంద్రం
న్యూఢిల్లీ: ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కరోనా థర్డ్ వేవ్ మొదలైపోయిందని, మనం మరింత అప్రమత్తంగా ఉండాలని నీతి ఆయోగ్ సభ్యుడు, కరోనా వ్యాక్సినే
Read Moreకరోనాతో మరో మావో అగ్రనేత వినోద్ మృతి
మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. కరోనా కాటుకు మావోయిస్టు అగ్రనేత వినోద్ మృతి చెందారు. ఇన్ఫెక్షన్ తీవ్రత పెరగడంతో వినోద్ చనిపోయాడు.3
Read Moreపెట్రో ధరలు వెంటనే తగ్గించాలి
హైదరాబాద్: రోజు రోజుకూ పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలపై టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ స్పందించాడు. రూ.35 రూపాయలు పడే పెట్రోలు, డీజిల్ పై దాదాపు 70 రూపాయ
Read Moreసెప్టెంబర్ 11న నీట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(NEET) పోస్టు గ్రాడ్యుషేషన్(PG)-2021 పరీక్షను సెప్టెంబర్ 11న నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మం
Read Moreముంబై ఎయిర్ పోర్ట్లో రూ.32 కోట్ల విలువైన సైనైడ్ పట్టివేత
ముంబై ఎయిర్పోర్ట్లో అధికారులు భారీగా సైనైడ్ పట్టుకున్నారు. ముంబై కార్గో ద్వారా దుబాయి వెళుతున్న ఓ పార్సిల్లో రూ.32 కోట్ల విలువ
Read Moreభారత్లో తొలి కరోనా పేషెంట్కు మళ్లీ పాజిటివ్
తిరువనంతపురం: భారత్లో తొలి కరోనా పేషెంట్కు మళ్లీ వైరస్ సోకింది. నిరుడు జనవరిలో చైనాలోని వుహాన్లో ఎంబీబీఎస్ చదువుతూ భారత్
Read More












