దేశం

మరోసారి పెట్రో వాత.. రూ.100 దాటిన డీజిల్ ధర

న్యూఢిల్లీ: పెట్రో భగభగలు కొనసాగుతున్నాయి. వరుసగా నాలుగోరోజు ఆయిల్ కంపెనీలు చమురు ధరలను పెంచాయి. దీంతో కొండెక్కిన ఆయిల్ ధరల్ని చూసి సామాన్యులు గగ్గోలు

Read More

లఖీంపూర్‌కు రాహుల్.. ఇంటర్నెట్ సేవలు నిలిపివేత

న్యూఢిల్లీ: లఖీంపూర్‌ ఘటనలో మృతి చెందిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లనున్నట్లు కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ తెలిపారు. అక్కడ 144 సెక

Read More

రోడ్డుప్రమాదాల్లో ఆదుకున్న వారికి రూ.5వేలు గిఫ్ట్

రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు సకాలంలో వైద్య చికిత్స అందించగలిగితే వారి ప్రాణాలు నిలిచే అవకాశం ఉంటుంది. అందుకే రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు మొ

Read More

తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు ముగ్గురు జడ్జీలు

తెలంగాణ హైకోర్టుకు జస్టిస్ ఉజ్వల్ భుయాన్ దేశవ్యాప్తంగా 15 మంది హైకోర్టు జడ్జిల బదిలీ గత నెల 17న సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసులకు ఆమోదం తెలిపి

Read More

ఆ హింసతో నా కొడుక్కి ఎలాంటి సంబంధం లేదు

లఖింపూర్ ఖేరీలో హింసతో తనకు, తన కొడుక్కి ఎలాంటి సంబంధం లేదన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా. తాను కానీ... తన కొడుకు కానీ అక్కడ లేమనడానికి ఆ

Read More

విజయ్ యాత్ర పేరుతో రథయాత్ర

ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా విజయ్ యాత్ర పేరుతో రథయాత్ర చేపడతామన్నారు సమాజ్ వాదీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్. బీజేపీ ప్రభుత్వం పట్ల ఉత్తరప్రదేశ్ ప్రజలు నిరాశత

Read More

చివరి నిమిషంలో పరీక్ష సిలబస్ ఎలా మారుస్తారు?

వైద్య విద్యను వ్యాపారమయం చేస్తున్నారా..? జాతీయ పరీక్షల బోర్డుకు సుప్రీంకోర్టు అక్షింతలు న్యూఢిల్లీ: వైద్య విద్య పోస్టు గ్రాడ్యుయేషన్ సూపర్ స

Read More

పీఎం ఆవాస్ యోజన కింద లక్ష కోట్లు పేదల అకౌంట్లలోకి

ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లక్ష కోట్లు పేదల అకౌంట్లలోకి ట్రాన్స్ ఫర్  చేశామన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. స్లమ్ లలో నివసిస్తున్న పక్కా ఇళ్లు

Read More

నాన్నా త్వరగా వచ్చేయ్‌.. చనిపోయే ముందు యువ రైతు చివరి మాటలు

లఖీంపూర్ ఖేరీ: ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరీలో రైతు నిరసనల సందర్భంగా ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనలో మరణించిన నలురుగు రైతుల్లో ఒక వ్యక్తి 19 ఏండ

Read More

హత్య కేసులో రెజ్లర్ సుశీల్ కు బెయిల్ నిరాకరణ

రెండుసార్లు ఒలింపిక్ పతకాల విజేత సుశీల్ కుమార్ న్యూఢిల్లీ: సాగర్ రాణా అనే రెజ్లర్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రెండుసార్లు ఒలింపిక్

Read More

అక్టోబరు 7న ఎమ్మెల్యేగా మమతా బెనర్జీ ప్రమాణం

పశ్చిమ బెంగాల్‌  భవానీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిచిన మమతా బెనర్జీ అక్టోబరు 7 న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు

Read More

షిరిడీ సాయి భక్తులకు శుభవార్త. ఎల్లుండి నుంచి దర్శనాలు

షిరిడీ: సాయిబాబా భక్తులకు శుభవార్త. ఎప్పుడెప్పుడు షిరిడీ వెళ్లి సాయిబాబాను దర్శించుకుందామా అని ఎదురు చూస్తున్న భక్తులకు దేవస్థానం ట్రస్ట్ తీపి కబురు చ

Read More

ఒకే స్కూల్‌లో 35 మంది అమ్మాయిలకు కరోనా పాజిటివ్

శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 35 మంది పిల్లలకు కరోనా సోకింది. పూంచ్‌ జిల్లాలోని మండీ గ్రామంలో గాల్స్ హైస్కూల్‌

Read More