దేశం

కశ్మీర్ పరిస్థితిపై అమిత్ షా ప్రకటన చేయాలె

జమ్ము కశ్మీర్ లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు శివసేన లీడర్ సంజయ్ రౌత్. బిహారి కూలీలు, సిక్కులు, కశ్మీరి పండిట్లే టార్గెట్ గా దాడులు జరుగుతున్న

Read More

రామాయణంపై ఇంటర్నేషనల్ లెవల్ క్విజ్

రామాయణంపై క్విజ్.. గెలిస్తే అయోధ్యకు ఫ్లైట్ టికెట్ భోపాల్: మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. రామాయణంపై జాతీయ, అంతర్జాతీయ స్థా

Read More

యూపీలో ఘోరం.. కోర్టులో న్యాయవాది దారుణ హత్య 

కోర్టులో లాయర్‌ను కాల్చి చంపేశారు ఉత్తర్ ప్రదేశ్‌లోని షాజంపూర్‌లో ఘోరం చోటు చేసుకుంది. పట్టపగలే ఓ లాయర్‌ను కొందరు దుం

Read More

కశ్మీర్‌కు వలసొచ్చినోళ్లు వెళ్లిపోవాలె.. టెర్రరిస్టుల వార్నింగ్

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌‌కు వలస వచ్చిన వారు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని లష్కరే తొయిబా అనుబంధ సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ హెచ్చ

Read More

సూరత్ లో భారీ అగ్ని ప్రమాదం.. ఇద్దరు మృతి

గుజరాత్ సూరత్ లోని కడోదర వరేలిలోని ఓ ప్యాకేజింగ్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా... 125 మందిని రక్షించారు రెస్క్యూ సిబ

Read More

క్రూడాయిల్​ కొనుక్కోవాలె అప్పివ్వండి

కొలంబో: కరోనా ఎఫెక్ట్​తో శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కుదేలయింది.. విదేశీ మారక నిల్వలు అడుగంటినయ్.. క్రూడాయిల్​ కొనడానికి డాలర్లు లేక అప్పు కోసం ప్రయత్నిస్త

Read More

కశ్మీర్‌లో మరో ఇద్దరు నాన్‌లోకల్స్‌ను చంపేసిన్రు

కశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. శనివారం ఇద్దరు నాన్-కశ్మీరీలను చంపిన ఘటన మరువక ముందే ఆదివారం రాత్రి కుల్గాం వాన్ పో ఏరియాలో మరో ఇద్దరు బిహారీల

Read More

ఇవాళ దేశ వ్యాప్తంగా రైతుల రైల్ రోకో

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలంటూ ఇవాళ దేశవ్యాప్తంగా రైల్ రోకోకు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. పది గంటల నుంచి సాయంత్ర

Read More

తమిళ రాజకీయాలను షేక్‌‌ చేస్తున్న శశికళ రీ ఎంట్రీ!

చెన్నై: తమిళనాట రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. గత ఫిబ్రవరిలో జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి మౌనంగానే ఉన్న మాజీ సీఎం జయలలిత సహచరి శశికళ మెల్లిగా యాక్టి

Read More

7 నెలల పసికందుకు వాతలు పెట్టిన తాంత్రికుడు

జైపూర్: జ్వరం, జలుబుతో బాధపడుతున్న 7 నెలల పసికందుకు నయం చేస్తానని చెప్పి ఇనుప రాడ్డుతో వాత పెట్టాడో తాంత్రికుడు. రాజస్థాన్​లోని భిల్వారా జిల్లాలో జరిగ

Read More

25వ అంతస్తు నుంచి పడిన ట్విన్స్‌‌ మృతి

ఘజియాబాద్: క్షణాల తేడాతోనే కలిసి పుట్టిన అన్నదమ్ములు.. అంతే తేడాతో ఒకరితర్వాత ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కవలలిద్దరూ తొమ్మిదో తరగతి చదువుతున్నారు. యూపీల

Read More

ఢిల్లీలో భారీగా పెరిగిన కూరగాయాల ధరలు

ఢిల్లీలో కూరగాయాలు ధరలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం కిలో టమాటో 60 రూపాయలు పలుకుతోంది. కిలో ఉల్లిగడ్డ కూడా అదే ధర పలుకుతోంది. దీంతో సామాన్యుడు కూరగా

Read More

సింఘు బార్డ్ కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్

సింఘు బార్డ్ వద్ద వ్యక్తి హత్య కేసులో ముగ్గురు నిందితులను హర్యానా సోనిపట్ కోర్టులో హాజరుపర్చారు. అక్టోబర్ 15న సింఘు బార్డర్ దగ్గర వ్యక్తిని దారుణంగా హ

Read More