దేశం

బస్సు, ట్రక్కు ఢీ.. 9 మంది మృతి

బారాబంకీ: ఉత్తర్ ప్రదేశ్‌లోని బారాబంకీ జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు, ట్రక్కు పరస్పరం ఢీకొన్న ఈ ఘటనలో 9 మంది మృతి చ

Read More

కశ్మీర్‌‌లో ప్రభుత్వ స్కూల్‌లో ఉగ్రదాడి.. ఇద్దరు టీచర్ల మృతి

జమ్ము కశ్మీర్‌‌లో ఉగ్రవాదులు మరోసారి దాడికి తెగబడ్డారు. రెండ్రోజుల క్రితం శ్రీనగర్‌‌లోని ఓ పాపులర్ ఫార్మసీ ఓనర్‌‌ సహా ము

Read More

హైదరాబాద్‌లో సెంచరీ దాటిన డీజిల్ ధర

దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. వరుసగా ఐదో రోజు ఫ్యుయల్ రేట్లు పెరగడంతో సామాన్య ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. తాజాగా ఆయిల్ కంపెనీ

Read More

మలేరియా వ్యాక్సిన్ కు డబ్ల్యూహెచ్​వో అనుమతి

మాస్క్విరిక్స్​ వ్యాక్సిన్​కు అనుమతిచ్చిన డబ్ల్యూహెచ్​వో 3 ఆఫ్రికా దేశాల్లో ట్రయల్స్.. ఎఫికసీ 39% న్యూఢిల్లీ: తొలి మలేరియా వ్యాక్సిన్ కు ప్ర

Read More

తీహార్ జైలు అధికారులపై సుప్రీంకోర్టు ఆగ్రహం

యూనిటెక్ సంస్థ మాజీ ప్రమోటర్లు జైలు నుంచి బిజినెస్ చేసుకునేందుకు సహకరిస్తున్నారని అభియోగం న్యూఢిల్లీ: తీహార్ జైలు అధికారులపై సుప్రీంకోర్టు తీవ

Read More

లఖింపూర్ ఖేరీ హింసలో మృతిచెందిన కుటుంబాలకు రూ. 50 లక్షల పరిహారం

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ఖేరీలో  జరిగిన హింసలో మరణించిన నలుగురు రైతు కుటుంబాలకు చత్తీస్‌గఢ్, పంజాబ్ ప్రభుత్వాలు రూ. 50 లక్షల చొప

Read More

యూపీ పాకిస్థాన్‌లో ఉందా?.. ఎందుకు పోనివ్వరు?

ముంబై: లఖీంపూర్‌ ఘటనపై మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివ సేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. ఈ ఘటన విషయంలో కేంద్రం, యూపీ ప్రభుత్వం వ్యవహరిస్తున

Read More

రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. 78 రోజుల వేతనం బోనస్

దీపావళి బోనస్ ప్రకటించిన కేంద్రం 11.56 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు లబ్ది న్యూఢిల్లీ: రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చిప్పింది.

Read More

మోడీజీ.. మౌనంగా ఎందుకున్నారు?

న్యూఢిల్లీ: లఖీంపూర్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఈ ఘటనకు కేంద్ర సహాయ మంత్రి అజయ్ కుమార

Read More

టీ20లో రోహిత్ రికార్డ్..ఇండియా తరపున ఒకే ఒక్కడు

టీమిండియా సిక్సుల వీరుడు రోహిత్ శర్మ మరో రికార్డ్ క్రియేట్ చేశాడు. టీ-20 క్రికెట్ లో ఏ ఇతర ఇండియన్ బ్యాటర్ కూ సాధ్యం కాని ఘనత సాధించాడు. ఐపీఎల్ లో భాగ

Read More

ఫేస్​బుక్​, వాట్సాప్ ఎందుకు పని చేయలేదంటే..

రూటర్లు మొరాయించడంతోనే సమస్య: ఫేస్‌బుక్‌ ఫేస్​బుక్ ​ఇంటర్నల్ ​సర్వర్లు కూడా ఆగడంతో లోపలికి వెళ్లలేకపోయిన స్టాఫ్! 2019లోనూ ఇట్లనే జరిగ

Read More

ఆ కారు నాదే.. అందులో నా కొడుకు లేడు

లఖీంపూర్ ఖేరీ ఘటనకు కారణమైన కారు తనదేనని కేంద్ర సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా అన్నారు. అయితే ఆ సమయంలో తన కుమారుడు ఆశిష్ మిశ్రా అందులో లేడని చెప్పారు.

Read More

పీఎంఏవైతో 3 కోట్ల ఫ్యామిలీలను లక్షాధికారులను చేసినం

న్యూ అర్బన్ ఇండియా కాంక్లేవ్‌‌లో మోడీ సిటీల్లో 50 లక్షల ఇండ్లు కట్టించి, పేదలకిచ్చినం  యూపీలో లబ్ధిదారులకు 75 వేల ఇండ్

Read More