దేశం
రైతుల నిరసనలంటే దోపిడీ ప్రభుత్వానికి నచ్చట్లే
న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో రైతులు ఆందోళనలను కొసాగిస్తున్నారు. ఈ చట్టాలు ప్రవేశపెట్టి ఏడ
Read Moreహైటెక్ కాపీ.. బ్లూటూత్ చెప్పులతో ఎగ్జామ్కు అటెండ్
జైపూర్: పరీక్షల్లో ఎలాగైనా పాస్ అవ్వాలనే ఉద్దేశంతో కొందరు విద్యార్థులు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు సమాధానాలను స్లిప్స్ పెట్టుకొని, మర
Read Moreజ్యుడీషియరీలో 50 శాతం కోటా మహిళలకు ఇవ్వాలె
న్యూఢిల్లీ: జ్యుడీషియరీలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఉండాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. రిజర్వేషన్ కోసం మహిళలు డిమాండ్ చేయాలని, అది వాళ్ల హక
Read Moreసెక్యూరిటీ లోపాలను సరిదిద్దుకోవాలె
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో వామపక్ష తీవ్రవాదంపై సమీక్ష జరిగింది. ఈ కార్యక్రమంలో నక్సలైట్ ప్రభావిత ఆరు రాష్ట్రాల సీఎంలు పాల్
Read More15 మందితో పంజాబ్ మంత్రివర్గం ప్రమాణం
చంఢీఘఢ్: పంజాబ్లో కొత్త మంత్రి వర్గం ఏర్పాటైంది. సీఎం చరణ్ జిత్ సింగ్ ఛన్నీ నేతృత్వంలో 15 మంది మంత్రి వర్గ సభ్యులు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశార
Read Moreయూపీ కేబినెట్ విస్తరణ.. కొత్తగా ఏడుగురికి ఛాన్స్
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ విస్తరణ జరిగింది. మంత్రివర్గంలో కొత్తగా ఏడుగురికి అవకాశం కల్పించారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఆదివారం
Read Moreసోనియా గాంధీ ప్రధానైతే తప్పేంటి?
న్యూఢిల్లీ: ఒక దేశ ప్రధాని కావడానికి విదేశీ మూలాలు ఉండటానికి సంబంధమే లేదని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలె అన్నారు. భారత మూలాలు కలిగిన కమలా హ్యారిస్ అగ్ర
Read Moreమోడీజీ.. నేనూ హిందువునే.. నన్నెందుకు అనుమతించరు?
కోల్కతా: వరల్డ్ పీస్ కాన్ఫరెన్స్కు వెళ్లేందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి విదేశాంగ శాఖ అనుమతివ్వలేదు. అది ఒక ముఖ్యమంత్రి పాల్గొనే
Read Moreపండుగలు వస్తున్నయ్.. కొవిడ్ రూల్స్ తప్పక పాటించాలె
న్యూఢిల్లీ: కరోనాతో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో మోడీ పాల్గొన్నారు.
Read Moreప్రధాని మోడీ ఆస్తి ఏడాదిలో 22 లక్షలు పెరిగింది
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఆస్తులు నిరుటి కంటే కొద్దిగ పెరిగినయి. 2020లో రూ. 2.85 కోట్లు ఉన్న ఆయన ఆస్తి ప్రస్తుతం రూ.3.07 కోట్లకు చేరింది. ఏడాది
Read Moreవరల్డ్ పీస్ కాన్ఫరెన్స్కు వెళ్లేందుకు దీదీకి నో పర్మిషన్
న్యూఢిల్లీ: వరల్డ్ పీస్ కాన్ఫరెన్స్ కు వెళ్లేందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి విదేశాంగ శాఖ అనుమతివ్వలే. అది ఒక ముఖ్యమంత్రి పాల్గొనే ఈవెంట
Read Moreక్లిష్టమైన భాష, ప్రొసీజర్లతో కోర్టులపై జనానికి నమ్మకం పోతోంది
కటక్(ఒడిశా): దేశ ప్రజలకు, ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా చట్టాలను మార్చాలని సుప్రీంకోర్టు చీఫ్జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. ప్రస్తుత చట్టాలను
Read Moreఎగ్జామ్కు వెళ్తుంటే ప్రమాదం.. ఆరుగురు మృతి
జైపూర్: టీచర్ ఎలిజిబిలిటీ పరీక్ష రాసేందుకు వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరగడంతో ఆరుగురు చనిపోగా, మరో ఐదుగురు గాయపడ్డరు. రాజస్థాన్లోని చక్సు ఏరియాలో ఈ ఘ
Read More












