దేశం

ప్రధాని మోడీ మరో హైలెవల్ మీటింగ్

ఉక్రెయిన్ సంక్షోభంపై ప్రధాని మోడీ వరుస మీటింగ్ లు నిర్వహిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం హైలెవల్ మీటింగ్ నిర్వహించిన మోడీ  మరోసారి హైలెవల్ మీటింగ్ నిర

Read More

ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి చేరిన ఆరో ఫ్లైట్

ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత పౌరులను  స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేస్తోంది. ఇప్పటికే ఐదో ఫ్లైట్ ఇండియాకు చేరగా

Read More

జమ్మూ, శ్రీనగర్‌ జాతీయ రహదారి మూసివేత

కొండచరియలు విరిగిపడటంతో జమ్మూ–శ్రీనగర్‌ జాతీయ రహదారిని మూసివేసినట్లు ఇవాళ(సోమవారం) అధికారులు తెలిపారు. సమ్రోలి–ఉదమ్‌పూర్‌ల

Read More

ఢిల్లీ హైకోర్టు జడ్జీలుగా నలుగురు జడ్జీల ప్రమాణం

నలుగురు న్యాయమూర్తులు ఇవాళ ( సోమవారం) ఢిల్లీ హైకోర్టు నూతన జడ్జీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఒక మహిళా జడ్జీ కూడా ఉన్నారు. దీంతో మొత్తం జడ్జీల స

Read More

మెట్రో స్టేషన్లో ఇరుక్కున్న చిన్నారి.. కాపాడిన జవాన్

న్యూఢిల్లీ: చిన్నారులు కొన్ని సమయాల్లో తెలియక సరదాగా చేసే పనులు ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తాయి. తాజాగా ఇలాంటి ఓ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఓ ఎనిమి

Read More

ఇండియన్స్ తరలింపులో మరో కంపెనీ

ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత పౌరులు, విద్యార్థులను స్వదేశానికి తరలించే స్పెషల్ ఆపరేషన్ లో భాగమయ్యేందుకు మరో ఎయిర్ లైన్స్ కంపెనీ ముందుకొచ్చింది. ఇప్పట

Read More

దేశంలో భారీగా తగ్గిన కొవిడ్ కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. పది వేలకు దిగువన కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కొత్తగా 8 వేల వైరస్ పాజిటివ్ కేసులు వచ్చాయి.

Read More

249 మందితో ఢిల్లీ చేరుకున్న  మరో విమానం

'ఆపరేషన్ గంగ'లో భాగంగా ఇవాళ ఉదయం ఉక్రెయిన్ యుద్ధ భూమి నుంచి మరో విమానం వచ్చింది. రొమోనియా నుంచి ఢిల్లీ చేరుకున్న ఈ విమానంలో 249 మంది భారతీయులు

Read More

బెంగాల్ స్థానిక ఎన్నికల్లో హింస..బంద్కు బీజేపీ పిలుపు

కోల్కతా: పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా 12 గంటల బంద్ కు పిలుపునిచ్చింది బీజేపీ. . బెంగాల్ స్థానికబ సంస్థల ఎన్నికల్లో రిగ్గింగ్, హింసాత్మక ఘటనలు జరిగా

Read More

75 శాతం ఓటర్లు బీజేపీకే ఓటేస్తరు

38 నియోజకవర్గాల్లో మణిపూర్ తొలి దశ ఓటింగ్ మణిపూర్ లో అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్  జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్  స

Read More

ఇండియాకు తరలింపు.. ఒక్కో ఫ్లైట్​కు  గంట ఖర్చు 8 లక్షలు

న్యూఢిల్లీ: ఉక్రెయిన్​ నుంచి ఇండియన్లను తీసుకొస్తున్న విమానాల ఖర్చు గంటకు రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షల దాకా అవుతోందని ఎయిరిండియా అధికారి చెప్పారు. విమా

Read More

యూపీలో రాష్ట్రవాదీలు, పరివార్ వాదీలకు మధ్య పోరు

గత ప్రభుత్వాలపై     ప్రధాని మోడీ ధ్వజం బస్తీ(ఉత్తరప్రదేశ్‌), న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ ఎ్ననికలు రాష్ట్రవాదీలు, పరివార

Read More

ప్రధాని మోడీ హైలెవల్ మీటింగ్

ఉక్రెయిన్‌లో పరిస్థితి దారుణంగా ఉన్నాయి. రష్యాదాడులతో ఉక్రెయిన్ ప్రజలు వణుకుతున్నారు. ఇప్పటికే అనేకమందిని అక్కడి సైన్యం కాపాడి సురక్షిత ప్రాంతాలక

Read More