దేశం

రెచ్చగొట్టి పబ్బంగడుపుకునేవారు కాదు.. అభివృద్ధి చేసే వారికి ఓటేయండి

లక్నో:  మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ  ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఉత్తర్ ప్రదేశ్ రాష

Read More

అఖిలేష్ విదేశాలకు వెళ్లేందుకు టికెట్స్ బుక్ చేసుకున్నారు

ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరింది. రెండోసారి కూడా బీజేపీ అఖండ మెజార్టీతో విజయం సాధిస్తుందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చే

Read More

వైద్య విద్యార్థుల కోసం ప్రధాని మోడీకి ఐఎంఏ లేఖ

ఉక్రెయిన్ లో చిక్కుకున్న వైద్య విద్యార్థులను స్వదేశానికి తీసుకురావాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసింది. వైద్య విద్

Read More

ఉక్రెయిన్ నుండి స్టూడెంట్లను తీసుకొచ్చే ఖ‌ర్చు ప్ర‌భుత్వానిదే

ఉక్రెయిన్ నుండి తమ విద్యార్థులను తిరిగి తీసుకురావడానికి అయ్యే ఖర్చులను తమిళనాడు ప్రభుత్వం భరిస్తుంద‌ని సీఎం స్టాలిన్ తెలిపారు. ఫిబ్రవరి 24 నుండి

Read More

ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ ఎత్తివేత

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి.దీంతో కోవిడ్ ఆంక్షలను సడలించింది కేజ్రీవాల్ సర్కార్. కరోనా కట్టడికి విధించిన నైట్ కర్ఫ్యూను ఎత్తివేసి

Read More

ఉక్రెయిన్‎లో చిక్కుకున్న విద్యార్ధులకు గమనిక

హంగేరిలోని ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటనలు చేసింది. ఉక్రెయిన్‎లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులు, విద్యార్థులను తరలించడానికి కేంద్ర విదేశాంగ శాఖ ఏర్పాట్లు

Read More

షోపియాన్లో ఎన్కౌంటర్: ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ లో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య మరో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. షోపియాన్ లోని అంశీపొరా ఏరియాలో టెర్రరిస్టులు దాక్కొని ఉన్నారన

Read More

సుప్రీం కోర్టుకు నవజ్యోత్ సింగ్ సిద్ధూ

కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై రోడ్ రేజ్ కేసులో రివ్యూ పిటిషన్‌ను కొట్టివేయాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు

Read More

వంతెన సమీపంలో పడవ బోల్తా

జార్ఖండ్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. బార్పెండియా వంతెన సమీపంలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఐదుగురిని రక్షించారు.

Read More

యూపీలో జుమ్లా సర్కార్ నడుస్తోంది

యూపీ: ఉత్తర్ ప్రదేశ్లో జుమ్లా సర్కార్ నడుస్తోందని విమర్శించారు శివసేన నేత ఆదిత్య థాక్రే. గురువారం ప్రయాగ్రాజ్లో  నిర్వహించిన శివసేన ప్రచార సభల

Read More

శివ‌సేన నేత‌కు ఈడీ షాక్

ముంబైలో మ‌రో నేత‌పై ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వ‌హించారు. శివసేన కార్పొరేటర్, బీఎంసీ స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్ యశ్వంత్ జాదవ్

Read More

భార‌త్ లో త‌గ్గుతున్న క‌రోనా కేసులు

భారత్ లో క‌రోనా కేసులు రోజురోజుకు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో తాజాగా 13,166 క‌రోనా పాజిటివ్ కేసులు న&zwnj

Read More

ఉక్రెయిన్​లో హింసను ఆపండి

ఉక్రెయిన్​లో హింసను ఆపండి రష్యా ప్రెసిడెంట్ పుతిన్​కు ప్రధాని మోడీ ఫోన్  న్యూఢిల్లీ: ఉక్రెయిన్ లో వెంటనే హింసకు ముగింపు పలకాలని ప్రధాని

Read More