దేశం
లండన్ నుంచి భారత్కు.. సద్గురు బైక్ యాత్ర
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ 100రోజుల పాటు మోటర్ సైకిల్ యాత్ర చేపట్టనున్నారు. యూకేలోని లండన్ నగరం నుంచి భారత్ కు బైక్ రైడ్ చేపట్టను
Read Moreకారు బోల్తా.. ఎమ్మెల్యే పరిస్థితి విషమం
ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వేపై ఎలక్షన్ ప్రచారానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆప్ ఎమ్మెల్యే అఖిలేష్ పతి త్రి
Read Moreగవర్నర్ కామెంట్లపై మహారాష్ట్ర అసెంబ్లీలో రచ్చ
మహారాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే సభలో రచ్చ జరిగింది. ఛత్రపతి శివాజీపై గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ మహా వి
Read Moreభారతీయులను వెనక్కి తెచ్చేందుకు 19 ఫ్లైట్లు
ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తెచ్చేందుకు చేపట్టిన ఆపరేషన్ గంగ ముమ్మరంగా కొనసాగుతోంది. వీలైనంత తొందరగా విద్యార్థులను భారత్ తీసుకువచ్చే ప
Read Moreఎయిర్ పోర్టులో యువతికి స్వీట్లు తినిపించిన పేరెంట్స్
ఉక్రెయిన్లో అనేకమంది భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే వారిని క్షేమంగా ఇంటికి చేర్చేందుకు మోడీ సర్కార్ ఆపరేషన్ గంగా పేరుత
Read Moreయూపీలో 80 శాతానికి పైగా సీట్లు గెలుస్తాం
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆరో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ సెంటర్ల మ
Read Moreరైలులో 32 కిలోల బంగారం సీజ్
రైలులో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు పోలీసులు. ముంబై- భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్ప్రెస్లో రూ. 16కోట్లు విలువైన 32 కేజీల బంగారాన్ని స్వాధీన
Read Moreభారత్లో భారీగా తగ్గిన కరోనా కేసులు
భారత్లో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. దేశవ్యాప్తంగా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.పలు రాష్ట్రాల్లో వంద లోపే కేసులు నమోదు అవుతున్నాయి,
Read Moreయూపీలో ఆరో విడత పోలింగ్ ప్రారంభం
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఆరో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనం పోలింగ్ స్టేషన్ల ముందు క్యూ కట్టారు. యూపీ సీఎం
Read More18.58 లక్షల ఇండియన్ ఖాతాలపై వాట్సాప్ నిషేధం
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ 18 లక్షలకు పైగా ఇండియన్ల ఖాతాలను నిషేధించినట్లు ప్రకటించింది. వినియోగదారుల ఫిర్యాదులతో ఈ నిర్ణయ
Read Moreఢిల్లీకి చేరిన మరో ఫ్లైట్.. విద్యార్థులకు కిషన్ రెడ్డి స్వాగతం
ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత పౌరులు, విద్యార్థులతో మరో స్పెషల్ ఫ్లైట్ ఇండియా చేరుకుంది. హంగేరి రాజధాని బుదాపెస్ట్ లోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి
Read More17 వేల మంది ఇండియన్స్.. ఉక్రెయిన్ బార్డర్ దాటేసిన్రు
న్యూఢిల్లీ: రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి ఇప్పటి వరకు భారీ సంఖ్యలో భారతీయులు వెనక్కి వచ్చినట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. జనవరి చివరి వారం ను
Read Moreఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి చేరిన ప్రత్యేక విమానం
ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయుల్ని రక్షించడానికి మోడీ ప్రభుత్వం... చర్యలు కొనసాగుతోంది. ఆపరేషన్ గంగా పేరుతో మోడీ సర్కార్... భారతీయుల్ని స్వదేశా
Read More












