దేశం
కొలిక్కి వచ్చిన కిడ్నాప్ వ్యవహారం
న్యూఢిల్లీ: మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నివాసంలో నలుగురు వ్యక్తుల కిడ్నాప్ కేసును ఢిల్లీ పోలీసులు చేధించారు. తెలంగాణ పోలీసులు వారిని తీసుకెళ్లినట్లు నిర
Read Moreతక్షణం ఖర్కివ్ నుంచి కదలండి: ఇండియన్స్కు సెకండ్ అడ్వైజరీ
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం భీకరంగా సాగుతుండడంతో క్షణ క్షణానికీ పరిస్థితులు మారిపోతున్నాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ తో పాటు రెండో పెద్ద సిటీ అయిన ఖర్క
Read Moreరేపు యూపీలో ఆరో విడత పోలింగ్
లక్నో: ఉత్తర్ప్రదేశ్లో ఆరో విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. అంబేడ్కర్ నగర్, బల్రాంపూర్,సిద్ధార్థ్ నగర్, బస్తీ, సంత్కబీర్ నగర్, మహారాజ్గంజ్, గోర
Read Moreఉక్రెయిన్లో మరో విద్యార్థి మృతి
ఉక్రెయిన్లో మరో భారతీయ విద్యార్థి మృతి చెందాడు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన 21 ఏళ్ల చందన్ జిందాల్... అనారోగ్యం కారణంగా చనిపోయాడు. ఉక్రెయిన్
Read Moreఇండియన్స్.. వెంటనే ఖర్కివ్ సిటీ నుంచి బయటపడండి
ఉక్రెయిన్పై దండయాత్ర సాగిస్తున్న రష్యా రెండ్రోజులుగా దూకుడు మరింత పెంచింది. ఉక్రెయిన్లో ఒక్కో సిటీని హస్తగతం చేసుకునే పనిలో పడిన రష్యన్ బల
Read Moreఈ నెల 8 వరకు వరవరరావుకు బెయిల్ పొడిగింపు
ఎల్గార్ పరిషద్-మావోయిస్టుల లింకు కేసులో నిందితులుగా ఉన్న కవి వరవరరావు బెయిల్ను ఈ నెల 8 వరకు ముంబై హైకోర్టు మంగళవారం పొడిగించిం
Read Moreరొమేనియాలో భారత విద్యార్థులతో మాట్లాడిన కేంద్ర మంత్రి
భయం వద్దు.. ప్రతి ఒక్కరినీ ఇండియాకు తీసుకొస్తాం పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను స్వదే
Read Moreనవీన్ మృతిపై స్పందించిన రష్యా
ఉక్రెయిన్లోని ఖార్కివ్లో జరిగిన క్షిపణి దాడిలో భారత విద్యార్థి నవీన్ శేఖరప్ప మృతి చెందడంపై రష్యా స్పందించింది. నవీన్ మృతిపై దర్యాప్తు చేపట్టనున్నట్ల
Read Moreవిద్యార్థుల్ని ముందుగానే ఎందుకు తీసుకురాలే?
ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులపై స్పందించారు బెంగాల్ సీఎం మమత బెనర్జీ. విదేశీ వ్యవహారల విషయంలో తాను భారత ప్రభుత్వాన్ని విమర్శించాలనుకోవడం లేదన
Read Moreయూపీ ఎన్నికల ప్రచారానికి సీఎం మమత
యూపీలో ఎన్నికల వేడి కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కడ ఐదు దశల ఎన్నికలు పూర్తయ్యాయి. మరో రెండు దశల ఎన్నికలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నెల 10
Read Moreమార్చి 7న పోఖ్రాన్ లో భారత్ ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు
ఒకవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధ రంగంలో భీకరంగా పోరాడుతున్నాయి. మరోవైపు తైవాన్ ను చేజిక్కించుకోవాలన్న కాంక్షతో చైనా రగిలిపోతోంది. ఈ సమయంలో భారత వాయు సేన (
Read More97శాతం మార్కులొచ్చినా మెడికల్ సీటు రాలే
ఉక్రెయిన్లో రష్యా జరిపిన దాడిలో భారత విద్యార్థి నవీన్ శేఖరప్ప మరణంతో అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. వైద్య విద్య అభ్యసించేందుకు వెళ్లి బాంబు
Read Moreయూపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
ఉత్తర్ ప్రదేశ్లో మరో రెండు విడతల పోలింగ్ జరగాల్సి ఉంది. ఈ క్రమంలో అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రధాని మోడీ. ఇప్పటికే ఐదు విడతల ఎన్నికల పో
Read More












