దేశం

ఉక్రెయిన్ నుంచి విద్యార్థుల తరలింపు వేగవంతం

ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు శరవేగంగా కొనసాగుతోంది. బుడాపెస్ట్ నుంచి మరో విమానం ఢిల్లీకి చేరుకుంది. విమానంలో 240 మంది విద్యార్థులు ఉన్నారు. నిన్న

Read More

యూపీలో అనురాగ్ ఠాకూర్ వినూత్న ప్రచారం

ఉత్తరప్రదేశ్‌లో వినూత్న రీతిలో నేతలు ప్రచారం చేస్తున్నారు. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గోరఖ్‌పూర్&zwn

Read More

బీజేపీ 300కుపైగా సీట్లు సాధిస్తుంది

ఉత్తరప్రదేశ్ లో ఐదో విడత పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల దగ్గరకు భారీగా చేరుకుంటున్నారు.ప్ర

Read More

ఉత్తరాఖండ్ ను కప్పేసిన మంచు దుప్పటి

ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలోని రమణి గ్రామాన్ని మంచు దుప్పటి కప్పేసింది. రాత్రి పూట విపరీతంగా మంచు కురుస్తోంది. దీంతో ఇళ్ల పై కప్పులు మొత్తం మంచుతో నిండిప

Read More

దేశంలో కొత్తగా 10,273 కోవిడ్ కేసులు

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 10,273 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా..243 మంది మృతి చెందారు. దేశంలో మొత్తం కరోనా కేసుల స

Read More

పక్క దేశాలకు నడిచి పోతున్రు

వార్సా: రష్యా దాడులతో ఉక్రెయిన్ అల్లాడుతోంది. బాంబు మోతలతో అక్కడి ప్రజలు భయభయంగా గడుపుతున్నారు. ఏం జరుగుతుందో తెలియక చంటి పిల్లలు హడలిపోతున్నారు. ఇళ్ల

Read More

అయోధ్యలో పోలింగ్ షురూ

ఉత్తరప్రదేశ్ శాసనసభ ఐదో విడత పోలింగ్ కొననసాగుతోంది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 12 జిల్లాల పరిధిలోని 61

Read More

మెడికల్​ ఫీల్డ్​లోకి ప్రైవేట్ ​సంస్థలు రావాలే

న్యూఢిల్లీ: మెడికల్​ ఫీల్డ్​లోకి పెద్ద ఎత్తున ప్రైవేట్ ఇనిస్టిట్యూట్లు రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. శనివారం ఆరోగ్య శాఖ పోస్ట్ బడ్

Read More

వెంటనే హింసను ఆపాలని ప్రధాని మోడీ పిలుపు

న్యూఢిల్లీ:  ఉక్రెయిన్ లో వెంటనే హింసను ఆపాలని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి పిలుపునిచ్చారు. శాంతి దిశగా ఎలాంటి సహాయానికైనా సిద్ధంగా ఉన్నట్లు చెప్

Read More

పెట్రో ధరలపై టెన్షన్​ వద్దు

సరైన ధరలకే సప్లయ్​ జరిగేలా చూస్తున్నం: కేంద్రం 113 రోజుల నుంచి స్థిరంగా కొనసాగుతున్న ధరలు న్యూఢిల్లీ:  రష్యా–ఉక్రెయిన్​ యుద్ధం నేపథ్యంల

Read More

ఉక్రెయిన్ నుంచి  మనోళ్లు వచ్చిన్రు

రుమేనియా నుంచి 219 మందితో ముంబై చేరుకున్న తొలి విమానం న్యూఢిల్లీ/ముంబై: ఉక్రెయిన్ లో చిక్కుకున్న మనోళ్లను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చ

Read More

ఉక్రెయిన్ నుంచి ముంబైలో ల్యాండ్ అయిన విమానం

ఉక్రెయిన్ నుంచి 219 మంది ప్రయాణికులతో బయలుదేరిన తొలి విమానం మహారాష్ట్రలోని ముంబైలో ల్యాండ్ అయింది. ఈ సందర్భంగా స్వదేశానికి చేరుకున్న వారిని కేంద్ర మంత

Read More

ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ ఎత్తేసిన ప్రభుత్వం

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు కరోనా నిబంధనలు సడలిస్తూ వస్తున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ నిబంధనలు

Read More