దేశం
భారతీయులందరినీ సురక్షితంగా తీసుకొస్తం
ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులందరినీ వీలైనంత తొందరగా స్వదేశానికి తీసుకొస్తామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. వారందరినీ సురక్షితంగా త
Read Moreయూపీలో అఖిలేశ్ యాదవ్ ఎన్నికల ప్రచారం
యూపీలోని ఫాజిల్ నగర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. ఫాజిల్ నగర్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు అఖిలేష్. స్వామిప్రసాద్ మౌర
Read Moreబుకారెస్ట్ నుంచి భారత్ కు బయల్దేరిన నాలుగో విమానం
ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్థుల తరలింపు కార్యక్రమం ఆపరేషన్ గంగ కొనసొగుతోంది. ఇప్పటిదాకా 709 మందిని రుమేనియా రాజధాని బుకారెస్ట్ మీదుగా తరలించారు. వారు
Read Moreమధ్యప్రదేశ్లో దారుణం
మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. నాలుగు రోజుల క్రితం ఓ చిన్నారి బోరుబావిలో పడగా.. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. దామోహ్ జిల్లాలోని బర్కేడా గ
Read Moreయూపీలో మోడీ ఎన్నికల ప్రచారం
ఉత్తర్ ప్రదేశ్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోడీ. యూపీలోని డియోరిలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఎన్నికలు 'రాష్ట
Read Moreమణిపూర్లో రేపే తొలి విడత పోలింగ్
మణిపూర్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. సోమవారం ఐదు జిల్లాల్లోని 38 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. పోలింగ్ సిబ్బంది ఇప్పటికే
Read Moreనాలుగు నెలల్లో కరోనా ఫోర్త్ వేవ్ :ఐఐటీ కాన్పూర్
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. థర్డ్ వేవ్ ముగిసిందని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ఐఐటీ కాన్పూర్ రీసెర్చర్లు మరో బాంబు పేల్
Read Moreఏనుగు ఎక్కి పార్కులో తిరిగిన రాష్ట్రపతి కోవింద్
అస్సాంలో పర్యటిస్తున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.. ఈ రోజు గౌహతికి చేరుకున్నారు. అక్కడ కజిరంగా నేషనల్ పార్క్లో రాష్ట్రపతి
Read Moreఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్
ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా, దుర్దాకీ కొండ ప్రాంతం తుపాకుల మోతతో దద్దరిల్లింది. &nbs
Read Moreయూపీలో నెక్ టు నెక్ ఫైట్ ఉండొచ్చు
ఉత్తరప్రదేశ్ లో బీజేపీ, సమాజ్ వాదీ పార్టీల మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్టు సాగుతోందన్నారు శివసేన నేత సంజయ్ రౌత్. అఖిలేష్ కు వస్తున్న మద్దతు చూస్తుంటే య
Read Moreజేపీ నడ్డా ట్విట్టర్ ఖాతా హ్యాక్
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఊహించని పరిణామం ఎదురైంది. జేపీ నడ్డా అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ క
Read Moreమైనస్ 20 డిగ్రీల చలిలో జవాన్ల పహారా
దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వీర జవాన్లు పహారా కాస్తున్నారు. సరిహద్దుల్లో శత్రువులు, ఉగ్రవాదులతోనే కాకుండా ప్రతికూల వాతావరణంతోనూ నిరంత
Read Moreపోలియో మహమ్మారిని సమూలంగా నిర్మూలించాల్సిందే
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్ లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కులు వేశారు. పోలియ
Read More












