
దేశం
డీఎంకే ఎంపీకి రూ.900 కోట్లకు పైగా జరిమానా
తమిళనాడులో డీఎంకే ఎంపీకి ఈడీ భారీ జరిమానా విధించింది. ఫెమా ఉల్లంఘన కేసులో డీఎంకే ఎంపీ ఎస్ జగత్రక్షకన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు రూ 908 కోట్ల జ
Read Moreగుడ్న్యూస్:10 రాష్ట్రాల్లో12 స్మార్ట్ సిటీలు.. తెలుగు రాష్ట్రాలకు 3 ప్రాజెక్టులు
రూ. 28,602 కోట్ల పెట్టుబడితో 10 రాష్ట్రాలను కవర్.. 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీలకు కేబినెట్ ఆమోదం నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రో
Read Moreమాలీవుడ్ లైంగిక వేధింపుల ఆరోపణలు..17 కేసులు నమోదు
లైంగిక వేధింపుల ఆరోపణలు మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్నాయి. ఆరోపణల క్రమంలో ఇప్పటి వరకు 17 లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. మలయాళ సినీ నటీన
Read Moreఇలాంటి అఘాయిత్యాలను ఏ నాగరిక సమాజం సహించదు:రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
కోల్కతా ఆర్జీకర్ హాస్పిటల్లో వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారి స్పందించారు. కోల్కతాడాక్టర్ పై అత్యాచారం,
Read Moreగుడ్ న్యూస్: యూట్యూబ్ వీడియోలు, రీల్స్ చేస్తే రూ. 8లక్షలు..
సోషల్ మీడియా ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగింది.ఒకప్పుడు కాలక్షేపానికి మాత్రమే అన్నట్లు ఉన్న సోషల్ మీడియా ఇప్పుడు చాలా మందికి ఆదాయ వనరుగా మారింది.
Read MoreFree Aadhar Update: ఫ్రీ ఆధార్ అప్డేట్ గడువు ముగుస్తోంది.. వెంటనే అప్డేట్ చేసుకోండి..
స్కూల్ అడ్మిషన్ అయినా బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలన్నా... ఏదైనా ప్రభుత్వ పథకానికి అప్లై చేసుకోవాలన్నా ఇలా ప్రతి పనికి ఆధార్ తప్పనిసరి అయ్యింది.అయితే, ఆధ
Read Moreజన్ ధన్ యోజనకు పదేళ్లు.. 53కోట్ల అకౌంట్లు.. 2 లక్షల కోట్ల డిపాజిట్లు
జన్ ధన్ యోజన.. అట్టడుగు వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించటంకోసం మోడీ సర్కార్ 2014లో ప్రారంభించిన పథకం. ఈ పథకం ప్రారంభించి 10ఏళ్ళు పూర్తైన క్రమంలో ప్రధాని
Read Moreఅమెరికాతో భారత్ మరో భారీ వెపన్ డీల్.. పాక్, చైనాకు దబిడి దిబిడే
అగ్ర రాజ్యం అమెరికాతో భారత్ మరో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. పొరుగు దేశం బంగ్లాదేశ్లో అల్లర్లు, తూర్పు లడఖ్లో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు, ద
Read More2 కోట్ల మంది నుంచి 200 కోట్లు సేకరిస్తం: ప్రశాంత్ కిశోర్
పాట్నా: ఎన్నికల వ్యూహకర్త, రాజకీయ నేత ప్రశాంత్ కిశోర్ తన కొత్త పార్టీ కోసం రూ.200 కోట్ల విరాళాలు సేకరిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మంది
Read More‘మీడియాకు మేత దొరికింది’.. రిపోర్టర్లపై కేంద్ర మంత్రి సురేశ్ గోపి ఫైర్
త్రిస్సూర్: సినిమా ఇండస్ట్రీపై ప్రజలకు విముఖత కల్పించేలా మీడియా చూపిస్తోందని నటుడు, కేంద్ర సహాయ మంత్రి సురేశ్గోపి మంగళవారం ఆరోపించారు. జస్టిస్ హేమ కమ
Read Moreపాక్ గగనతలంలో మోదీ విమానం.. అనుకోకుండా 46 నిమిషాలు ట్రావెల్ జర్నీ
ఇస్లామాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ విమానం అనుకోకుండా పాకిస్తాన్ గగనతలం గుండా 46 నిమిషాలపాటు ప్రయాణం చేసింది. పోలాండ్ పర్యటన ముగించుకుని తిరిగి భా
Read More‘మీ శాంతి సందేశం గొప్పది’.. ప్రధాని మోదీకి బైడెన్ ప్రశంస
వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ శాంతి సందేశం గొప్పదని అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ అన్నారు. మోదీ తన పర్యటనతో ఉక్రెయిన్కు శాంతి సం
Read Moreతెలంగాణకు మరో 200 మెగావాట్ల విద్యుత్
సౌర విద్యుత్ ఇచ్చేందుకు ఎన్ఎల్సీ- గ్రీన్ సిగ్నల్: కిషన్ రెడ్డి రూ.1,214 కోట్లతో గుజరాత్లో విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మాణం వచ్చే ఏడాది జూన్ ను
Read More