దేశం
ఢిల్లీలో 15 రోజుల్లో 500 శాతం పెరిగిన కరోనా వ్యాప్తి
న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా వ్యాప్తి భారీగా పెరుగుతోందని తాజా సర్వేలో తెలింది. ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రిజీయన్ (ఎన్సీఆర్
Read Moreకొడుకుతో ఆడుకుంటూ సముద్రంలో గల్లంతయిన తండ్రి
భువనేశ్వర్: ఒడిశాలోని పూరి బీచ్లో విషాదం చోటుచేసుకుంది. తండ్రీకొడుకులు నీళ్లలో ఆడుకుంటుండగా పెద్ద కెరటం ధాటికి తండ్రి కొట్టుకుపోయాడు. 12 ఏళ్ల పి
Read Moreయూపీలో మతసామరస్యాన్ని చాటిన ముస్లింలు
లక్నో: హనుమాన్ శోభాయాత్రలో ముస్లింలు పాల్గొని మత సామరస్యాన్ని చాటుకున్నారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది
Read Moreవార్షిక కరగ ఉత్సవాలకు 800ల చరిత్ర
కర్ణాటకలో శ్రీ ధర్మరాయ స్వామి ఆలయంలో వార్షిక కరగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో
Read Moreకలెక్టర్ నివాసంలోకి చొరబడ్డ చిరుతపులి
తమిళనాడులోని నీలగిరి జిల్లా కలెక్టర్ నివాసంలో చిరుతపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. ఏకంగా నీలగిరి జిల్లా కలెక్టర్ నివాసంలోకి చొరబడింది. దీనికి సంబంధిం
Read Moreకర్ణాటకలో జేపీ నడ్డా పర్యటన
బెంగళూరు: కర్ణాటకలో పర్యటిస్తున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన బెంగళూరుకు చేరుకున్నారు. ఆయనకు ముఖ్యమంత్రి బ
Read Moreప్రజలేం తినాలో ప్రభుత్వం నిర్ణయించదు
న్యూఢిల్లీ: ప్రజలు ఏమేం తినాలో, తినకూడదో ప్రభుత్వం నిర్ణయించదని కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. ఎవరేం తినాలనేది వారి వ్యక్తిగత ఇష్టమన్నా
Read Moreమోడీ నిజాలు చెప్పరు.. చెప్పనివ్వరు!
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మరోమారు విమర్శలకు దిగారు. మోడీజీ నిజాలు చెప్పరని.. అదేవిధంగా ఇతరులు నిజాలు చెప్పకు
Read Moreతమిళనాడులో కూల్ వెదర్
ఎండ వేడిమితో అల్లాడిపోతున్న తమిళనాడు ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. రామేశ్వరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వెదర్ మొత్తం కూల్ అవ్వడంతోపాటు వర్షం
Read Moreఅసోంను ముంచెత్తిన వరదలు
ఆకస్మిక వర్షాలు అసోంను అతలాకుతలం చేశాయి. భారీ వరదలు ముంచెత్తుతుండటంతో జనజీవనం అస్తవ్యస్థమైంది. వరదల కారణంగా ఇప్పటి వరకు 14 మంది చనిపోగా.. 25వేల మందికి
Read Moreవచ్చేవారం భారత్ పర్యటనకు బ్రిటన్ ప్రధాని
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వచ్చే వారం భారత్ లో పర్యటించనున్నారు. ఈ నెల 21 న అహ్మదాబాద్ నుంచి ఆయన టూర్ ప్రారంభం కానుంది. 22 న న్యూఢిల్లీలో ప్
Read Moreదేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు సంఖ్య మళ్లీ పెరుగుతోంది. శనివారం 975 కరోనా కేసులు నమోదుకాగా.. ఆదివారం కొత్తగా1,150 మందికి కొవిడ్ 19 సోకింది. నిన్నటితో
Read Moreదేశాభివృద్ధికి కృషి చేస్తాను
చండీగఢ్: రాజ్యసభ సభ్యుడిగా తనకు వచ్చే జీతాన్ని రైతుల కుమార్తెల చదువుల కోసం అందిస్తానని ఆప్ ఎంపీ, మాజీ
Read More












