దేశం

ధర్మశాల ఎగ్జిబిషన్ కిటకిట

హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. మౌత్ కా కువా... పేరుతో 20 అడుగుల బావ

Read More

ఈశ్వరప్పను అరెస్ట్ చేయాల్సిందే

కర్నాటక మంత్రి ఈశ్వరప్ప రాజీనామా పరిష్కారం కాదన్నారు కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్. కాగా.. పదవికి రాజీనామా చేస్తున్నట్లు నిన్న మంత్రి ఈశ్వరప్ప

Read More

కర్ణాటకలో వర్ష బీభత్సం

కర్ణాటకలో భారీ వర్షం పడింది. బెంగళూరులోని బాగేపల్లి, చిక్కబళ్లాపుర, దేవనహళ్లి, హెబ్బాళ, యలహంక, సదాశివనగర్, మల్లేశ్వరం, మెజెస్టిక్, కోరమంగల, కబ్బన్ రోడ

Read More

ఢిల్లీలో మెట్రో స్టేషన్ పైనుంచి దూకిన యువతి

న్యూఢిల్లీ: ఢిల్లీలోని అక్షర్ ధామ్ మెట్రో స్టేషన్ బిల్డింగ్ పై నుంచి దూకి ఓ యువతి(25) ఆత్మహత్యకు యత్నించింది. సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆ సమయంలో చాకచక్యంగా వ

Read More

ఈ ఏడాది సాధారణ వర్షాలే

న్యూఢిల్లీ: ఈ ఏడాది కూడా నైరుతి రుతుపవనాల వల్ల దేశంలో సాధారణ వర్షపాతమే నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. ఈ సీజన్‌‌&

Read More

హాకీ ప్రపంచ కప్ లోగోను ఆవిష్కరించిన ఒడిశా సీఎం

భువనేశ్వర్‌: హాకీ పురుషుల ప్రపంచ కప్ లోగోను ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఆవిష్కరించారు. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ హాకీ (ఎఫ్

Read More

ప్రధాన మంత్రి మ్యూజియం ప్రారంభించిన మోడీ

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి సంగ్రహాలయం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఢిల్లీలో ప్రధానమంత్రి సంగ్రహాలయ పేరుతో ఏర్పాటు చేసిన

Read More

వైభవంగా మధుర మీనాక్షి కళ్యాణ వేడుకలు

మధురై: తమిళనాడులో మీనాక్షి కళ్యాణ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. మధురైలోని ఆలయంలో మీనాక్షి అమ్మవారి కల్యాణాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.  చిత

Read More

రిమోట్ కంట్రోల్ వ్యాఖ్యలపై స్పందించిన భగవంత్ మాన్

పంజాబ్ విద్యుత్ శాఖ అధికారులతో ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సమావేశం కావడం పెద్ద దుమారం రేపింది. తాను లేని సమయంలో కేజ్రీవాల్ అధికారులతో

Read More

సోనూ భాయి! నా భార్య నుంచి నన్ను రక్షించండి

ఆపదలో ఆదుకోవడంలో సోనూసూద్ ముందుంటారు. ఎవరైనా సాయం కోసం అర్ధిస్తే.. వెంటనే స్పందించి తగిన సాయం చేస్తుంటారు. అయితే ఓ భార్య భాదితుడు తనను తన భార్య నుంచి

Read More

ఈశ్వరప్ప మంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సిందే

కాంట్రాక్టర్ మరణానికి కారణమైన.. కర్నాటక మంత్రి ఈశ్వరప్పతో రాజీనామా చేయించాలంటూ కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. బెంగళూరులో సీఎం బసవ

Read More

ఢిల్లీలో ఒక్క రోజే 50 శాతం పెరిగిన కరోనా కేసులు 

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. అయితే, దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా వైరస్ కేసులు పెరగడం ఆందోళనకు గురి చేస్తోంద

Read More

ఫస్ట్ టికెట్ కొనుగోలు చేసిన మోడీ

ఢిల్లీలో ప్రధానమంత్రి సంగ్రహాలయ పేరుతో ఏర్పాటు చేసిన మ్యూజియంను ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించారు. గత ప్రధానమంత్రులకు దీనిని అంకితం చేశారు. తర్వా

Read More