దేశం
స్వర్ణదేవాలయం ప్రార్థనల్లో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ
అమృత్సర్: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అమృత్ సర్ స్వర్ణదేవాలయాన్ని సందర్శించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిస
Read More131 కిలోల కేక్ కట్ చేసిన గైక్వాడ్
రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా ముంబయిలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. 131 కిలోల కేక్ కట్ చేశారు. స్థానికులతో పాటు.. మహ
Read Moreఅంబేద్కర్ సేవలను కొనియాడిన మాయావతి
అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి నివాళులర్పించారు.లక్నోలోని BSP ఆఫీసులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమ
Read Moreకాంట్రాక్టర్ సూసైడ్ ఘటన.. కర్నాటక మంత్రిపై కేసు
మంగళూరు: కర్నాటకలో సివిల్ కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య ఘటనకు సంబంధిం చి రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి కేఎస్ ఈశ్వరప్పపై కేసు నమో
Read Moreపంజాబ్ సీఎస్, ఐఏఎస్లతో ఢిల్లీ సీఎం మీటింగా!
న్యూఢిల్లీ: పంజాబ్ చీఫ్సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సమావేశం నిర్వహించడం రాజకీయ దుమారం రేపింది. పంజాబ్ సీఎం భగవం
Read Moreమనీ లాండరింగ్ కేసులు నవాబ్ మాలిక్ ఆస్తులు అటాచ్
న్యూ ఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో అరెస్టై, జైల్లో ఉన్న మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ లీడర్ నవాబ్ మాలిక్ ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బుధవార
Read Moreకేవీల్లో సీట్ల కోసం ఇకపై ఎంపీల సిఫారస్లు చెల్లవు
న్యూఢిల్లీ: కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటాను రద్దుచేస్తూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ప్రతీ ఎంపీకి
Read Moreఇకపై లంచ్ బ్రేక్ అరగంటే..
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లో రెండోమారు అధికారాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ
Read Moreఒకే యూనివర్సిటీ నుంచి ఒకేసారి రెండు డిగ్రీలు చేయొచ్చు
త్వరలో అనుమతించనున్న యూజీసీ న్యూఢిల్లీ: ఒకేసారి రెండు డిగ్రీలు పూర్తి చేసేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఓకే చెప్పింది. ఇంద
Read Moreజవాన్లు మాకు సమయానికి నీళ్లు, ఆహారం అందించారు
దేవ్గఢ్: ఝార్ఖండ్ దేవ్గఢ్ జిల్లాలోని త్రికూట పర్వతాల్లో రోప్ వే కేబుల్ కార్లలో చిక్కుకుపోయిన టూరిస్టులందరినీ భారత వాయుసేన కాపాడింది. 45 గంటల పాటు కొ
Read Moreడబ్ల్యూటీవో ఓకే అంటే ఆహారం సరఫరా చేస్తం
అహ్మదాబాద్: ప్రపంచానికి బువ్వ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని బైడెన్తో భేటీ సందర్భంగా చెప్పినట్టు ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. ఉక్రెయిన్తో యుద్ధ
Read Moreమహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఎక్స్ఇ వేరియెంట్ కేసులు
కరోనా థర్డ్ వేవ్ అయిపోయింది అనుకునే లోపే కొత్త వేరియెంట్ వచ్చింది. లండన్లో మొదటగా గుర్తించిన ఈ వైరస్ మన దేశానికి కూడా వచ్చేసింది. పేరు ఎక్స్ఇ వేర
Read Moreయూపీ శాసనమండలి ఎన్నికల్లో బీజేపీ గెలుపు
27 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 22 స్థానాల్లో గెలుపు వారణాసిలో స్వతంత్ర అభ్యర్థి అన్నపూర్ణ విజయం లక్నో: ఉత్తర్ ప్రదేశ్ శాసనమండలి ఎన్నికల
Read More












