దేశం

ఇంత జరుగుతున్నా మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారు?

న్యూఢిల్లీ: దేశంలో ఇటీవల జరిగిన విద్వేష ప్రసంగాలు, అల్లర్లు, హింసపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తంచేశాయి. ఇంత జరుగుతున్నా ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు మౌన

Read More

కాంగ్రెస్ లో చేరాలని పీకేను కోరిన హైకమాండ్

న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్  (పీకే) కాంగ్రెస్​లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆయనను పార్టీలో చేరాలని హైకమాండ్ అడిగినట్లు సమాచారం.

Read More

2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ చర్చ

వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఈ చర్చ జరిగింది. అంతే కాకుండా ప్రశాంత

Read More

ఉగ్రవాదంపై కలసి పోరాడుదామన్న ఆర్మీ

శ్రీనగర్: కశ్మీర్ లో ఉగ్రవాదంపై పోరులో అందరూ కలసి పోరాడాల్సిన అవసరం ఉందని భారత ఆర్మీ స్పష్టం చేసింది. టెర్రరిజం మీద జరిపే యుధ్ధంలో కశ్మీర్ ఒంటరి కాదని

Read More

చైనాకు రాజ్నాథ్ వార్నింగ్ !

వాషింగ్టన్: దేశ రక్షణ విషయంలో అస్సలు వెనుకాడబోమని భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఇండియా జోలికొస్తే ఊరుకోబోమని పరోక్షంగా చైనాను హెచ్చరించార

Read More

108 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోడీ

మోర్బీ: గుజరాత్ లోని మోర్బీలో నిర్మించిన 108 అడుగుల భారీ హనుమాన్ విగ్రహాన్ని పీఎం మోడీ శనివారం వర్చువల్ గా ఆవిష్కరించారు. హనుమాన్ జయంతి సందర్భంగా మోడీ

Read More

మీనాక్షి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు పోటెత్తిన భక్తులు

తమిళనాడులోని మదురై మీనాక్షి అమ్మవారి సన్నిధిలో చిత్తిరై బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్లలగర్ వైగై నదీ ప్రవేశ సేవలు స

Read More

ఉచిత విద్యుత్ ప్రకటించిన పంజాబ్ సర్కార్

చంఢీఘడ్: పంజాబ్ ప్రజలకు  అక్కడి ఆప్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జూలై 1 నుంచి ప్రతి ఇంటికి 300 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నట్లు సీఎం భగవంత్ మ

Read More

పదేండ్లలో మస్తు మంది డాక్టర్లు

    పేదోళ్లకూ అందుబాటులో ఉండేలా మెడికల్​ చదువులు     ఆరోగ్యంగా లేకుంటే ఎన్ని లక్షల బెడ్లున్నా సరిపోవు   

Read More

రేపు గుజరాత్లో హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మోడీ

మోర్బీ: ప్రధాని మోడీ రేపు గుజరాత్ లో పర్యటించనున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా మోర్బీలో నెలకొల్పిన  108 అడుగుల భారీ హనుమాన్ విగ్రహాన్ని మోడీ ఆవిష

Read More

‘పుష్ప’ మూవీ పాట పాడిన తమిళనాడు కలెక్టర్

తమిళనాడు: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా యాక్ట్ చేసిన ‘పుష్ప’మూవీ పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇక

Read More

రాజస్థాన్లో వింత వ్యాధి.. ఏడుగురు చిన్నారుల మృతి..

రాజస్థాన్లో చిన్నారులు అంతు చిక్కని వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి బారిన పడి సిరోమి జిల్లాలో ఇప్పటికే ఏడుగురు పిల్లలు చనిపోయారు. వెంటనే అప్రమ

Read More

హార్దిక్  పటేల్కు ఆప్ ఆహ్వానం

పార్టీ మారేదిలేదని స్పష్టం చేసిన హార్దిక్ పటేల్ జగదీశ్ ఠాగూర్ చొరవతో ముగిసిన వివాదం గాంధీనగర్: గుజరాత్ కాంగ్రెస్ లో అంతర్గత పోరు మొదలైంది. ఆ

Read More