దేశం

తేజ్ బహదూర్ జయంతి వేడుకల్లో పాల్గొననున్న మోడీ

న్యూఢిల్లీ: ఆజాద్ అమృత్ మహోత్సవంలో భాగంగా  ఈ నెల 20, 21వ తేదీల్లో ఎర్రకోట వద్ద ‘విశాల్ సమాగమ్’ నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి

Read More

ప్రశాంత్ కిషోర్ ప్రజెంటేషన్ పై చర్చ

పార్టీ సీనియర్ నేతలతో సోనియా గాంధీ భేటీ అయ్యారు. మొన్న ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ప్రజెంటేషన్ పై నేతలతో చర్చిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ

Read More

రోడ్డు ప్రమాదంలో టెన్నిస్ ప్లేయర్ మృతి 

మేఘాలయ: రాష్ట్రంలని షాన్‌ బంగ్లా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టాప్ టెన్నిస్‌ ప్లేయర్‌ విశ్వ దీన్‌ దయాళన్‌ మృతి చెందాడు. రా

Read More

కర్ణాటకలోని హుబ్బళ్లిలో 144 సెక్షన్

హుబ్బళ్లి/ కర్ణాటక: రాష్ట్రంలోని హుబ్బళ్లిలో పోలీసులపై జరిగిన దాడిని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం... ఈనెల 20 వరకు  హుబ్బళ్లిలో 144 సెక్షన్

Read More

ఢిల్లీలో ఆటో,ట్యాక్సీ,మినీ బస్సు డ్రైవర్ల సమ్మె

ఢిల్లీలో ఆటో, ట్యాక్సీ, మినీ బస్సు డ్రైవర్ల సంఘాలు సమ్మె చేపట్టాయి.పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో ఛార్జీలు పెంచాలని, సీఎన్ జీ ధరలు తగ్గించాలని కార్మిక

Read More

ప్రజల కోసం నిరంతరం పని చేస్తూనే ఉంటా

న్యూఢిల్లీ: ప్రజల కోసం నిరంతరం పని చేస్తూనే ఉంటానని రాష్ట్ర గవర్నర్ తమిళసై ఉద్ఘాటించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ... ప్రో

Read More

మత ప్రదేశాల్లో లౌడ్స్పీకర్లకు అనుమతి తప్పనిసరి

ముంబై: మహారాష్ట్రలో మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్ల వాడకంపై సూచనలు జారీ చేసింది హోంశాఖ. ప్రభుత్వ అనుమతితోనే మే 3 వరకు లౌడ్ స్పీకర్లు వాడాల

Read More

కరోనా కలకలం.. ఒక్కరోజులో 90 శాతం పెరిగిన కేసులు

న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. థర్డ్ వేవ్ తర్వాత భారీగా తగ్గిన కేసులు, మరణాలతో పరిస్థితి అదుపులోకి వచ్చిందనుకున్న నేపథ్యంలో ఒక్కసారి

Read More

లఖింపూర్ ఖేరీ కేసులో అశిష్ మిశ్రా బెయిల్ రద్దు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన  లఖింపూర్ ఖేరీ కేసులో ప్రధాన నిందితుడైన కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు  ఆశిష్ మిశ్రా బెయిల్ రద్దు చ

Read More

ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ కానున్న గవర్నర్

ఢిల్లీలో పర్యటిస్తున్నారు గవర్నర్ తమిళి సై. ఈ రోజు ప్రధాని మోడీ, హోంమత్రి అమిత్ షాతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. నిన్న ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రి

Read More

లడఖ్‌ దగ్గర్లో చైనా సెల్ టవర్లు

లేహ్‌లోని చుషుల్‌ కౌన్సిలర్ వెల్లడి లడఖ్: గోతికాడి నక్కలా సరిహద్దుల్లో కాచుకుని కూర్చున్న చైనా.. మరోసారి కయ్యానికి కాలుదువ్వే పని చే

Read More

5 శాతం బదులు 3 శాతమే.. రేట్లను మార్చనున్న జీఎస్టీ కౌన్సిల్ 

రాష్ట్రాల ఆదాయాన్ని పెంచడానికే..  న్యూఢిల్లీ: జీఎస్టీ శ్లాబులు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నుంచి కొన్ని వస్తువులను ఐదు శాతం శ్లాబ్​ నుంచ

Read More

మూడు రోజులు గుజరాత్ లో పర్యటించనున్న WHO డైరెక్టర్ టెడ్రోస్‌‌

అహ్మదాబాద్‌‌: వరల్డ్‌‌ హెల్త్‌‌ ఆర్గనైజేషన్‌‌ (డబ్ల్యూహెచ్‌‌వో) డైరెక్టర్‌‌‌‌ జన

Read More