దేశం

ఆప్​కు అధికారం ఇస్తే ఢిల్లీ మోడల్ పాలన

హిమాచల్​లోనూ ఢిల్లీ మోడల్​ పాలన ఆప్​ కన్వీనర్​ కేజ్రీవాల్​ హామీ కంగ్రా: ఐదేండ్ల పాలనలో ఢిల్లీలోని 12 లక్షల మంది యువతకు ఉద్యోగాలిచ్చామని, అవి

Read More

పంజాబ్ లో వీఐపీల భద్రత తొలగింపు

చండీగఢ్: పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మొత్తం 184 మంది వీఐపీల భద్రతను ఉపసంహరిస్తున్నట్లు సీఎం భగవంత్ మాన్ ప్రకటి

Read More

పాక్ డిగ్రీలు చెల్లవ్

న్యూఢిల్లీ: పాకిస్థాన్ లో చదివిన డిగ్రీలు చెల్లవని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) తెలిపాయ

Read More

బీజేపీ అంటే ప్రాంతీయ పార్టీలకు భయం

న్యూఢిల్లీ: మంత్రి కేటీఆర్ ప్రధాని మోడీపై హద్దు మీరి మాట్లాడారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సింహా రావు మండిపడ్డారు. ప్రధాని మోడీపై కేటీఆర్ చేసి

Read More

జవాన్ల వాహనంపై ఉగ్రదాడి సీసీ టీవీ ఫుటేజీ

జమ్ముకశ్మీర్ లో CISF జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై ఉగ్రవాదులు దాడి చేసిన సీసీ టీవీ ఫుటేజీ బయటకు వచ్చింది. ఈనెల22వ తేదీన సంజ్వాలో జరిగిన ఘటనలో భారత సై

Read More

ముంబయిలో కొనసాగుతున్న హనుమాన్‌ చాలీసా వివాదం

మహారాష్ట్ర అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణా ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. శివసేన కార్యకర్తలు భారీగా వచ్చి ముంబైలోని నవనీత్ కౌర్ నివాసం దగ్గర ఆందోళనకు ది

Read More

రేపు మోడీ పర్యటన నేపథ్యంలో జమ్మూలో భారీ భద్రత

పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా రేపు జమ్ము కశ్మీర్ లో ప్రధాని నరేంద్రమోడీ పర్యటించనున్నారు. దీంతో జమ్ములోని సంబా జిల్లా పల్లీ గ్రామంలో కట్టుదిట్టమైన భ

Read More

దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు

దేశంలో రోజువారీ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వరుసగా నాలుగో రోజు రెండు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 2 వేల 527 కేసులొచ్చాయి. 33 మంది కొ

Read More

నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ రాజీనామా

న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ రాజీనామా చేశారు. తనకు అప్పజెప్పిన బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో రాజీవ్ స్థా

Read More

ఇండియాతో కలసి ఫైటర్​ జెట్ల తయారీ

ఢిల్లీలో ప్రధాని మోడీతో జాన్సన్ భేటీ ఇరు దేశాల మధ్యా కుదిరిన పలు కీలక ఒప్పందాలు జాన్సన్​ పర్యటన చరిత్రాత్మకమన్న ప్రధాని మోడీ ఫ్రీ ట్రేడ్​ అగ్

Read More

కార్గిల్లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదు

లద్దాఖ్లో భూకంపం వచ్చింది. కార్గిల్కు 246 కిలోమీటర్ల దూరంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 4.2గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్

Read More

మాస్క్ కంపల్సరీ.. లేకుంటే రూ.500 ఫైన్

ఢిల్లీ : దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాజధాని ఢిల్లీలో కొవిడ్ 19 బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో అప్రమత్తమైన సర్

Read More

మోడీ నాకు ఖాస్ దోస్త్.. భారత్తో మైత్రి కీలకం

న్యూఢిల్లీ: భారత్, బ్రిటన్ సంబంధాలు మునుపెన్నడూ లేనంత పటిష్టంగా ఉన్నాయని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాక్సన్ అన్నారు. ఈ సమయంలో తన పర్యటన శుభ సందర్భమన్నారు.

Read More