దేశం
12 రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా ఉధృతి
భారత్ లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. చాపకింద నీరులా రోజురోజుకు విస్తరిస్తోంది. స్వల్ప హెచ్చు తగ్గులతో గత కొన్ని రోజులుగా కొత్త కేసులు 2 వేలకు పై
Read Moreఒడియా రచయిత్రి బినాపాని ఇక లేరు
లెజెండరీ ఒడియా రచయిత్రి బినాపాని మొహంతి ఇక లేరు. వృద్ధాప్యం సమస్యలతో గత కొంతకాలంగా బాధపడుతూ..ఆదివారం రాత్రి కటక్లోని తన నివాసంలో మరణించినట్లు కు
Read Moreఇండియాను కలిపి ఉంచేది సంస్కృతే
ఫిలాసఫర్, జర్నలిస్ట్ శ్రీ అరబిందో 150వ జయంతి ఉత్సవాల్లో అమిత్ షా పుదుచ్చేరి: దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన ప్రజలనందరినీ కలిపి ఉంచుత
Read Moreనవనీత్ కౌర్ దంపతులకు 14 రోజుల కస్టడీ
విద్వేషాలు రెచ్చగొడుతున్నారనే ఆరోపణలు ముంబై: మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త, ఎమ్మెల్యే రవి రాణాకు బాంద్రా కోర్టు 14 రోజుల జ్యుడీ
Read Moreచైనీయులకు ఇచ్చిన టూరిస్టు వీసాలు రద్దు
చైనీయులకు ఇచ్చిన టూరిస్టు వీసాలు రద్దు డ్రాగన్ కంట్రీకి షాక్ ఇచ్చిన కేంద్రం న్యూఢిల్లీ : చైనాకు మనదేశం షాక్ ఇచ్చింది. ఆ దేశస్థులకు ఇచ్చ
Read Moreమీ తల్లిదండ్రులు పడ్డ కష్టం మీకుండదు
సాంబా(జమ్మూకాశ్మీర్): ‘‘కాశ్మీర్ లోయలోని యువతా! మీ అమ్మానాన్న, మీ తాతమామ్మలు జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించారు. అయితే మీకు మాత్రం అ
Read Moreఅట్టహాసంగా ప్రారంభమైన ‘ఖేలో ఇండియా’ గేమ్స్
బెంగళూరు: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఆదివారం స్థానిక కంఠీరవ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. భారత ఉప రాష్ట్
Read Moreనవనీత్ రాణా దంపతులకు బెయిల్ క్యాన్సిల్
బాంద్రా: అమరావతి ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణాకు 14 రోజులు జ్యూడీషియల్ రిమాండ్ విధిస్తూ బాంద్రా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ హాలిడే అండ్
Read Moreకోవిడ్ కట్టడికి చర్యలు
కరోనా కట్టడికి కేంద్రం పలు సూచనలు, సలహాలు చేసిందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. కోవిడ్పై జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేస
Read Moreప్రియాంక గాంధీపై రాణా కపూర్ సంచలన ఆరోపణలు
రూ.5 వేల కోట్ల స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న యెస్ బ్యాంకు కో ఫౌండర్ రాణా కపూర్ సంచలన ఆరోపణలు చేశాడు. అక్రమ నగదు చలామణి నిరోధక చట్టం (PMLA) కింద త
Read Moreడిజిటల్ చెల్లింపులతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం
భారత్ లో డిజిటల్ పేమెంట్లు పెరిగాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. 88వ మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ ప్రసంగించారు. ప్రతి రోజు 20వేల కోట్ల ఆన్ ల
Read Moreముంబయిలో సడలని ఉద్రిక్తత
ముంబయి నగరంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. అరెస్టైన నవనీత్ కౌర్ దంపతులను పరామర్శించేందుకు ఖార్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బీజేపీ నాయకుడు క
Read Moreదేశంలో కొత్తగా 2,593 కోవిడ్ కేసులు
దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 2 వేల 593 కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో 44 మంది మరణించారు.నిన్న ఒక్కరోజే 1755 మంది కోలుకున్నట్లు వై
Read More












