దేశం

12 రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా ఉధృతి

భారత్ లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. చాపకింద నీరులా రోజురోజుకు విస్తరిస్తోంది. స్వల్ప హెచ్చు తగ్గులతో గత కొన్ని రోజులుగా కొత్త కేసులు 2 వేలకు పై

Read More

ఒడియా రచయిత్రి బినాపాని ఇక లేరు

లెజెండరీ ఒడియా రచయిత్రి బినాపాని మొహంతి ఇక లేరు. వృద్ధాప్యం సమస్యలతో గత కొంతకాలంగా బాధపడుతూ..ఆదివారం రాత్రి కటక్‌లోని తన నివాసంలో మరణించినట్లు కు

Read More

ఇండియాను కలిపి ఉంచేది సంస్కృతే

ఫిలాసఫర్, జర్నలిస్ట్ శ్రీ అరబిందో 150వ జయంతి ఉత్సవాల్లో అమిత్ షా పుదుచ్చేరి: దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన ప్రజలనందరినీ కలిపి ఉంచుత

Read More

నవనీత్ కౌర్ దంపతులకు 14 రోజుల కస్టడీ

విద్వేషాలు రెచ్చగొడుతున్నారనే ఆరోపణలు ముంబై: మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త, ఎమ్మెల్యే రవి రాణాకు బాంద్రా కోర్టు 14 రోజుల జ్యుడీ

Read More

చైనీయులకు ఇచ్చిన టూరిస్టు వీసాలు రద్దు

చైనీయులకు ఇచ్చిన టూరిస్టు వీసాలు రద్దు డ్రాగన్ కంట్రీకి షాక్ ఇచ్చిన కేంద్రం న్యూఢిల్లీ : చైనాకు మనదేశం షాక్ ఇచ్చింది. ఆ దేశస్థులకు ఇచ్చ

Read More

మీ తల్లిదండ్రులు పడ్డ కష్టం మీకుండదు

సాంబా(జమ్మూకాశ్మీర్): ‘‘కాశ్మీర్​ లోయలోని యువతా! మీ అమ్మానాన్న, మీ తాతమామ్మలు జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించారు. అయితే మీకు మాత్రం అ

Read More

అట్టహాసంగా ప్రారంభమైన ‘ఖేలో ఇండియా’ గేమ్స్

బెంగళూరు: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఆదివారం స్థానిక కంఠీరవ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. భారత ఉప రాష్ట్

Read More

నవనీత్ రాణా దంపతులకు బెయిల్ క్యాన్సిల్

బాంద్రా: అమరావతి ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణాకు 14 రోజులు జ్యూడీషియల్ రిమాండ్ విధిస్తూ బాంద్రా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ హాలిడే అండ్

Read More

కోవిడ్ కట్టడికి చర్యలు

కరోనా కట్టడికి కేంద్రం పలు సూచనలు, సలహాలు చేసిందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. కోవిడ్‌పై జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేస

Read More

ప్రియాంక గాంధీపై రాణా కపూర్ సంచలన ఆరోపణలు

రూ.5 వేల కోట్ల స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న యెస్ బ్యాంకు కో ఫౌండర్ రాణా కపూర్ సంచలన ఆరోపణలు చేశాడు. అక్రమ నగదు చలామణి నిరోధక చట్టం (PMLA) కింద త

Read More

డిజిటల్ చెల్లింపులతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం

భారత్ లో డిజిటల్ పేమెంట్లు పెరిగాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. 88వ మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ ప్రసంగించారు. ప్రతి రోజు 20వేల కోట్ల ఆన్ ల

Read More

ముంబయిలో సడలని ఉద్రిక్తత

ముంబయి నగరంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. అరెస్టైన నవనీత్ కౌర్ దంపతులను పరామర్శించేందుకు ఖార్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బీజేపీ నాయకుడు క

Read More

దేశంలో కొత్తగా 2,593 కోవిడ్ కేసులు

దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 2 వేల 593 కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో 44 మంది మరణించారు.నిన్న ఒక్కరోజే 1755 మంది కోలుకున్నట్లు వై

Read More