ఆంధ్రప్రదేశ్

ఏఎన్‌యూ విద్యార్థులపై సస్పెన్షన్‌ ఎత్తివేత

‘జై అమరావతి’ అని నినాదాలు చేసిన ఆచార్య నాగార్జున యూనివర్శిటీకి చెందిన నలుగురు విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేసింది ANU యాజమాన్యం.అయితే పలు ప్రజా సంఘా

Read More

ఇన్ సైడ్ ట్రేడింగ్ పై ఈడీ దూకుడు..ఆ 4వేల ఎకరాలపై ఆరా

అమరావతి భూ కుంభకోణం పై ఈడీ కేసు నమోదు చేసింది. గతంలో అమరావతి భూముల కొనుగోలు అక్రమాలపై సీఐడీ విచారణ చేపట్టింది. విచారణ లో భాగంగా కేబినెట్ సబ్ కమిటీ నాల

Read More

శ్రీవారికి కానుకగా వచ్చిన వాచీల వేలం

ఫిబ్ర‌వ‌రి 10న వాచీల‌ ఈ – వేలం తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండి ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీల‌ను ఫిబ్ర‌వ‌రి 10 నుండి 12వ

Read More

పైప్ లైన్ లీకై 20 అడుగులు ఎగసిన గ్యాస్

తూర్పుగోదావరి జిల్లాలోని గ్రామాల్లో భయాందోళన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఓఎన్​జీసీ గ్యాస్​ పైపలైన్​ఒక్కసారిగా లీకైంది. 20 అడుగుల మేర గ్యాస్​ ఎగిసిం

Read More

బాలకృష్ణకు అంతసీన్ లేదు

ఇటీవల హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటనను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా   తన మౌనాన్ని చేతగానితనం అనుకోవద్దని బాలకృష్ణ వైసీప

Read More

కరోనా వైరస్ కన్నా ఎల్లో వైరస్ డేంజర్

ఏపీ మంత్రి కొడాలి నాని విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ కన్నా ఎల్లో వైరస్ డేంజర్ అని ఆయన అన్నారు. చంద

Read More

మరి కొన్నిరోజుల్లో పెళ్లి.. చైనాలో చిక్కుకున్న కర్నూలు యువతి

కరోనా వైరస్ తో బెంబేలెత్తిపోతున్నా చైనాలో కర్నూలుకు చెందిన యువతి  చిక్కుకుంది. ఇవాళ ఢిల్లీకి వస్తుండగా చైనా అధికారులు ఆమెను అడ్డుకున్నారు.  వూహాన్ ప్ర

Read More

బడ్జెట్.. వ్యవసాయ రంగానికి కొండంత అండ

కేంద్ర బడ్జెట్ ను సమర్థించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆకాంక్షిస్తున్న సరికొత్త భారతావనికి బలమైన పునాదులు ఈ బడ్జెట్ వేసింద

Read More

పసికందు కిడ్నాప్.. 2 గంటల్లోనే చేధించిన పోలీసులు

కిడ్నాప్ కు గురైన తొమ్మిది రోజుల పసికందును కేవలం రెండు గంటల్లోనే కేసును చేధించి తల్లి ఒడికి చేర్చారు కర్నూల్ జిల్లా పోలీసులు. కిడ్నాప్ పాల్పడిన నిందిత

Read More

జగన్ కు కేంద్రం నుంచి నిధులు తెచ్చే సత్తా లేదు

సీఎం జగన్ తీరు వల్లే బడ్జెట్లో ఏపీకి నిధులు కేటాయించలేదన్నారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు . కేంద్రం ప్రవేశ పెట్టిన రెండు బడ్జెట్లలో ఏపీకి నిధులు కేటా

Read More

జగన్‌ను మార్చాలంటే వాళ్ల తాత రాజారెడ్డే దిగి రావాలి

టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ను ఎవరూ మార్చలేరన్నారు. జగన్ ను  మార్చాలంటే వాళ్ల తాత రాజారెడ్డే పై నుం

Read More

ఏపీ మూడు రాజధానులు: సచివాలయం తరలింపు ప్రారంభం

పాలనా వికేంద్రీకరణలో భాగంగా ఏపీ ప్రభుత్వం మొదటి అడుగు వేసింది. రాష్ట్రాన్ని రీజియన్ల వారీగా అభివృద్ధి చేసేందుకు ఏపీ సీఎం జగన్ వడివడిగా అడుగులు వేస్తున

Read More

జేసీ దివాకర్ రెడ్డికి వైసీపీ షాక్

టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి వైసీపీ ప్రభుత్వం షాకిచ్చింది. దివాకర్ రెడ్డికి చెందిన త్రిషూల్ సిమెంట్ కంపెనీ లీజును క్యాన్సిల్ చేసింది. సిమెంట

Read More