ఆంధ్రప్రదేశ్
‘నేను సైగ చేసి ఉంటే..’ : వైసీపీ కార్యకర్తలకు బాలకృష్ణ వార్నింగ్
తన మౌనాన్ని చేతగానితనం అనుకోవద్దని వైసీపీ కార్యకర్తలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. గురువారం హిందూపురంలో వైసీపీ కార్యకర్తలు
Read Moreజర్మనీలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య
గుంటూరు: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఏపీ విద్యార్థి.. ఇటీవల జరిగిన పరీక్షల్లో ఫెయిలై మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా ముప్పాళ
Read Moreఇది వైసీపీ ఆడుతున్న మూడుముక్కలాట
మూడు రాజధానులను ఏర్పాటుచేస్తామంటున్న జగన్ ప్రభుత్వాన్ని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తప్పుబట్టారు. మూడు రాజధానుల పేరుతో ఇది వైసీసీ ఆడుతున్న మూడు ముక్కలా
Read More‘నాకు తెలిసిందల్లా సినిమా ఒక్కటే’
లక్ష్మీనారాయణ రాజీనామాపై పవన్ స్పందన అమరావతి: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామాను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆమోదించారు. ఆయన భావాలను గౌరవిస్తున్
Read More‘పేరుకు మాత్రమే జగన్ సీఎం.. డైరెక్షన్ అంతా కేసీఆరే’
పేరుకు మాత్రమే వైఎస్ జగన్ ఏపీకి సీఎం అని, ఆయన వెనక ఉండి నడిపించేది మొత్తం తెలంగాణ సీఎం కేసీఆరే అని ఆ రాష్ట్ర బీజేపీ లీడర్ బైరెడ్డి రాజశేఖర్రెడ్డి అన్
Read Moreపవన్లో నిలకడ లేదంటూ జనసేనకు మాజీ జేడీ రాజీనామా
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షుడైన పవన్ కల్యాణ్ విధి విధానాలు నచ్చకనే రాజీనామా చేస్తున్నట్టు రాజీనామా
Read Moreచైనాలోని తెలుగువారిని వెనక్కి తీసుకురండి
విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కు చంద్రబాబు లేఖ అమరావతి: చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో అక్కడున్న తెలుగువారి పరిస్థితిపై ఏ
Read Moreహిందూపురంలో బాలకృష్ణను అడ్డుకున్న వైసీపీ నేతలు
అనంతపురం జిల్లాలోని తన సొంత నియోజక వర్గమైన హిందూపురంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే బాలకృష్ణ ను వైసీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఏపీ కి మూడు రాజధ
Read Moreపెట్రోల్ ధర పెంచిన జగన్ ప్రభుత్వం
AP సీఎం వైఎస్ జగన్ వాహనదారులకు షాక్ ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ పై 4.5 శాతం వ్యాట్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పెట్రోల్ పై ప్రస్తుతం 31 శాతంగా ఉన్న వ్
Read Moreఏపీ పీసీసీ చీఫ్ గా శైలజానాథ్ ప్రమాణం
అమరావతి, వెలుగు: ఏపీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు పార్టీ కార్యనిర్వాహ
Read Moreవిశాఖలో ఆన్ లైన్ మోసాలు… నైజీరియన్ ముఠా అరెస్ట్
ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్ ముఠాను పట్టుకున్నారు విశాఖ పోలీసులు. ఆన్ లైన్ చారిటీ డొనేషన్ పేరిట టోకరా పెడుతున్న ముఠాను ఢిల్లీలో అదుపులోకి త
Read Moreచంద్రబాబు మాటమీద నిలబడడు
ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఎన్నడూ మాటమీద నిలబడే వ్యక్తి కాదన్నారు ఆ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ. వైజాగ్ ను పరిపాలనా రాజధానిగా పేర
Read Moreహథీరాంజీ మఠం అధిపతి అర్జున్ దాస్ పై వేటు
తిరుపతి హథీరాంజీ మఠం అధిపతి అర్జున్ దాస్ పై వేటు వేసింది ఏపీ ప్రభుత్వం. మఠం ఆస్తులు దుర్వినియోగం చేశారనే ఆరోపణల నేపథ్యంలో అతనిని పదవి నుంచి తొలగిస్తున
Read More












