ఆంధ్రప్రదేశ్
మొదటి రోజు షేక్ హ్యాండ్..రెండో రోజు రాజీనామా
ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్. ఇవాళ మండలికి గైర్హాజరైన ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబు పంపించారు.
Read Moreటీడీపీ ఎమ్మెల్యేలకు మంత్రి అనిల్ సవాల్
వచ్చే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పొత్తులు లేకుండా పోటీ చేసే దమ్ముందా అని టీడీపీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలకు మంత్రి అనిల్ సవాల్ విసిరారు. ఎన్న
Read Moreఉన్నకాడికి దోచేసి సేవ్ అమరావతా?
మూడు రాజధానులకు రాష్ట్రం మొత్తం మద్దతిస్తుందన్నారు వైసీపీ ఎమ్మెల్యో రోజా. కేవలం చంద్రబాబు భజన బ్యాచ్ మాత్రమే వ్యతిరేకిస్తుందన్నారు. అసెంబ్లీలో వికేంద్
Read Moreపవన్ ను అడ్డుకున్న పోలీసులు.. జనసేన ఆఫీస్ వద్ద ఉద్రిక్తత
అమరావతి: రాజధాని గ్రామాల్లో అరెస్టైన మహిళలు, రైతులను పరామర్శించేందుకు బయలు దేరిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను పోలీసులు అడ్డుకున్నారు . అమరావతిలో 144 స
Read Moreఏపీ అసెంబ్లీ ముట్టడికి యత్నం: మహిళలపై లాఠీచార్జ్
పొలాల్లో నుంచి దూసుకెళ్లిన రైతులు, మహిళలపై లాఠీచార్జ్ వందలాది మంది అరెస్టు టీడీపీ ఎంపీలు, జేఏసీ నేతల హౌస్ అరెస్టు 8 వేల మంది పోలీసులతో
Read More10 కోట్ల లోన్ ఇప్పిస్తానని.. కోటిన్నర కొట్టేసిన లాయర్
తనకు బ్యాంకు అధికారులు తెలుసనీ, రూ.10 కోట్ల లోన్ ఇప్పిస్తానని చెప్పి ఓ వ్యక్తి నుంచి భారీ మొత్తంలో డబ్బు గుంజిన లాయర్ ను కర్నూల్ జిల్లా పోలీసులు అరెస్
Read Moreరాజధాని రగడ… హైపవర్ కమిటీ రిపోర్ట్ కు కేబినెట్ ఆమోదం
ఉత్కంఠగా సాగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.రాజధానిపై హైపవర్ కమటీ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
Read Moreరాజధాని రైతులకు పరిహారం డిమాండ్ చేసిన చంద్రబాబు
అమరావతి, వెలుగు: ఏపీ రాజధాని అమరావతికి కులాన్ని అంటగట్టి రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తున్నారని సీఎం జగన్ పై టీడీపీ చీఫ్ చంద్రబాబు ఫైర్ అయ్యారు. రా
Read Moreతిరుమలలో రేపటి నుండి ఉచిత లడ్డూ…
తిరుమలలో రేపటి నుంచి ఉచిత లడ్డూ విధానాన్ని ప్రవేశపెడుతుంది టీటీడీ. ఇందుకుగాను టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ… శ్రీవారిని దర్శించుకున
Read Moreపెళ్లి వాహనం బోల్తా.. 20 మందికి గాయాలు
ఎంతో సంతోషంతో పెళ్లికి వెళ్తున్న వారి ఆనందం ఒక్కసారిగా ఆవిరిపోయింది. పెళ్లికి వెళ్తున్న వాహనం బోల్తా పడిన ఘటన కడప జిల్లాలో జరిగింది. అనంతపురం జిల్లా,
Read Moreబైక్ పై హల్ చల్ చేసిన ఎమ్మెల్యే రోజా
చిత్తూరు: టూవీలర్స్ వాహనాలు నడిపేటప్పుడు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే రోజా. 31వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలలో భాగంగా శుక
Read Moreపెట్రోల్ బంక్లో కరెంట్ షాక్.. ముగ్గురు మృతి
గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో ఘోరం జరిగింది. రామచంద్రపురం హైవే పక్కనున్న ఓ పెట్రోల్ బంకులో కరెంట్ షాక్ తో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. పెట్రోల్
Read Moreఆ విషయంలో జగన్ జగ మొండి
రాజధానిని అమరావతి నుంచి కదలనివ్వబోమన్నారు మాజీ సీఎం చంద్రబాబు. మంగళగిరిలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో మాట్లాడిన చంద్రబాబు..రాజధానిగా అమరావతే ఉండాలన
Read More












