ఆంధ్రప్రదేశ్
జగన్ పిటిషన్లు కొట్టేసిన్రు
హైదరాబాద్, వెలుగు: సీబీఐ కోర్టులో ఏపీ సీఎం వైఎస్ జగన్కు చుక్కెదురైంది. ఆస్తుల కేసులో తనపై దాఖలైన 11 చార్జ్ షీట్లలోని ఐదు చార్జ్షీట్లను కలిపి ఒకేసా
Read Moreక్యారెక్టర్లు మార్చినట్లు పవన్ పార్టీలు మారుస్తున్నారు
బీజేపీ జనసేన పొత్తుపై ఫైర్ అయ్యారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. ప్యాకేజీల కళ్యాణ్.. పొత్తుల కళ్యాణ్ గా మారారన్నారు. పొత్తులు, ప్యాకేజీల కోసమే పవన్ పార్టీ ప
Read Moreపవన్ ను చూస్తే జాలేస్తుంది..ఇక సినిమాలు చేసుకుంటే బెటర్
జనసేన, బీజేపీ పొత్తుపై తనదైన శైలిలో స్పందించారు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్. పవన్ కల్యాణ్ రాజకీయాలు వదిలేసి, సినిమాలు చేసుకోవడం మంచిదన్నా
Read More‘బూటు కాలితో ఎందుకు తన్నారు? నోరెందుకు నొక్కారు?’
అమరావతిలో పోలీసుల తీరుపై హై కోర్టు ఆగ్రహం ఏపీ సర్కారుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధాని కోసం నిరసన చేస్తున్న మహిళా రైతుల పట్ల పోలీసుల
Read Moreలక్కీ డ్రాలో కారు గిఫ్ట్.. రూ.49,000 కట్టి మోసపోయిన వ్యక్తి
కర్నూల్: “హలో సర్.. నమస్తే.. మీరు స్నాప్ డీల్ లో ఓ బంపర్ గిఫ్ట్ గెలుచుకున్నారు. మీరు ఆర్డర్ పెట్టిన సెల్ నెంబర్ కి లక్కీ డ్రాలో ఒక కాస్ట్లీ కారు గిఫ్ట
Read Moreరాజధాని రగడ.. అమరావతిలో లోకేశ్ బైక్ ర్యాలీ
రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా ఏపీలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. మంగళగిరి జేఏసీ ఆధ్వర్యంలో బైక్
Read Moreరూ.5ల సబ్సిడీ భోజనాన్ని రూ.27కు పెంచిన టీటీడీ
ఎంప్లాయిస్ క్యాంటీన్లో ఉద్యోగులకు టిటిడి షాక్.. తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం రోజుకు లక్ష నుంచి రెండు లక్షల మంది భక్తులకు ఉచిత భోజనం అందజేస్తుంది.
Read Moreపవన్.. ఫ్రెష్ లడ్డూలు ఏమైనా ఇచ్చారా?
ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా బేషరతుగా బీజేపీకి మద్దతివ్వాల్సిన అవసరమేంటని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు వైసీపీ నేత అంబటి రాంబాబు. ర
Read Moreఏపీ కాంగ్రెస్ చీఫ్ గా శైలజానాథ్
కాంగ్రెస్ పార్టీ ఏపీలో కీలక మార్పులు చేసింది. ఏపీ పీసీసీ చీఫ్ గా మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ను నియమించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తులసి రెడ్డ
Read Moreట్రూజెట్ విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం
కడప నుంచి విజయవాడకు వెళుతున్న ట్రూజెట్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన వెంటనే విమానానికి ఓ పక్షి అడ్డురావడంతో విమానం అత్యవసరంగా ల్యా
Read Moreమా మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అంతే.. మళ్ళీ ఒక్కటయ్యాం
2024 లో బీజేపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు ఖాయమన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 2014 తర్వాత బీజేపీకి తమకు కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందన్నారు. దీనిపై ఇటీవల
Read Moreకోడి పందేల్లో విషాదం.. కోడి కత్తి తగిలి వ్యక్తి మృతి
పండుగ సందర్భంగా నిర్వహించిన కోడిపందేల్లో విషాదం చోటుచేసుకుంది కోడికత్తి తగిలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాద ఘటన పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండల
Read Moreవింత ఆచారం.. మైనర్లకు పెళ్లి కాని పెళ్లి
మైనర్లైన ఓ అమ్మాయి,అబ్బాయికి పెళ్లిలాంటి తంతు జరిపిస్తారు. ఆ వేడుక చూడటానికి గ్రామమంతా కదిలి వస్తుంది. ఆ తర్వాత అంతా కలసి భోజనాలు చేస్తారు. అలా చేస్తే
Read More












