తెలంగాణం
కోతలు, ఎగవేతలే మిగిలాయి : హరీశ్రావు
మాజీ మంత్రి హరీశ్రావు సిద్దిపేట, వెలుగు: కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు, రైతులకు కోతలు, ఎగవేతలే తప్ప పరిపాలనపై పట్టు సాధించలేదని మా
Read Moreహైడ్రా ప్రజావాణి ప్రారంభం... మొదటగా వచ్చిన 50 మందికే టోకెన్స్..
నేటి ( జనవరి 6, 2025 ) నుంచి ప్రజావాణి నిర్వహించనుంది హైడ్రా..ఇకపై ప్రతి సోమవారం బుద్ధ భవన్ వేదికగా హైడ్రా ప్రజావాణి కొనసాగనుంది.ప్రభుత్వ పార్కులు, స్
Read Moreఆదిలాబాద్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్
కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ నాయకులు జైనూర్, వెలుగు: జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్ మండలాలకు చెందిన సుమారు 15 మంది బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఆదివారం
Read Moreఅట్టహాసంగా నిర్మల్ ఉత్సవాలు..ఆకట్టుకున్న స్టాల్స్, గేమింగ్ జోన్
సందర్శకులతో కిటకిటలాడిన ఎన్టీఆర్ మినీ స్టేడియం నిర్మల్, వెలుగు : నిర్మల్ ఉత్సవాల పేరిట మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న నుమాయిష్వేడుకలు
Read Moreమంచిర్యాల జిల్లాలో వివాదాస్పదంగా మిషన్ భగీరథ పైపులైన్
హైకోర్టుకు తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన అధికారులు 249 సర్వేనంబర్నుంచి తొలగించాలంటున్న బాధితులు మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా క
Read Moreయాసంగి సాగుకు నీటి విడుదల : ఎమ్మెల్యే బొజ్జు పటేల్
ఖానాపూర్/కడెం/దండేపల్లి, వెలుగు: రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. ఖానాపూర్, కడెం మండలాల
Read Moreరిజర్వేషన్లపై బీసీల అనుమానాలు తీర్చండి : జాజుల శ్రీనివాస్ గౌడ్ వినతి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ రిజర్వేషన్లు పెంచుతారా లేదా అనే అనుమానం బీసీల్లో ఉందని, వీటిపై స్పష్టత ఇవ్వాలని బీసీ సంక్షే
Read Moreఎస్ఎస్ఏ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి : కొట్టె శంకర్
దండేపల్లి, వెలుగు : సర్వ శిక్షా అభియాన్, కస్తుర్బా విద్యాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించా లని పీఆర్టీయూ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కొట్టె శంకర్ డిమాండ
Read Moreకాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
జన్నారం, వెలుగు: కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తను తప్పకుండా గుర్తిస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదివా
Read Moreఅయోధ్యలో బాల రామయ్య వార్షికోత్సవ సంబరాలు.....వీవీఐపీ, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
అయోధ్యలో బాలరామయ్య మొదటి వార్షికోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. అయోధ
Read Moreగ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి
విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు రివ్యూ మీటింగ్ లో డీపీఓలకు మంత్రి సీతక్క హెచ్చరిక తాగున
Read Moreపార్టీకి ఎజెండా సెట్ చేసిన సీఎం
తనదాకా వస్తేకాని తత్వం బోధపడదు... అంటారు. ఆ గ్రహింపు అన్నిస్థాయిల్లో కాంగ్రెస్ నాయకులకు రావాల్సిన అవసరముంది. సదరు అవసరాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్
Read Moreఇంటర్లో అకడమిక్ ఆఫీసర్లు..ఒక్కో ఉమ్మడి జిల్లాకు ఒక్కో అధికారి నియామకం
గవర్నమెంట్ కాలేజీల బలోపేతానికి సర్కార్ చర్యలు హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ జూనియర్ కాలేజీలను బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆశించ
Read More












