నిజామాబాద్
తనకంటే ముందే పెండ్లి చేసుకున్నాడని.. ఇల్లు తగలబెట్టిన అన్న
నిజామాబాద్, వెలుగు : తనకు పెండ్లి కాకుండానే తమ్ముడు చేసుకున్నాడనే కోపంతో తమ్ముడుతో పాటు అతడి భార్యపై దాడి చేయబోయిన అన్న వారు దొరక్కపోవడంతో చివరకు వార
Read Moreబాధ్యతలన్నీ బడా లీడర్లకే
జహీరాబాద్ ఎంపీ సెగ్మెంట్ లో ఇన్ చార్జిలుగా ఎమ్మెల్యేలు, సీనియర్లు గెలిపించడమే లక్ష్యంగా మీటింగ్లు, పర్యటనలు కామారెడ్డి, వ
Read Moreఎడపల్లిలో రేణుకాఎల్లమ్మ కల్యాణోత్సవం ప్రారంభం
ఎడపల్లి, వెలుగు: ఎడపల్లి మండల కేంద్రంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో కౌండిన్య గౌడ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రేణుకా ఎల్లమ్మ కల్యాణోత్సవాలు ప్రారంభించా
Read Moreలక్షా 9 వేల మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోలు : చంద్రమోహన్
కామారెడ్డిటౌన్, వెలుగు: యాసంగి సీజన్కు సంబంధించి కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 17,810 మంది రైతుల నుంచి 1,09,489 మెట్రిక్ టన్నుల వడ్ల
Read Moreబీజేపీ నుంచి మీసాల శ్రీనివాస్ సస్పెన్షన్
నిజామాబాద్, వెలుగు: పార్టీ క్రమశిక్షణను ఉల్లఘింస్తున్నందున అర్బన్ సెగ్మెంట్కు చెందిన మీసాల శ్రీనివాస్రావును సస్పెండ్ చేసినట్లు బీజేపీ జిల్ల
Read Moreవేధింపులు భరించలేక భర్తను చంపిన భార్య
నిజామాబాద్ రూరల్, వెలుగు : కుటుంబ కలహాలు, వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్&z
Read Moreజహీరాబాద్లో కుల సంఘాలపై ఫోకస్
జహీరాబాద్ ఎంపీ స్థానంలో ఎలాగైనా గెలవాలని టార్గెట్ కుల సంఘాలకు బిల్డింగ్ లు నిర్మిస్తామని భరోసా కామారెడ్డి, వెలుగు: జహీరాబా
Read Moreఫంక్షన్ చేద్దామని వెళ్తుంటే.. వ్యాను బోల్తా పడి ఇద్దరు మృతి
నిజామాబాద్ రూరల్, వెలుగు : దేవుడి సన్నిధిలో శుభకార్యం జరుపుకుందామని సంతోషంగా బయలుదేరిన ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. బంధుమిత్రులతో క
Read Moreకామారెడ్డి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో మళ్లీ గురువారం నుంచి ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఇటీవల అకాల వర్షాలతో కొద్దిగా ఉష్ణోగ్రతలు తగ్గాయి. &n
Read Moreకామారెడ్డి టౌన్లో పోలింగ్ శాతం పెంచాలి
కామారెడ్డిటౌన్, వెలుగు : జిల్లాలో పోలింగ్ శాతం 80 ఉంటే టౌన్ ఏరియాల్లో మాత్రం 60 శాతం మాత్రమే పోలింగ్ నమోదవుతుందని కామారెడ్డి కలెక్టర్
Read Moreరూ. 53 లక్షల పట్టివేత
అంతరాష్ట్ర సరిహద్దు బ్రహ్మణపల్లి వద్ద స్వాధీనం నిజాంసాగర్,(ఎల్లారెడ్డి )వెలుగు : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం బ్రాహ్మణపల్లి
Read Moreఆకట్టుకున్న కుస్తీ పోటీలు
బీర్కూర్, వెలుగు : బీర్కూర్ మండల కేంద్రంలో గజ్జెలమ్మ జాతర ఉత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన కుస్తీ పోటీలు ఆకట్టుకున్నాయి. ఆయా ప్రాంతాల ను
Read Moreజేఈఈ అడ్వాన్స్కి 15 మంది ధర్మారం గురుకుల విద్యార్థులు
డిచ్పల్లి, వెలుగు : మండలంలోని ధర్మారం(బి) సాంఘిక సంక్షేమ గురుకుల ప్రతిభా కళాశాల విద్యార్థులు జేఈఈ మెయిన్స్ లో సత్తా చాటారు. ఈ గురుకులం నుంచి ఏక
Read More












