నిజామాబాద్
కాంగ్రెస్ లో చేరికలు
ఎల్లారెడ్డి, వెలుగు : ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం బీఆర్ఎస్ కౌన్సిలర్ విజయలక్ష్మి, సాతెల్లి మాజీ సర్పంచ్ సంగయ్
Read Moreనిజామాబాద్లో మొత్తం 90 నామినేషన్లు
ముగిసిన నామినేషన్లు శుక్రవారం నుంచి స్క్రూటీని ఓటర్లను చేరుకునే టార్గెట్తో ప్రధాన పార్టీ అభ్యర్థులు నిజామాబాద్, వెలుగు: పార్లమెంట్
Read Moreఏప్రిల్ 25 నుంచి ఓటర్ స్లిప్పుల పంపిణీ : జితేష్వి పాటిల్
కామారెడ్డి టౌన్, వెలుగు: జిల్లాలోని ఓటర్లకు ఈ నెల 25 నుంచి మే 8 వరకు బూత్లెవల్ఆఫీసర్లు ఇంటింటికి వెళ్లి ఓటరు స్లిప్పులు పంపిణీ చేయనున్నారని కల
Read Moreడ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నెల రోజుల జైలు శిక్ష
నిజామాబాద్ క్రైమ్, వెలుగు: నిజామాబాద్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో సంచలన తీర్పు వెలువరించారు. డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిల
Read Moreబీఆర్ఎస్ నుంచి కోటపాటి నర్సింహంనాయుడు ఔట్
అనుచరులతో కలిసి బీజేపీలో చేరిక ఆర్మూర్, వెలుగు: ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు, పసుపు బోర్డు ఉద్యమ నేత, బీఆర్ఎస్
Read Moreకామారెడ్డి జిల్లాలో రైల్వే డబుల్ లైన్ వచ్చేనా?
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో పలు సమస్యలు ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నాయి. ప్రస్తుత ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర
Read Moreఇంటింటికీ కాంగ్రెస్ పథకాలను తీసుకెళ్లాలి : మదన్మోహన్
తాడ్వాయి, వెలుగు : ప్రతి గ్రామంలో కాంగ్రెస్ను బలోపేతం చేయాలని, ఇంటింటికీ కాంగ్రెస్ పథకాలు తీసుకెళ్లాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్
Read Moreబీర్కూర్ లో గజ్జెలమ్మ జాతర ప్రారంభం
బీర్కూర్, వెలుగు: బీర్కూర్ మండల కేంద్రంలో గజ్జెలమ్మ జాతరను ఎంపీపీ రఘు, గ్రామ పెద్దలు మంగళవారం ప్రారంభించారు. బుధవారం రథోత్సవం, ఎడ్లబండ్ల ఉరేగిం
Read Moreహిందువులు భయపడేలా కాంగ్రెస్ మేనిఫెస్టో : ధర్మపురి అర్వింద్
బోధన్,వెలుగు: కాంగ్రెస్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో హిందుసమాజం భయపడే విధంగా ఉందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. మంగళవారం బోధన్ పట
Read Moreఎన్నికలపై పోలీసుల ఫోకస్ .. 171 ప్రాంతాల్లో 507 సెంటర్లు సమస్యాత్మకం
సెన్సిటీవ్ పోలింగ్ సెంటర్లపై పోలీస్ నిఘా నెల రోజుల్లో 1900 మంది బైండోవర్ రౌడీల పొలిటికల్ లింక్లపై ఆరా నిజామాబాద్, వెలుగు: ఎలాంటి గ
Read Moreవరికొయ్యలకు నిప్పు..సజీవ దహనమైన రైతు
కామారెడ్డి జిల్లా బీర్కూర్లో విషాదం బీర్కూర్, వెలుగు: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో సోమవారం ఓ రైతు మంటల్లో సజీవ దహనమయ్యాడ
Read Moreసీఎం సభతో కాంగ్రెస్ లో జోష్.. జిల్లా రైతుల అండతోనే హైకమాండ్ దృష్టిలో పడ్డా: సీఎం రేవంత్ రెడ్డి
టీపీసీసీ ప్రెసిడెంట్ కావడానికి పునాది అయ్యారని కితాబు జీవన్రెడ్డికి వేసే ఓటు నాకు వేసినట్లేనని వ్యాఖ్య
Read Moreసెప్టెంబర్ 17లోగా నిజాం షుగర్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
సెప్టెంబర్ 17లోగా నిజాం షుగర్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు కమిటీ
Read More












