దేశం
వికసిత్ భారత్ 2047 దిశగా అడుగులు వేస్తున్నాం: మోదీ
ఎన్నికల ముందు ప్రకటనలు చేసి గత ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయని మండిపడ్డారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆదివారం ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్లో వ
Read Moreఅక్రమ ఇసుక తవ్వకాల కేసులో లాలూ యాదవ్ సన్నిహితుడు అరెస్టు
బీహార్లో అక్రమ ఇసుక తవ్వకాల కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సన్నిహితుడు సుభాష్ యాదవ్ను ఎన్ఫోర
Read Moreఅరుణ్ గోయెల్ రాజీనామా ఆశ్యర్యానికి గురిచేసింది : కేసీ వేణుగోపాల్
ఢిల్లీ లోక్ సభ ఎన్నికలకు ముందు జాతీయ ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్ గోయెల్ తన పదవికి రాజీనామా చేయడంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చే
Read Moreఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కటుంబానికి చెందిన ఆరుగురు మృతి
ఉత్తర్ ప్రదేశ్ లో ఘోరు రోడ్డు ప్రమాదం జరిగింది. జౌన్ పూర్ లో ఓ ట్రక్కు, కారును ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ
Read Moreపురుషులు మోదీ జపం చేస్తుర్రు.. భార్యలు వాళ్లకు అన్నం పెట్టొద్దు : కేజ్రీవాల్
ఢిల్లీలో చాలా మంది పురుషులు మోదీ జపం చేస్తున్నారని సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. అలాంటి వారికి అన్నం పెట్టొద్దని మహిళా ఓటర
Read Moreఈ పెన్ను ధర ఎంతో తెలుసా.. ఎందుకింత స్పెషల్?
మాములుగా పెన్ను అంటే ఎంత ధర ఉంటుంది? మంచి ఇంపోర్టెడ్ బ్రాండ్ పెన్నులు మహా అయితే రూ.500 ఉంటాయేమో. కానీ ఈ పెన్ను ధర ఎంతో తెలుసా? అక్షరాలా రూ.1.90
Read Moreఎండిపోయిన 7వేల బోర్లు
న్యూఢిల్లీ: దేశంలో నీటి కొరత తీవ్రమైంది. చాలా రాష్ట్రాల్లోని రిజర్వాయర్ల నీటి మట్టాలు కనిష్టానికి పడిపోయాయి. నిరుడు వర్షాలు పడకపోవడంతో భూగర్భ జలాలు అడ
Read Moreబోరుబావిలో పడ్డ చిన్నారి.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
చిన్నారి బోరు బావిలో పడిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. దేశ రాజధాని న్యూఢిల్లీలోని కేషోపూర్ ప్రాంతంలో ఢిల్లీ జల్ బోర్డు వాటర్ ట్రీట్మెంట
Read Moreఎవరీ క్రిస్టినా పిస్కోవా... ఆమె బ్యాక్గ్రౌండ్ ఎంటీ?
మిస్ వరల్డ్ 2024 కిరీటం చెక్ రిపబ్లిక్ కు దక్కింది. ఆ దేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రిస్టినా పిస్కోవా మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది. మిస్ వరల
Read Moreభారతీయుల్లారా క్షమించండి: నషీద్
న్యూఢిల్లీ: భారత్తో దౌత్య వివాదం వల్ల తలెత్తిన పరిణామాలపై మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ ఆందోళన వ్యక్తంచేశారు. పర్యాటకంపరంగా ఇండియా ఇచ్చిన
Read Moreకాంగ్రెస్ ఆదివాసీ జాతీయ కార్యవర్గంలోకి రాష్ట్రం నుంచి ముగ్గురు
కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు న్యూఢిల్లీ, వెలుగు : కాంగ్రెస్ ఆదివాసీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నుంచి ముగ్గురికి పార్టీ
Read Moreరిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తేస్తం : రాహుల్
మేం అధికారంలోకి వస్తే కులగణన నిర్వహిస్తం: రాహుల్ పేదలను వెలుగు వైపు తీసుకెళ్లేది క్యాస్ట్ సెన్సెసే అని వెల
Read Moreనేషనల్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ మెంబర్లుగా హుస్సేన్, రామచందర్
ఉత్తర్వులు రిలీజ్ చేసిన కేంద్రం న్యూఢిల్లీ, వెలుగు : తెలంగాణకు చెందిన జాతోతు హుస్సేన్ ను నేషనల్ ఎస్టీ కమి షన్ (ఎన్సీఎస్టీ) మెంబర్ గా, వడ్డెపల్
Read More












