దేశం
ఎలనాగకు సాహిత్య అకాడమీ ట్రాన్స్ లేట్ అవార్డు
న్యూఢిల్లీ, వెలుగు : కరీంగనర్ కు చెందిన ప్రముఖ రచయిత, కవి, అనువాదకుడు, భాషావేత్త నాగరాజు సురేంద్ర (ఎలనాగ)కు సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం దక్క
Read Moreఅమల్లోకి సీఏఏ .. అసలు ఏమిటీ చట్టం?
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్నది. పౌరసత్వ సవరణ చట్టం –2019 (సీఏఏ)ను అమల
Read More13 స్థానాల్లో ఆప్ను గెలిపించండి .. పంజాబ్ ప్రజలకు కేజ్రీవాల్ రిక్వెస్ట్
చండీగఢ్ : పంజాబ్ మరింత అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలోని మొత్తం 13 లోక్సభ స్థానాల్లోనూ ఆప్ అభ్యర్థులను గెలిపించాలని ఢిల్
Read Moreగత 40 ఏండ్లల్లో ..ఇంతటి కరువు చూడలె : డీకే శివకుమార్
తమిళనాడుకు కావేరీ జలాలను ఇవ్వబోం బెంగళూరు : కర్నాటకలో ఇంత నీటి సంక్షోభాన్ని గత 40 ఏండ్లల్లో ఎన్నడూ చూడలేదని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకు
Read Moreమరో రెండు రోజుల్లో బీజేపీ సెకండ్ లిస్ట్!
రాష్ట్రంలో మిగిలిన 8 సీట్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం మోదీ అధ్యక్షతన సమావేశమై చర్చించిన పార్టీ సీఈసీ
Read Moreఅగ్ని 5 పరీక్ష విజయవంతం .. మిషన్ దివ్యాస్త్రలో మొదటి ఫ్లైట్ టెస్ట్
డీఆర్డీవో సైంటిస్టులకు ప్రధాని అభినందనలు పరీక్ష సమయంలో విశాఖ సమీపంలో చైనా నౌక తిష్ట ఒకే మిసైల్కు పలు వార్ హెడ్స్ అమర్చి, ఏక కాలంలో వేర్వేరు
Read More24 గంటల్లోగా ఎలక్టోరల్ బాండ్స్ .. వివరాలు ఇవ్వాల్సిందే : సుప్రీంకోర్టు
ఎస్బీఐకి సుప్రీంకోర్టు ఆదేశం బాండ్ల వివరాల వెల్లడికి గడువు కావాలన్న బ్యాంకు అభ్యర్థన కొట్టివేత మార్చి 6లోగా బాండ్ల వివరాలు వెల్లడించాలని ఆదేశి
Read Moreగోబీ మంచూరియాలో వాడే .. కృత్రిమ రంగులపై బ్యాన్
కర్నాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ ఉల్లంఘిస్తే ఏడేండ్ల జైలు, 10 లక్షల ఫైన్ బెంగళూరు : గోబీ మంచూరియా, కాటన్ క్యాండీ(పీచు మిఠాయి)లల
Read Moreఅమల్లోకి సీఏఏ..గెజిట్ విడుదల చేసిన కేంద్ర హోం శాఖ
2014 డిసెంబర్ 31వరకు భారత్కు వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం ఆన్లైన్లోనే పౌరసత్వ దరఖాస్తులు.. దరఖాస్తు చేసుకునేందుకు వెబ్ పోర్టల్లోక
Read Moreదేశవ్యాప్తంగా CAA అమలు.. ఉత్తరాది రాష్ట్రాలలో భద్రతా బలగాలు అప్రమత్తం
లోక్సభ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం సీఏఏను (CCA) అమల్లోకి తీసుకొచ్చింది. బిల్లు ఆమ
Read Moreపౌరసత్వ సవరణ చట్టంపై నాకు అభ్యంతరాలున్నాయి: అసదుద్దీన్ ఒవైసీ
కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం అమలుకు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈరోజు (మార్చి 11)న నోటిఫికేషన్ విడుదల చేసింది. సీఏఏ అమలుతో డిసెంబర్ 31,
Read Moreషిండే సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ డాక్యుమెంట్లపై తల్లి పేరు తప్పనిసరి
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనన ధృవీకరణ పత్రాలు, పాఠశాల రికార్డులు, ఆస్తి పత్రాలు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులతో సహా అన్ని ప్రభుత్వ
Read Moreఅప్లికేషన్ ఫీజు కేవలం రూ.25లే.. 44 వేల జీతం వచ్చే 2253 ఉద్యోగాలు
దేశవ్యాప్తంగా ఉన్న ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ESIC) కేంద్రాల్లో పని చేసేందుకు నర్సింగ్ ఆఫీసర్, పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి య
Read More












