దేశం
వాట్సాప్ లో కొత్త ఫీచర్ - ఇకపై సెక్యూరిటీ మరింత పటిష్టం
మెసేజింగ్ విభాగంలో అగ్రగామిగా దూసుకుపోతున్న వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ని తీసుకొస్తూ కస్టమర్స్ కి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ని ఇచ్చే ప్రయత్నం చే
Read More420లు 400 సీట్లు గెలుస్తామంటున్నారు.. బీజేపీపై ప్రకాశ్రాజ్ సెటైర్లు!
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ సెటైర్లు వేశారు. 420 మోసాలు చేసిన వాళ్లు వచ్చే ఎన్నికల్లో 400 సీట్లలో గెలుపుపై మ
Read Moreపెళ్లికి వెళ్లొస్తుండగా భారీ రోడ్డు ప్రమాదం.. ఏడుగురు స్పాట్ డెడ్
బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖగారియా జిల్లాలోని పస్రాహా పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున ఎస్యూవీ కారు, ట్రాక్టర్ ఢీకొట్టి
Read Moreఈడీ విచారణకు మరోసారి కేజ్రీవాల్ డుమ్మా
ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. ఢిల్లీ జల్ బోర్డులో అక్రమాలకు సంబంధిం
Read Moreరైలు ప్రమాదం..పట్టాలు తప్పిన సబర్మతి-ఆగ్రా సూపర్ ఫాస్ట్
రాజస్థాన్లో రైలు ప్రమాదం జరిగింది. అజ్మీర్లోని మదార్ రైల్వే స్టేషన్ సమీపంలో సూపర్ ఫాస్ట్ రైలు నాలుగు కోచ్లు పట్టాలు తప్పాయి. &
Read Moreకూటమికి బాధ్యుడు రాహుల్ గాంధీనే : ముక్తార్ అబ్బాస్ నఖ్వీ
ప్రతిపక్షాల నిరాశ ఆయన మాటల్లో స్పష్టం 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత కూటమిలోని పార్టీలు గల్లంతే కోల్కతా: ప్రతిపక్ష ఇండియా కూటమికి బాధ
Read Moreకుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు
పశ్చిమ బెంగాల్ లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ 5 అంతస్తుల భవనం ప్రమాదవశాత్తు కుప్పకూలిపోవడంతో ఇద్దరు మృతి చెందారు. పలువురికి తీవ్ర గా
Read Moreఐదేండ్ల రోడ్ మ్యాప్ రెడీ చేయండి : ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: కేంద్రంలో మళ్లీ ఎన్డీఏ సర్కార్ అధికారంలో వస్తుందన్న ధీమాలో ప్రధాని మోదీ ఉన్నారు. పవర్లోకి వచ్చిన తర్వాత రానున్న ఐదేండ్లలో చేపట్టే అభివృద్
Read Moreకేజ్రీవాల్కు తొమ్మిదోసారి ఈడీ సమన్లు .. నేడు ఆఫీస్కు రావాలని ఆదేశం
21న లిక్కర్ స్కామ్లో విచారణకు హాజరుకావాలన్న అధికారులు ఖండించిన ఆప్ లీడర్లు న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్
Read Moreదయనీయ స్థితిలో కాంగ్రెస్ : శివరాజ్సింగ్ చౌహాన్
అందుకే సోనియా రాజ్యసభకు వెళ్లారు ఎప్పుడు ఏం చేయాలో తెలియని కెప్టెన్ రాహుల్ అని విమర్శ భోపాల్: కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దేశవ్యాప్తంగా దయనీయ
Read Moreజూన్ 4న కాదు జూన్ 2 .. ఓట్ల లెక్కింపు తేదీని మార్చిన ఈసీ
అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీని మార్చిన ఈసీ న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక
Read Moreఎకో ఫ్రెండ్లీగా ఎన్నికలు
న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికలకు శనివారం షెడ్యూల్విడుదలైన విషయం తెలిసిందే. అయితే, ఈసారి ఎన్నికలను ఎకోఫ్రెండ్లీగా నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన
Read Moreగుజరాత్ వర్సిటీలో విదేశీ విద్యార్థులపై దాడి
హాస్టల్ ప్రాంగణంలో నమాజ్ చేయొద్దంటూ అటాక్ హాస్టల్ రూమ్స్, బైక్స్ ధ్వంసం ఇద్దరు విద్యార్థులకు గాయాలు 25 మందిపై కేసు.. ఇద్దరు అరెస్
Read More












