దేశం
2024 తొలి చంద్రగ్రహణం ఎప్పుడు.. ఆ సమయంలో ఏం చేయాలి.. ఏం చేయకూడదు
చంద్రగ్రహణం హోలీ రోజున అంటే మార్చి 25న ఏర్పడబోతోంది. హిందూ సంప్రదాయాల్లో, వాస్తు, జ్యోతిష్య విధానాల్లో చంద్ర గ్రహణానికి విశేష ప్రాధాన్యత ఉంది. గ
Read Moreదేశ సాంకేతిక విప్లవానికి మహిళలు నాయకత్వం వహిస్తారు: ప్రధాని మోదీ
21వ శతాబ్దంలో భారతదేశ సాంకేతిక విప్లవానికి మహిళలు నాయకత్వం వహిస్తారన్నారు ప్రధాని మోదీ. సైన్స్, ఐటీ, అంతరిక్ష రంగాల్లో మన మహిళలు ఎలా పేరు సంపాదించుకున
Read Moreసీల్డ్ కవర్ ఓపెన్ చేయటానికి ఏంటీ అభ్యంతరం : SBIపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఎలక్టోరల్ బాండ్స్ కేసు విషయంలో SBIకి సుప్రీమ్ కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో బాండ్ల వివరాలను ఈసీకి సమర్పించేందుకు జూన్ 30వరకూ గడువు కోరగా సుప
Read Moreహర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న వాహనాన్ని ఓ కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్ప
Read Moreచర్చలు పూర్తికాకుండానే అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారు?
థాక్రేపై కాంగ్రెస్ నేత సంజయ్ ఫైర్ న్యూఢిల్లీ: ముంబై నార్త్ వెస్ట్ లోక్ సభ సీటు నుంచి శివసేన తరపున అభ్యర్థిని ప్రకటించినందుకు ఆ పార
Read Moreసందేశ్ఖాలీపై అసత్య సందేశం
మోదీ, బీజేపీలది దుష్ప్రచారం: మమత బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు కనిపించవా?
Read Moreకాంగ్రెస్లోకి బీజేపీ హిసార్ ఎంపీ
రాజకీయ కారణాల వల్లే: బ్రిజేంద్ర సింగ్ చండీగఢ్: హిసార్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ బ్రిజేంద్ర సింగ్ కాంగ్రెస్ &
Read Moreరాజస్థాన్లో కాంగ్రెస్కు షాక్
బీజేపీలో చేరిన ఇద్దరు మాజీ మంత్రులు, పలువురు నేతలు జైపూర్: లోక్ సభ ఎన్నికలకు ముందు రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీకి భ
Read Moreగుజరాత్లో న్యాయ్ యాత్ర ముగింపు
చివరిరోజు స్వరాజ్ ఆశ్రమాన్ని సందర్శించిన రాహుల్ గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్కు కాంగ్రెస్ అగ్రనేత ఘన
Read Moreతుపాకీతో 35 రౌండ్లు కాల్చి.. మద్యం వ్యాపారిని చంపేసిన్రు
కారులో నిద్రిస్తుండగా అటాక్ చనిపోయాడని నిర్ధారించుకుని దుండగులు పరార్ హర్యానాలోని ఝజ్
Read Moreబస్సు కోసం వేచి చూస్తున్న వాళ్లను ఢీకొట్టిన కారు
రాజస్థాన్లో ఒకే కుటుంబంలో నలుగురు మృతి మృతుల్లో 8 నెలల ప్రెగ్నెంట్, రెండేండ్ల చిన్నారి జైపూర్, లక్నో
Read Moreఢిల్లీలో బోరు బావిలో పడి వ్యక్తి మృతి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జల్బోర్డు కు సంబంధించిన బోర్ వెల్లో పడి ఒక వ్యక్తి మృతిచెందారు. ఢిల్లీ మంత్రి అతీషి ‘ఎక్స్’లో ఈ
Read Moreమహువా మొయిత్రాకు మళ్లీ టికెట్
‘క్యాష్ ఫర్ క్వశ్చన్స్’ ఆరోపణలతో పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయిన టీఎంసీ నాయకురాలు మహువా మొయిత్రా మళ్లీ ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ
Read More












