దేశం

రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు

శాంతిపూర్వకంగా ఆందోళనలు నిర్వహిస్తున్నామన్నారు రాకేశ్ తికాయత్. దేశంలో ఏ రైతుకు మద్దతు ధర దక్కడం లేదన్నారు. MSP వస్తే దేశవ్యాప్తంగా రైతులు లాభపడుతారని

Read More

మాతృభాషలో ప్రమాణ స్వీకారం చేసినందుకు గర్వంగా ఉంది

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా తెలంగాణ గవర్నర్ తమిళిసై అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఆమె చేత రాజ్ నివాస్‌లో మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణం చే

Read More

వరుసగా పదో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

మరోసారి పెట్రోల్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరుగటంతో… దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో దేశంలో వరుసగా పదో రోజు ఆయిల్

Read More

నా తండ్రిని చంపిన వారిపై ఎలాంటి కోపం లేదు

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, తన తండ్రి రాజీవ్ గాంధీ మరణానికి కారకులైన వారిపై ఎలాంటి కోపం లేదని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. తండ్రి రాజీవ్ చా

Read More

మహారాష్ట్రపై మళ్లీ కరోనా పడగ

రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న వైరస్‌‌ వ్యాప్తి రెండు వారాల్లోనే 40 వేల కేసులు నమోదు లోకల్‌‌ ట్రైన్లు స్టార్టవడమే కారణమంటున్న కొందరు ఇటీవలి పంచాయత

Read More

గాల్లో ఎగిరే కారు.. నిమిషంలో టేకాఫ్, ల్యాండింగ్..

కారులో గంటకు 100 కిలోమీటర్ల స్పీడుతో వెళ్తే.. గాల్లో తేలినట్లుంటది.. మరి గాల్లోనే 100 కిలోమీటర్ల స్పీడులో వెళ్తే.. ఇగో ఈ ‘ఎయిర్​కార్’ లెక్క ఉంటది. ఇటు

Read More

జీఎస్‌టీ కిందకు నేచురల్‌ గ్యాస్‌.. ధరలు తగ్గే ఛాన్స్

నేచురల్ గ్యాస్‌‌ను జీఎస్‌‌టీ కిందకు తీసుకొస్తామని  ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దీంతో  గ్యాస్ ధరలు తగ్గడంతో పాటు, దేశం మొత్తం మీద ఒకే రేటు ఉంటుందని చ

Read More

పత్తి సాగులో కొత్త టెక్నాలజీ..

    140 నుంచి 160 రోజుల్లోనే పంట చేతికి     కూలీలను తగ్గించి.. మెషీన్ వర్క్​పెంచడం     మొత్తం దూది ఒక్కసారే తీసే సైంటిఫిక్ పద్ధతులు     పెట్టుబడి తగ్

Read More

రూ.100 దాటిన పెట్రోల్ ధర

రాజస్థాన్​లో రూ. 100 దాటిన లీటర్ ధర హైదరాబాద్​లో పెట్రోల్​ రూ. 93.10, డీజిల్​ 87.20 న్యూఢిల్లీ: పెట్రోల్ సెంచరీ మార్కు దాటిపోయింది. ఆయిల్ కంపెనీలు వ

Read More

ప్రజలు ఎవరి దగ్గరైనా కరెంటు కొనొచ్చు

టెలికామ్‌ లెక్కనే విద్యుత్​ రంగం: కేంద్ర మంత్రి ఆర్కే సింగ్‌ రాష్ట్రాల ఎనర్జీ సెక్రటరీలు, సీఎండీలతో వీడియో కాన్ఫరెన్స్‌ హైదరాబాద్‌‌, వెలుగు: టెలికామ

Read More

సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసేందుకు హెలికాప్టర్ లో వచ్చాడు

ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకట్టుకోవడానికి అభ్యర్థులు వినూత్న రీతుల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. గెలిచిన తర్వాత మందీమార్బలంతో,

Read More

చివరి రెండు టెస్టులకు టీమిండియా జట్టు ఎంపిక

ఇంగ్లండ్ తో జరగనున్న చివరి రెండు టెస్టులకు ఆడే 17 మంది ప్లేయర్ల జట్టును బీసీసీఐ ప్రకటించింది. తొలి రెండు టెస్టులు ఆడిన జట్టునే చివరి రెండు టెస్టులకు క

Read More

సింహాన్ని ఢీ కొట్టిన గూడ్స్ రైలు

గుజరాత్ లో సింహాన్ని గూడ్స్ ట్రెయిన్ ఢీ కొట్టింది. అమ్రేలీ జిల్లాలోని రాజులా ఏరియాలో గూడ్స్ ట్రెయిన్ ఢీ కొనడంతో సింహం తీవ్రంగా గాయపడింది. దానికి అక్కడ

Read More