దేశం
హోటల్ గదిలో లోక్ సభ ఎంపీ ఆత్మహత్య!
దాద్రా నగర్ హవేలీ లోక్ సభ ఎంపీ మోహన్ డెల్కర్(58) అనుమానస్పద స్థితిలో మరణించారు. ముంబైలోని మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో ఉన్న ఓ హోటల్లో ఆయన ఆత్మహత్య చేసుకు
Read Moreతమిళనాడులో శ్రీవారి ఆలయం
తమిళనాడులో శ్రీవారి ఆలయం నిర్మించేందుకు ఇవాళ(సోమవారం) శంకుస్థాపన చేశారు. TTD బోర్డు సభ్యుడు, తమిళనాడు ఉల్లందూర్ పేట ఎమ్మెల్యే కుమారగురు ఇటీవల శ్రీవారి
Read Moreకేంద్రం అగ్రి చట్టాలను వెనక్కి తీసుకోకపోవడానికి కారణమిదే..
వయనాడ్: దేశ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలేంటో ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఢిల్లీలోని రైతుల బాధను అర్ధం చేసుకో
Read Moreకార్తీ చిదంబరం విదేశాలకు వెళ్లేందుకు సుప్రీం అనుమతి
కేంద్ర మాజీ ఆర్థికశాఖ మంత్రి చిదంబరం కుమారుడు, కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరంకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. విదేశాలకు వెళ్లేందుకు షరతులతో కూడిన పర్మ
Read Moreపెట్రో ధరలకు నిరసనగా ఆఫీస్ కు సైకిల్ పై వచ్చిన రాబర్ట్ వాద్రా
ఢిల్లీ: పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా వినూత్న నిరసన తెలిపారు ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా. ఢిల్లీలోని ఖాన్ మార్కెట్ నుంచి తన
Read Moreపుదుచ్చేరిలో కుప్పకూలిన కాంగ్రెస్ సర్కార్
పుదుచ్చేరి : బలపరీక్షలో విఫలమయ్యారు పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి. దీంతో సీఎం పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ నుంచి రాజీనామ లేఖతో రాజ్ భవన్ కు బయల్దే
Read More67కు చేరుకున్న ఉత్తరాఖంఢ్ మృతుల సంఖ్య
మరో రెండు డెడ్బాడీల వెలికితీత గోపేశ్వర్(ఉత్తరాఖంఢ్): ఉత్తరాఖంఢ్లో మంచుకొండ విరిగి పడి వరదలు వచ్చిన ఘటనలో మృతుల సంఖ్య 67కు చేరుకుంది. చమోలి జిల్లాల
Read Moreకౌ సైన్స్ ఎగ్జామ్కు 5 లక్షల మంది
ఫిబ్రవరి 25న దేశవ్యాప్తంగా పరీక్ష కోల్కతా: ‘కౌ సైన్స్’పై గురువారం(ఫిబ్రవరి 25న) దేశవ్యాప్తంగా జరగబోయే పరీక్షను 5 లక్షల కన్నా ఎక్కువమంది రాయబోత
Read Moreచంద్రయాన్ 3 వాయిదా: వచ్చే ఏడాది చేపడ్తామన్న ఇస్రో
ఆ తర్వాత గగన్యాన్పై ఫోకస్ పెడ్తామని వెల్లడి న్యూఢిల్లీ: చంద్రునిపైకి వెళ్లేందుకు ఇండియా చేపట్టిన మూడో మిషన్ చంద్రయాన్ 3 వాయిదా పడి
Read Moreకేంద్రంపై సోనియా గాంధీ ఫైర్ : ప్రజలు కష్టాల్లో ఉంటే .. పెట్రో రేట్లు పెంచుతరా?
కష్టకాలంలో పెట్రోల్,డీజిల్, గ్యాస్ ధరలు పెంచిన్రు ఎక్సైజ్ డ్యూటీ పెంచిన్రు ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ చీఫ్ లెటర్ న్యూఢిల్లీ: ప్రజలపై భారాన్ని త
Read Moreఒక దేశం- ఒకే ఎన్నికతో.. దశ-దిశ మారుతది
మనదేశంలో రాజకీయంగా, ఎన్నికలపరంగా చరిత్రను మలుపు తిప్పే సంస్కరణలు చేపట్టేందుకు ఇది అత్యంత కీలక సమయం. ఒక దేశం, ఒక ఎన్నిక అన్నది కచ్చితంగా దేశాన్ని మలుపు
Read Moreమసాజ్ పేరుతో 55 లక్షలకు మస్కా : దుబాయ్ లో భారతీయుడిని దోచుకున్న కిలాడీ లేడీలు
దుబాయ్ లో ఇండియన్ను దోచుకున్న అమ్మాయిలు దుబాయ్: డేటింగ్ యాప్లో అందమైన అమ్మాయిలతో మసాజ్ ఆఫర్కు ఆకర్షితుడైన యువకుడు.. నలుగురు అమ్మాయిల గ్యాంగ్ చేత
Read Moreమహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ భయం
ముంబై: కరోనా వైరస్తో యుద్ధం ముగియలేదని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. కరోనాపై వార్ ప్రపంచ యుద్ధంతో సమానమని, ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండాలంట
Read More












