దేశం
యువతా.. దేశ శ్రేయస్సే మనకు ముఖ్యం
కోల్కతా: యువత నేషన్ ఫస్ట్ అనే నినాదంతో ముందుకెళ్లాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దేశంలో సమస్యలు ఎదురైనప్పుడు వాటిల్లో చిక్కుకోకుండా, పరి
Read Moreమహారాష్ట్ర అమరావతి జిల్లాలో సంపూర్ణ లాక్ డౌన్
మహారాష్ట్రలో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. పెరుగుతున్న పాజిటివ్ కేసుల దృష్ట్యా మహారాష్ట్ర అమరావతి జిల్లాలో శనివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకూ
Read Moreఅన్నాడీఎంకే కీలక పదవిపై కోర్టులో శశికళ పిటిషన్
పార్టీ అధినేత్రిగా తన స్థానం కోసం శశికళ మళ్ళీ న్యాయ పోరాటం ప్రారంభించారు. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పదవిని తిరిగి దక్కించుకునేందుకు శశికళ చెన్నై కోర
Read Moreవెండి ఇటుకలతో నిండిపోయిన లాకర్లు..పంపొద్దన్న రామమందిర ట్రస్ట్
అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళాలు భారీగా వస్తున్నాయి. భక్తులు ఇచ్చిన విరాళాలు ఇప్పటికే రూ. 1,500 కోట్లు దాటాయి. మరోవైపు 400 కేజీలకు పైగా వెండి ఇట
Read Moreపక్కా ప్లాన్ ప్రకారమే మంత్రిపై దాడి
పక్కా వ్యూహం ప్రకారమే మంత్రి జకీర్ హుస్సేన్ పై దాడి చేశారని ఆరోపించారు బెంగాల్ సీఎం మమత బెనర్జీ. కొందరు వ్యక్తులు తమ పార్టీలో చేరాలని జకీర్ పై ఒత్తిడి
Read Moreబెంగాల్ ను సొనార్ బంగ్లా గా మార్చడమే మా ధ్యేయం
బెంగాల్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తమ లక్ష్యం కాదన్నారు హోంమంత్రి అమిత్ షా. బెంగాల్ లోని మహిళలు, పేదల పరిస్థితిలో మార్పు తీసుకువచ్చేందుకు కృషి చేస
Read Moreదేశంలో ఉరి కంబం ఎక్కనున్న మొట్టమొదటి మహిళ షబ్నమ్
దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో …మొట్టమొదటి సారిగా ఒక మహిళ ఉరికంబం ఎక్కబోతోంది. ఉత్తర ప్రదేశ్ లోని అమ్రోహకు చెందిన షబ్నమ్ ను మథురైలోని జైలులో
Read Moreమోడీ పాలనలో అన్ని వర్గాలు అభివృద్ధి
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. దశాబ్దాల పాటు అధికారంలో ఉన
Read Moreబీజేపీలోకి ‘మెట్రోమ్యాన్’ శ్రీధరన్!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ప్రతిష్టాత్మక మెట్రో రైల్ ప్రాజెక్టు చేపట్టి మెట్రోమ్యాన్గా పేరొందిన ఈ.శ్రీధరన్ బీజేపీలో చేరనున్నారని సమాచారం. ఈ విషయాన్ని
Read Moreమార్చిలో ప్రధాని మోడీ ‘పరీక్షా పే చర్చ’
పరీక్షలు రాసే 9,10, ఇంటర్ విద్యార్ధుల్లో భయాందోళనలను తొలగించేందుకు ప్రధాని మోడీ 2018 నుంచి పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది క
Read Moreఅక్క పారిపోవడంతో.. చెల్లి పెళ్లికూతురైంది
ఒడిషా: మరికొద్ది గంటల్లో వివాహానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతుండగా పెళ్లి కూతురు మరో వ్యక్తితో పారిపోయింది. దీంతో గ్రామంలో తమ పరువు పోతుందని భా
Read Moreలైంగికారోపణల కేసులో మాజీ సీజేఐ రంజన్ గొగొయికి క్లీన్చిట్
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీజేఐ రంజన్ గొగొయికి సుప్రీంకోర్టు క్లీన్చిట్ ఇచ్చింది. ఆయనకు వ్యతిరేకంగా కుట్ర జరిగి ఉండొచ్చని జస
Read Moreపొలంలో ఇద్దరమ్మాయిలు మృతి.. ఒకరి పరిస్థితి విషమం
ఉత్తరప్రదేశ్ లో మరో దారుణం జరిగింది. ఉన్నావ్ జిల్లా బబురహ గ్రామంలోని పంట పోలాల్లో ముగ్గురు అమ్మాయిలు అపస్మారక స్థితిలో పడిపోయి కనిపించారు. వెంటన హాస్ప
Read More












