దేశం

ప్రజలు బాధల్లో ఉంటే రేట్లు పెంచి సొమ్ము చేసుకుంటారా?

పెట్రో రేట్లపై ప్రధానికి సోనియా లేఖ న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకీ పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతుండటంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్

Read More

ఫ్యుయల్ ప్రొడక్షన్ తగ్గడం వల్లే పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయ్

న్యూఢిల్లీ: రోజురోజుకీ పెట్రోల్, డీజిల్ ధరలు రోజుకు పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఫ్యుయల్ ధరలు సెంచరీ మార్క్‌ను దాటగా.. ఇంకొన్ని స్టేట్స్‌‌లో రూ

Read More

సోషల్ మీడియా నియంత్రణ కోసం త్వరలో కొత్త చట్టాలు

న్యూఢిల్లీ: సోషల్ మీడియా నియంత్రణ కోసం త్వరలో చట్టాలను తీసుకురానున్నట్లు బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్ తెలిపారు. ఈ రోజుల్లో సోషల్ మీడియా చాలా శక్తిమంత

Read More

రోల్ మోడల్స్ ఎవరూ లేరు.. ప్రజా సేవే నా పని

న్యూఢిల్లీ: అందరికీ ఏదో అవ్వాలి, జీవితంలో ఏదో సాధించాలనే కోరికలు ఉంటాయి. ఇది సహజం కూడా. కానీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం తనకు లై

Read More

కశ్మీర్‌‌లో రక్తపాతం ఆగాలంటే పాక్‌‌తో చర్చలు జరపాలె

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌‌లో రక్తపాతం ఆగాలంటే దాయాది పాకిస్థాన్‌‌తో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ కోరారు. ఇరు దేశాల మధ్య గ

Read More

టీకా సరఫరాపై దేశాలు ఓపికగా ఉండాలె

న్యూఢిల్లీ: వ్యాక్సిన్‌‌ను అన్ని దేశాలకు సరఫరా చేయడానికి మరికొంత సమయం పడుతుందని సీరం ఇన్‌‌స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావల్లా అన్నారు. కొవిషీల్డ్ సరఫరాపై

Read More

ప్రాచీన కళను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది

ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో 26వ జాతీయ హునార్ హాత్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు కేంద్రమంత్రి రాజనాధ్ సింగ్. హస్తకళలా నైపుణ్యం బాగుంటుందని…కళాకార

Read More

కాలేజీలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. క్లాస్ రూంలో కాల్పులు

అదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. సినిమా స్టోరీని తలపించే విధంగా ఉంది. ఓ యువతి, ఇద్దరు యువకులు కాలేజీలో చదువుతున్నారు. యువకులిద్దరూ ఒకే అమ్మాయిని ఇష్టపడ్డార

Read More

ఢిల్లీలో బీజేపీ ఆఫీస్ బేరర్లతో సమావేశమైన మోడీ

ఢిల్లీలో బీజేపీ ఆఫీస్ బేరర్ల సమావేశాన్ని ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ. తర్వాత బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులతో సమావేశమయ్యారు. పార్టీ పరిస్థితుల

Read More

అనారోగ్యంతో పద్మశ్రీ అవార్డు గ్రహీత.. ఆదుకోవాలంటూ వేడుకోలు

యూపీలో పద్మశ్రీ అవార్డు గ్రహీతకు పెన్షన్ రాని దుస్థితి నెలకొంది. అయోధ్యకు చెందిన మొహ్మద్ షరీఫ్ 25 ఏళ్లలో 25వేల అనాధ శవాలకు అంత్యక్రియలు నిర్వహించారు.

Read More

నాగాలాండ్ అసెంబ్లీలో ఫస్ట్‌‌‌‌ టైమ్‌‌‌‌ జనగణమన

కొహీమా: నాగాలాండ్ అసెంబ్లీలో అరుదైన సంఘటన జరిగింది. ఆ రాష్ట్రం ఏర్పడిన 58 ఏండ్ల తరువాత అక్కడ జాతీయ గీతం పాడారు. నాగాలాండ్‌‌‌‌ చరిత్రలో ఫస్ట్‌‌‌‌ టైమ్‌

Read More

ఐదు రాష్ట్రాల్లో మళ్లీ కరోనా పంజా

సేఫ్టీ మెజర్స్ పాటించాలని కేంద్రం సూచన న్యూఢిల్లీ: కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రోజువారీ కరోనా కేసులు మళ్లీ పెరుగ

Read More

4 నెలల్లో రాష్ట్రాలకు రూ. లక్ష కోట్లు

న్యూఢిల్లీ: రాష్ట్రాలు, యూటీలకు జీఎస్‌‌టీ కాంపెన్సేషన్‌‌ కింద గత నాలుగు నెలల్లోనే రూ. లక్ష కోట్లను కేంద్రం విడుదల చేసింది. 17 వ వీక్లి ఇన్‌‌స్టాల్‌‌మె

Read More