దేశం
రిపబ్లిక్ డే అల్లర్ల కేసు : మరో ఇద్దరు అరెస్ట్
రిపబ్లిక్ డే అల్లర్లకు సంబంధించి మరో ఇద్దరు కీలక నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు. వీరిని జమ్మూకశ్మీర్ కు చెందిన వారిగా గుర్తించారు.
Read Moreఅంగారకుడిపైకి రోవర్.. వీడియో రిలీజ్ చేసిన నాసా
మార్స్ పై జీవం ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఒకప్పుడు పర్సెవరెన్స్ అనే రోవర్ ను దానిపైకి పంపింది నాసా. దానికి సబంధించిన వీడియోను ఇపుడు రిలీజ్ చేసింది.
Read Moreమళ్లీ పెరిగిన ఉల్లి ధరలు
ఉత్తర్ ప్రదేశ్: ఉల్లి ధరలు మళ్లీ పెరిగాయి. UPలోని వారనాసి బహిరంగ మార్కెట్ లో కేజీ 50 రూపాయలకు చేరింది. దీంతో నెల రోజుల కింద బహిరంగ మార్కెట్ లో కిలో 20
Read Moreపెళ్లిపీటల మీది నుంచి వచ్చి.. రక్తదానం చేసిన్రు.. ప్రాణం పోసిన్రు
లక్నో: ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న అమ్మాయికి అర్జెంటుగా రక్తం ఎక్కించాలన్నరు డాక్టర్లు.. టైమ్కు డోనర్లేమో దొరకలే. ఏంచేయాల్నా అని అ
Read Moreమళ్లీ కరోనా: మహారాష్ట్రలో స్కూళ్లు, కాలేజీలు బంద్
ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలో స్కూళ్లు, కాలేజీ లు, కోచింగ్ సెంటర్లను బంద్ చేస్తున్నట్టు మంత్రి నితిన్ రౌత్ వెల్లడించా
Read Moreరేప్ చేసి పారిపోయిండు.. 22 ఏండ్లకు దొర్కిండు!
ఒడిశాలో 1999 నాటి రేప్ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్ భువనేశ్వర్: ఓ అమ్మాయిని రేప్ చేసి పరారైండు. ఐడెంటిటీ మార్చుకుని ప్లంబర్గా పనిచేస్తూ తప్పించుకు
Read Moreరైతుల కష్టాన్ని ప్రపంచం చూస్తోంది కానీ.. ప్రధాని పట్టించుకోవట్లే!
అగ్రి బిజినెస్ను మోడీ తన దోస్తులకివ్వాలని చూస్తుండు అగ్రిచట్టాలను రద్దు చేసేంత వరకూ కేంద్రంపై పోరాడాలె కేరళ వయనాడ్లో ట్రాక్టర్ ర్యాలీలో రాహుల్ గాంధీ
Read Moreపతంజలి కొరొనిల్ కు ఎలాంటి అనుమతి ఇవ్వలేదన్న WHO
కరోనా వైరస్ ను అరికట్టి… రోగ నిరోధక శక్తిని ఈ మెడిసిన్ పెంచుతుందంటూ ప్రచారం చేసుకుంటున్న పతంజలి సంస్థ వారి కొరొనిల్ మరో వివాదంలో చిక్కుకుంది. యోగా గుర
Read Moreమమతా సర్కార్ పథకాలు ఆ పార్టీ నేతలకే…
బెంగాల్ ప్రజలు ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారన్నారు ప్రధాని మోడీ. బెంగాల్ లో సిండికేట్ రాజ్యం నడుస్తోందన్నారు. కేంద్రం రైతులు, పేదల ఖాతాల్లోకి నేరుగా
Read Moreషుగర్ మిల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఉత్తర ప్రదేశ్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ ఫెడరేషన్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇందులో జనరల్ మేనేజర్, చీఫ్ ఇంజినీర్
Read Moreహైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డు
హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డుకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. సంగారెడ్డి నుంచి మొత్తం 158కిలో మీటర్ల దూర
Read Moreగత ప్రభుత్వాల వల్లే అస్సాం వెనుకబాటు
గత ప్రభుత్వాల వల్లే అస్సాం వెనుకబడిందన్నారు ప్రధాని మోడీ. దామోజీ జిల్లాలోని శిలపతార్ లో గ్యాస్, పెట్రోల్ ప్రాజెక్టులను ప్రారంభించారు. అస్సాంలో మౌలిక వ
Read Moreరేపటి నుంచి JEE మెయిన్ తొలి విడత పరీక్షలు
దేశవ్యాప్తంగా JEE మెయిన్ మొదటి విడత ఆన్లైన్ పరీక్షలు రేపటి(మంగళవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 23 నుంచి 26 వరకు పేపర్-1, పేపర్-2 నిర్వహించన
Read More












