దేశం
ఇంటి పక్కనున్న నర్సింగ్ విద్యార్థిని వల్ల కరోనా సోకిందని దాడి
బెంగళూరు: తమ ఇంటి పక్కన ఉండే నర్సింగ్ విద్యార్థిని వల్ల తమకు కరోనా వైరస్ సోకిందని ఆరోపిస్తూ ముగ్గురు వ్యక్తులు ఆమెపై కత్తితో ద
Read Moreసీబీఐ అదుపులో ఉన్న బెంగాల్ మంత్రులకు బెయిల్
నారదా కుంభకోణం కేసులో సీబీఐ అరెస్టు చేసిన ఇద్దరు బెంగాల్ మంత్రులతో పాటు మరో ఇద్దరు నాయకులకు బెయిల్ మంజూరయ్యింది. అంతకుముందు సీబీఐ కార్యాలయ
Read Moreలాక్ డౌన్ ఎఫెక్ట్: మరో 10 రైళ్లు రద్దు
న్యూఢిల్లీ: లాక్ డౌన్ ప్రభావంతో ప్రయాణికులు లేక మరో పది రైళ్లను రద్దు చేసింది భారతీయ రైల్వేశాఖ. కరోనా లాక్ డౌన్ తోపాటు తౌక్టే తుపాను కూడా తోడు అయింది.
Read Moreకొవాగ్జిన్ కు అంతర్జాతీయంగాను మంచి ఫలితాలు
ఇండియా, UKలలో కనిపించిన కరోనా వేరియంట్లపై కోవాగ్జిన్ ఎఫెక్టివ్ గా పనిచేస్తోందని భారత బయోటెక్ ప్రకటించింది. ప్రస్తతం ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్
Read Moreప్రముఖ నటి సుధా చంద్రన్ తండ్రి కన్నుమూత
ప్రముఖ భరత నాట్యనృత్యకారిణి, తెలుగు సినీ నటి సుధా చంద్రన్ ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి కేడీ చంద్రన్ కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. అనారోగ్య స
Read More2డీజీ డ్రగ్ మొత్తం ప్రపంచాన్ని కాపాడుతుంది
న్యూఢిల్లీ: డీఆర్డీవో రూపొందించిన కొవిడ్ డ్రగ్ 2డీఆక్సీ డీ గ్లూకోజ్ (2డీజీ) ఎంతో ఉపయోగకరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ తెలిపారు. కరోనా వైరస్
Read Moreరోజూ గోమూత్రం తాగుతా.. అందుకే నాకు కరోనా రావట్లే
లక్నో: బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ వివాదాస్పద కామెంట్లతో నిత్యం వార్తల్లో ఉంటారు. తాజాగా కరోనా గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ప్రతి
Read Moreసోనూ సూద్ పేరిట నకిలీ ఫౌండేషన్..
ముంబై: ప్రముఖ నటుడు సోనూ సూద్ తన నటనతోనేగాక సేవా గుణంతోనూ అందరరి మన్ననలు పొందుతున్నాడు. కరోనా సెకండ్ వేవ్ టైమ్ లో ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్నాడు. ఆక
Read Moreఈ నెల 23న నెఫ్ట్ సేవలకు అంతరాయం
నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ ఫర్ (NEFT) సంబంధించి అంతరాయం కలగనుంది. వచ్చే ఆదివారం(మే-23)న 14 గంటల పాటు NEFT సేవలను నిలిపివేస్తున్నట్టు భారతీయ ర
Read Moreశ్రీనగర్ ఎన్కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి
శ్రీనగర్లో సోమవారం భద్రతా దళాలు జరిపిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. శ్రీనగర్ బోర్డర్ లోని ఖాన్మో ప్రాంతంలో ఈ ఎద
Read Moreమోడీ, వెంటిలేటర్లు ఈ రెండు పనిచేయట్లేదు
కరోనాను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. దీనికి సంబంధించి ప్రధాని మోడీపై కొద్ది రోజులుగా సెటైర్లు వేస్తూనే ఉన్న
Read Moreకరోనా రిలీఫ్ ఫండ్ కు రజనీకాంత్ 50 లక్షలు విరాళం
చెన్నై: తమిళనాడులో కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపధ్యంలో బాధితులకు సహాయ చర్యల కోసం రజనీకాంత్ 50 లక్షలు విరాళమిచ్చారు. ఆదుకునే చర్యల కోసం సీఎం రిలీఫ్ ఫం
Read Moreరఘురామకృష్ణరాజు కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు
బెయిల్ పిటిషన్ శుక్రవారానికి వాయిదా వైద్య పరీక్షలకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి పంపాలని ఆదేశం న్యూఢిల్లీ: ఏపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ
Read More












