దేశం
వీడియో.. చెత్త రిక్షాపై కరోనా మృతదేహం
బిహార్ లో కరోనా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. బిహార్-ఉత్తరప్రదేశ్ లోని సరిహద్దు ప్రాంతాల్లో గంగా నదిలో శవాలు తేలుతున్నాయి. నలందలో కరోనా బాధితుడి శవాన్
Read Moreతెరుచుకున్న కేధార్ నాథ్ ఆలయం.. భక్తులకు నో ఎంట్రీ
నాలుగు పవిత్ర ధామాల్లో ఒకటైన కేధార్ నాథ్ ఇవాళ తెరచుకుంది. మంచు సీజన్ కారణంగా 2020 డిసెంబర్ 16న ఆలయాన్ని మూసేశారు. సీజన్ పూర్తి కావడంతో ఈ ఉదయం 5గంటలకు
Read Moreసీబీఐ ఆఫీస్ కు మమతా.. భారీగా చేరుకున్న కార్యకర్తలు
సీబీఐతో యుద్ధానికే సిద్ధమయ్యారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఎన్నికల్లో గెలుపు తర్వాత మరింత దూకుడు పెంచిన మమత... కేంద్రంతో ముఖాముఖి పోరుకు రెడీ అ
Read Moreడీఆర్డీవో కరోనా మందు రిలీజ్.. ఢిల్లీకి 10 వేల ప్యాకెట్లు
కరోనా పేషెంట్ల ట్రీట్మెంట్ లో కీలకం కానున్న DRDO 2 డీఆక్సీ-డీగ్లూకోజ్ మందును రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రిలీజ్ చేశారు. 10 వేల ప్యాకెట్లను ఢిల్
Read Moreఆగని మృత్యు ఘోష...ఒకే రోజు 4106 మంది మృతి
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఆదివారం నాడు 2లక్షల 81వేల 386 కేసులు నమోదయ్యాయి. నిన్న 4వేల 106 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 3లక్షల 78వేల 741
Read Moreడీఆర్డీవో కరోనా మందు వచ్చేస్తోంది
న్యూఢిల్లీ: కరోనా పేషెంట్ల ట్రీట్మెంట్లో కీలకం కానున్న డీఆర్డీవో ‘2డీజీ (2డీఆక్సీ డీగ్లూకోజ్)’ మందును సోమవారం ఢిల్లీలో రక్షణ శాఖ మం
Read Moreతౌక్టే తుఫాన్ బీభత్సం.. ఎనిమిది మంది మృతి
కేరళ, కర్ణాటక,గోవాలో కుండపోత కర్ణాటకలో నలుగురు, కేరళలో ఇద్దరు,గోవాలో ఇద్దరు మృతి రేపు గుజరాత్ దగ్గర తీరాన్ని దాటనున్న తుఫాన్
Read Moreకరోనా వ్యాక్సిన్ కోసం బుక్ చేసుకున్నారా..? మార్పులు తెలుసుకోండి
కోవిషీల్డ్ వేసుకున్న వారు సెకండ్ డోస్ స్లాట్ రీషెడ్యూల్ చేసుకోవాలి కో-విన్ పోర్టల్ లో మార్పులు చేసిన కేంద్ర ప్రభుత్వం కోవిషీల్డ్ రెండు డోసుల మధ
Read Moreఫేస్బుక్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్తే సామూహిక అత్యాచారం
ఢిల్లీలో దారుణం జరిగింది. ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తిని కలవాడినికి వెళ్లిన యువతిపై 25 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఢిల్లీ
Read Moreపాలస్తీనా అనుకూల ర్యాలీ.. కశ్మీర్ లో పలువురి అరెస్టు
షోపియాన్: పాలస్తీనాకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారని 21 మందిని జమ్మూ కశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులను నిరసిస్తూ, పాలస్తీనాకు స
Read Moreప్రశ్నిస్తే అరెస్టులా.. అయితే నన్నూ అరెస్టు చేయండి
న్యూఢిల్లీ: కరోనా క్రైసిస్ నిర్వహణలో కేంద్రం విఫలమైందని దేశ రాజధానిలో పలువురు పోస్టర్లు అతికించడం వివాదాస్పదమైంది. ఈ పోస్టర్లు అతికించిన వారిని పోలీసు
Read Moreఎయిర్ టెల్ కస్టమర్లకు బంపర్ ఆఫర్.. రూ.49 రీచార్జ్ ప్యాక్ ఫ్రీ
రూ.49 రీచార్జ్ ప్యాక్ తో రూ.38 టాక్ టైం.. 28 రోజుల వ్యాలిడిటీతో 100 ఎంబీ డేటా కరోనా కష్ట కాలంలో తన కస్టమర్లకు ఊరట కలిగించేలా ఎయిర్ టెల్
Read Moreప్రియుడితో కలిసి చిన్నారిని చంపేసింది
జైపూర్ : ప్రియుడితో కలిసి ఓ మహిళ సొంత కూతురుని దారుణంగా చంపేసింది. ఈ సంఘటన రాజస్థాన్ లోని జైపూర్ లో జ&
Read More












