దేశం
ప్రైవసీ పాలసీని వెనక్కి తీస్కోండి.. వాట్సాప్ కు కేంద్రం నోటీసులు
న్యూఢిల్లీ: ప్రముఖ ఆన్ లైన్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు కేంద ప్రభుత్వం నోటీసులు పంపింది. కొత్త ప్రైవసీ పాలసీని వెంటనే వెనక్కి తీసుకోవాలని వాట్సాప్ కు న
Read Moreటీకాలు తగ్గుతున్నయ్.. మరణాలు పెరుగుతున్నయ్
న్యూఢిల్లీ: కరోనా పరిస్థితుల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో ఒకవైప
Read Moreకరోనా రికవరీలకు 3 నెలల తర్వాతే వ్యాక్సిన్
న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్ గడువు విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నుంచి కోలుకున్న వారు మూడు నెలల తర్వాత టీకా తీసుకోవచ్చని మోడీ సర్కార్ తెల
Read Moreరైతులకు రూ.10 వేలు..ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.3వేలు
కరోనా సంక్షోభంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన వారి కోసం రూ. 1200 కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. పూలు, పండ
Read Moreనీట మునిగిన నౌక..22 మంది మృతి
మరో 51 మంది ఆచూకీ గల్లంతు మరో 185 మందిని కాపాడిన నావికాదళం తౌక్టే తుపాను తీరం దాటుతున్న సమయంలో లంగరు ఊడి సముద్రంలో కొట్టుకుపోయిన నౌక పి.305 వ
Read Moreటీకా ఉత్పత్తి వేగవంతం.. మరిన్ని కంపెనీలకు కేంద్రం లైసెన్స్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. కరోనా మరణాల రేటు కూడా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో మహమ్మారి నుంచి రక్షణనిచ్చే వ్యాక్సినేషన్ ప్రక్రి
Read Moreతన ఇంటిని కోవిడ్ సెంటర్ గా మార్చేసిన బీహార్ ప్రతిపక్ష నేత
పాట్నా: బీహార్ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి యాదవ్ సంచలన నిర
Read Moreమాజీ సీఎం దంపతులకు కరోనా నిర్ధారణ
బెంగాల్ లో ఎన్నికల తర్వాత విజృంభిస్తున్న కరోనా కోల్కత్తా: పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల తర్వాత కరోనా విజృంభణ మామూలుగా లేదు. సునామీలా స
Read Moreపిల్లలు కరోనా క్యారియర్లుగా మారే ప్రమాదం
న్యూఢిల్లీ: మున్ముందు మరిన్ని కరోనా వేవ్స్ వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వేవ్ లు పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపే ప్రమాదం ఉందన
Read Moreకరోనా ఎఫెక్ట్.. మోడీకి తగ్గుతున్న క్రేజ్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న క్రేజ్ తగ్గుతోందని అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా డజన్ మంది లీడ
Read Moreఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను..ఫ్యాన్స్ కు ఎన్టీఆర్ లేఖ
కరోనా బారిన పడిన జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకు లేఖ రాశారు. మే 20న తన పుట్టిన రోజు సందర్బంగా ఎలాంటి వేడుకలు చేయొద్దని సూచించారు. కర్ఫ్యూ , క
Read Moreవెటరన్ యాక్టర్, DMDK చీఫ్ విజయ్ కాంత్ కు అస్వస్థత
వెటరన్ యాక్టర్, డీఎండీకే(దేశియ ముర్పోక్కు ద్రవిడ కజగం) పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ కాంత్ అస్వస్థతకు గురయ్యారు. శ్వాసతీసుకోవడంలో ఇబ్బందిగా ఉండ
Read Moreఆగని మృత్యుఘోష.. ఒకే రోజు 4529 మరణాలు
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తుంది. ఓ వైపు రోజు వారీ కేసుల సంఖ్య కాస్త తగ్గుతున్నా..మరణాల సంఖ్య భయాందోళనకు గురి చేస్తుంది. గత రెండు రోజులుగ
Read More












