దేశం
గ్రామాల్లో కరోనా కట్టడికి కేంద్రం కొత్త రూల్స్
గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కట్టడికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ను కేంద్రప్రభుత్వం రిలీజ్ చేసింది. విలేజ్ లెవెల్లో నిఘా పెట్టాలని సూచించింది.
Read Moreహిజ్రాల కోసం కరోనా టీకా డ్రైవ్
అస్సాం ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలోని ముప్పై మందికి తొలి వ్యాక్సినేషన్ డోస్ వేసింది ప్రభుత్వం. యావత్ దేశంలో
Read Moreకర్నాటకలో వ్యాక్సిన్ కేంద్రాలుగా స్కూళ్లు, కాలేజీలు
బెంగళూరు: కరోనా మహమ్మరి స్వైర విహారంతో బెంబేలెత్తుతున్న కర్నాటక ప్రభుత్వం వైరస్ కట్టడి చేసేందుకు వీలు దొరికిన ఏ చిన్న మార్గాన్ని వదలడం లేదు. వ్యాక్సిన
Read Moreటీకా తీసుకున్నాక ఆస్పత్రిలో చేరే ఛాన్సెస్ తక్కువే
న్యూఢిల్లీ: కరోనా బారి నుంచి బయటపడాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీకా సామర్థ్యం పైన ఎన్నో ప్రశ్నలు తలెత్త
Read Moreతౌక్తే తుఫాను ఎఫెక్ట్.. మరో ఆరు రైళ్లు రద్దు
కరోనా లాక్ డౌన్ దెబ్బకు దాదాపు రైలు సర్వీసులన్నీ రద్దుకాగా.. అడపా.. దడపా నడుస్తున్న రైళ్లు కూడా తౌక్తే తుఫాను దెబ్బకు రద్దయ్యాయి. తౌక్తే తుఫాను ఇంకా త
Read Moreవైరల్ వీడియో: గుడ్లు దొంగతనం చేసిన హెడ్కానిస్టేబుల్
పంజాబ్లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. దొంగల్ని పట్టుకొని.. దొంగతనాలు జరగకుండా చూడాల్సిన పోలీసే దొంగతనం చేశాడు. అది కూడా ఒక చిల్లర దొంగతనం. దా
Read Moreరాష్ట్రాలకు మరికొన్ని వ్యాక్సిన్లు ఇవ్వనున్న కేంద్రం
కొనసాగుతున్న కేంద్రం వ్యాక్సిన్ల సరఫరా మరో మూడు రోజుల్లో 51 లక్షల వ్యాక్సిన్లు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు వ్యాక్సిన్ల పంపిణీ క
Read Moreపార్టీ కార్యకర్తలకు రాహుల్ పిలుపు
తుఫాన్ బాధితులకు పార్టీ తరపున కాంగ్రెస్ కార్యకర్తలు అండగా నిలవాలని ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ‘తౌక్టే తుఫాను బలంగా మారుతోంది. దయచ
Read Moreప్రజలు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కరోనా క్రైసిస్
నాగ్ పూర్: దేశంలో నెలకొన్న మెడికల్ క్రైసిస్ కు కరోనా తొలి వేవ్ తర్వాత చూపిన నిర్లక్ష్యమే కారణమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఫస్ట్ వేవ్ అనంతరం
Read Moreకాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సాతవ్ కన్నుమూత
ముంబై: కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సాతవ్ (48) కరోనా బారిన పడి మృతి చెందారు. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజీవ్.. కరోనా నుంచి కోలుకున్
Read Moreఢిల్లీలో మరోవారం పాటు లాక్డౌన్ పొడిగింపు
ఢిల్లీలో మరో వారంపాటు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించింది. లాక్డౌన్ విధించిన తర్వాత కరోనా కేసులు తగ్గుతున్న
Read Moreపంజాబ్ వ్యవహారాలకు యోగి దూరంగా ఉంటే మంచిది
లక్నో: పంజాబ్లో కొత్త జిల్లాగా మలేర్ కోట్లాను ఏర్పాటు చేస్తున్నట్లు అమరీందర్సింగ్ ప్రభుత్వం తీసుకున్
Read Moreపలు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించిన ‘తౌక్టే ’తుఫాన్
తౌక్టే తుఫాన్ క్రమంగా అరేబియా సముద్రంలో అల్పపీడనంగా మారి క్రమేపీ తీవ్ర తుఫాన్గా మారింది. ఇప్పుడది గుజరాత్ వైపు పయనిస్తోందని భారత వాతావరణ శాఖ తెల
Read More












