దేశం

కరోనా చాంపియన్‌‌కు మంత్రి పదవి ఇయ్యలె

కేరళ కేబినెట్‌లో సీఎం తప్ప అందరూ కొత్తవారే  కేకే శైలజను కేబినెట్​లోకి తీసుకోని విజయన్​ తిరువనంతపురం: కేరళలో రెండోసారి గెలిచి

Read More

కరోనా సోకినోళ్లకు 9 నెలల తర్వాతే టీకా

కరోనా నుంచి కోలుకున్నంక 9 నెలల తర్వాతే టీకా ప్రభుత్వ ప్యానెల్​ సూచన న్యూఢిల్లీ: కరోనా బారిన పడి కోలుకున్నంక వ్యాక్సిన్​ తీసుకోవడానికి తొందరప

Read More

తౌక్టే దెబ్బకు 16 వేల ఇండ్లు కూలిపోయినయ్

పెను గాలులకు 16 వేల ఇండ్లు కూలిపోయినయ్ చెట్లు, కరెంటు స్తంభాలు కూడా.. గుజరాత్​లో తౌక్టే బీభత్సం సౌరాష్ట్రలో భారీ వానలు తెగిపడిన వైర్లతో నిలిచ

Read More

రికవరీల్లో హయ్యెస్ట్.. మరణాల్లో హయ్యెస్ట్

ఒక్కరోజే 4 లక్షల రికవరీలు దేశంలో ఇదే ఫస్ట్​ టైం కొత్తగా 2.63 లక్షల కేసులు.. 4,329 మంది మృతి ఒక్కరోజు మరణాల్లో హయ్యెస్ట్​ న్యూఢిల్లీ

Read More

కొత్త మంత్రులతో కొలువు దీరనున్న కేరళ కేబినెట్

కేరళ కొత్త మంత్రివర్గం ఖరారైంది. 21 మందితో నూతన మంత్రివర్గాన్ని సీఎం పినరయి విజయన్‌ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఆయన పేర్లను ప్రకటించారు. ఈసా

Read More

సాఫ్ట్ వేర్ ఉద్యోగం వ‌దిలి..ఆవుల‌ను కొని..రూ.44 కోట్ల ఆదాయం

బెంగళూరు:  ఐఐటీలో చదివి.. ప్రతిష్టాత్మక ఇంటెల్‌ కంపెనీలో కొలువు చేస్తున్న ఓ ఇంజనీర్‌ దాన్ని వదిలేసుకుని.. తనకు ఎంతో ఇష్టమైన పని చేయడం మ

Read More

ఒడిశాలో లాక్‌డౌన్‌ జూన్‌ 1 వరకు పొడిగింపు

ఒడిశాలో లాక్‌డౌన్‌ను జూన్‌ 1 వరకు పొడిగిస్తున్నట్లు   ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభిస్తుండ

Read More

సహజీవనం నైతికంగా ఆమోదయోగ్యం కాదన్న హర్యానా హైకోర్టు

సహజీవనం (లివ్‌ ఇన్‌ రిలేషన్‌షిప్‌) నైతికంగా, సామాజికంగా ఆమోదయోగ్యం కాదని పంజాబ్‌, హర్యానా హైకోర్టు స్పష్టం చేసింది. తాము సహజ

Read More

కరోనా మృతుల కుటుంబాలకు రూ.50 వేల ఎక్స్ గ్రేషియా

కరోనా సంక్షోభంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాతో చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి రూ.50 వేల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. కుటుంబాల్లో స

Read More

అక్కతోపాటు చెల్లిని పెళ్లాడిన వరుడి అరెస్ట్

పెళ్లికూతురు పట్టుపట్టడం వల్లే ఆమె చెల్లికి కూడా తాళికట్టానన్న పెళ్లికొడుకు వధూవరుల తల్లిదండ్రులతోపాటు పెండ్లి పత్రిక ముద్రించిన ప్రింటింగ్

Read More

సింగపూర్‌ విమానాలపై నిషేధం విధించండి

సింగపూర్‌లో మరో కొత్త కరోనా వేరియంట్‌ బయట పడటంతో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వేరియంట్స్ తో చిన్నారుల

Read More

ఢిల్లీలో తగ్గుముఖం పట్టిన కరోనా

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత కొన్ని వారాలుగా పైపైకి చేరుతూ వచ్చిన పాజిటివిటీ రేటు క్రమంగా తగ్గుతూ వస్తోం

Read More

టీమిండియా మహిళా క్రికెటర్ తల్లి కరోనాతో మృతి

కరోనా వైరస్ తోఇప్పటికే టీమిండియా మాజీ క్రికెటర్లు పియూష్‌ చావ్లా, ఆర్పీ సింగ్‌ తమ తండ్రులను కోల్పోగా.. టీమిండియా మహిళా క్రికెటర్‌ వేదా

Read More