దేశం

చార్‌ధామ్ యాత్ర వాయిదా

చార్‌ధామ్ యాత్రను వాయిదా వేస్తున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. తదుపరి ఆదేశాలు జారీచేసిన తర్వాత యాత్ర వాయిదా కొనసాగుతుందని తెలిపింది.

Read More

మా అమ్మాయిలను బెదిరించి పెళ్లి చేసుకుంటున్నారు

జ‌మ్మూక‌శ్మీర్‌లో సిక్కు మ‌తానికి చెందిన ఇద్ద‌రు అమ్మాయిల‌ను బ‌ల‌వంతంగా పెళ్లి చేసుకుని, మ‌త‌మార్పిడ

Read More

జమ్మూకశ్మీర్‌లో డ్రోన్ల కలకలం.. దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ

జమ్మూ కశ్మీర్‌లో డ్రోన్ల కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి. మంగళవారం తెల్లవారుజామున రెండున్నర గంటల టైంలో కుంజ్వాని, రత్నుచుక్ ఏరియాలో డ్రోన్లు కనిప

Read More

లష్కరే టాప్ కమాండర్ ఎన్‌కౌంటర్

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. శ్రీనగర్‌లోని మల్హోరా పారింపోరా ఏరియాలో జరిగిన ఎన్ కౌంటర్‌లో లష్కర్-ఇ-తోయిబాకు చెందిన టా

Read More

యూపీలో ఘోర ప్రమాదం.. అయిదుగురు మృతి

ఉత్తర్‌ప్రదేశ్ ఫిరోజ్ బాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాగ్లా ఖంగర్ పరిధిలో రోడ్డు పక్కన నిలిపిన బస్సును వెనుక నుంచి వచ్చిన డీ

Read More

బీహార్ రైల్వేస్టేషన్ పేలుళ్లతో హైదరాబాద్ కు లింక్

బీహార్ రైల్వేస్టేషన్ పేలుళ్లలో హైదరాబాద్ కు సంబంధాలున్నట్లు గుర్తించింది ఎన్ఐఏ. బీహార్ దర్భంగా రైల్వేస్టేషన్ లో ఈ నెల 17న బాటిల్ పేలుడు జరిగింది. స్టే

Read More

ఆగని బాదుడు.. రూ.105కి చేరిన పెట్రోల్

దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు మరోసారి పెరిగాయి. పెట్రోల్ పై  35 పైసలు, డీజిల్ పై 28 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి ఆయిల్ కంపెనీలు. దీంతో దేశ

Read More

ఫేస్​బుక్ ​ప్రేమ..​ దేశం దాటించింది

కోల్​కతా: అబ్బాయిది బెంగాల్​లోని నదియా జిల్లా బల్లవపూర్. అమ్మాయిది బంగ్లాదేశ్​లోని నెరైల్​ఏరియా. ఫేస్​బుక్​ పరిచయం ప్రేమకు దారితీసింది. కొంతకాలంగ

Read More

మళ్లీ తెగించిన ట్విట్టర్‌.. ఈ సారి యాక్షన్ తప్పదా?

న్యూఢిల్లీ: కొత్త ఐటీ రూల్స్ విషయంలో కొన్ని రోజులుగా కేంద్రంతో ఫైట్​ చేస్తున్న మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ తాజాగా మరో దుమారం రేపింది. జమ్మూకా

Read More

నలుగురు పిల్లలతో కలసి దంపతుల ఆత్మహత్య

కర్నాటకలోని యాద్గిరి  జిల్లాలో దారుణం చెరువులోకి దూకి ఆత్మహత్య.. దంపతులు, వారి నలుగురు పిల్లల మృతదేహాలు వెలికితీత బెంగళూరు: ఏం కష్టమొచ్

Read More

ముంబైలో 50% మంది పిల్లల్లో కరోనా యాంటీబాడీలు

ముంబైలో దాదాపు 50 శాతం మంది పిల్లల్లో కరోనా యాంటీబాడీలు ఉన్నట్లు సీరో సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. బృహత్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్

Read More

ఢిల్లీలో రూ.126 కోట్లు విలువ చేసే హెరాయిన్‌ పట్టివేత

ఢిల్లీ ఎయిర్ పోర్టులో కస్టమ్స్‌ అధికారులు భారీ ఎత్తున డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 18 కిలోల హెరాయిన్‌ను అధికారులు పట్టుకున్నారు. దక్షిణ

Read More

కోవిడ్ ప్రభావిత రంగాలకు కేంద్రం భారీ ప్యాకేజీ

భారీగా ఆర్ధిక ఉద్దీపన ప్రాజెక్టులు ప్రకటించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వైద్య రంగానికి 50 వేల కోట్లు  మొత్తం లక్షా 10వేల కోట్ల రుణాల

Read More