దేశం
అంతర్జాతీయ విమానాలపై జులై 31 వరకు నిషేధం
కార్గో, డీజీసీఏ అనుమతి పొందిన వాటికి మినహాయింపు వందే బారత్ మిషన్, ఎయిర్ బబుల్ ఒప్పంద దేశాలకు మాత్రమే అనుమతి 24 దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం కుదు
Read Moreచంపేస్తామని మాజీ మంత్రికి బెదిరింపు.. శశికళపై కేసు
తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత నెచ్చెలి వి.కె శశికళపై మరో కేసు నమోదైంది. అన్నాడీఎంకే (AIADMK) నేతను బెదిరించారన్న ఫిర్యాదుతో పోలీసులు FIR నమోదు చేశ
Read Moreఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా
బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా ఆస్పత్రిలో చేరారు. 70 ఏళ్ల నసీరుద్దీన్ న్యూమోనియాతో బాధపడుతున్నారు. గత రెండు రోజులుగా న్యుమోనియాతో ఆయన బాధపడుతున
Read Moreప్రైవేట్ హాస్పిటళ్ల వ్యాక్సిన్ కొనుగోళ్లపై కేంద్రం కొత్త రూల్స్
న్యూఢిల్లీ: ఇకపై కరోనా వ్యాక్సిన్లను ప్రైవేట్ హాస్పిటళ్లు నేరుగా తయారీ కంపెనీల నుంచి కొనుగోలు చేయలేవు. కేవలం కొవిన్ యాప్లో రిజిస్టర్
Read Moreనెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే కర్ణాటకలోకి ఎంట్రీ
బెంగళూరు: మహారాష్ట్రలో డెల్టా ప్లస్ వేరియంట్ కరోనా కేసులు పెరుగుతుండడంతో పొరుగు రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. అక్కడి నుంచి వచ్చే వారిపై కర్ణాటక రాష్
Read Moreకరోనా పరిహారం ఎంతివ్వాలని మేం చెప్పలేం
కరోనా మృతుల కుటుంబాలకు పరిహారంపై 6 వారాల్లోగా గైడ్ లైన్స్ ఇవ్వాలని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని ఆదేశించింది సుప్రీం కోర్టు. ఎంతివ్వాలనేదిపై
Read Moreకొత్త వేరియంట్లను కొవాగ్జిన్ ఎదుర్కుంటది
న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్లపై భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తోందని అమెరికాకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ
Read More798 మంది డాక్టర్లు మృతి
కరోనా నియంత్రణలో కష్టపడి పనిచేస్తున్న డాక్టర్లు కూడా అదే మహమ్మారికి బలవుతున్నారు. సెకండ్ వేవ్ లో ఇప్పటివరకు 798 మంది డాక్టర్లు చనిపోయారని తెలిపింది ఇం
Read Moreమైక్రోసాఫ్ట్లో బగ్ గుర్తించి 22 లక్షలు గెలిచింది
న్యూఢిల్లీ: అదితి సింగ్.. ఓ 20 ఏళ్లుంటయ్.. ఎథికల్ హ్యాకర్&zw
Read Moreగర్భిణీలకు కరోనా వచ్చినా భయమేమీ లేదు
న్యూఢిల్లీ: ప్రెగ్నెన్సీ ఉన్నంత మాత్రాన మహిళలకు కరోనా వైరస్ ప్రమాదం పెరగదని కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం క్లారిటీ ఇచ్చింది. కరోనా బారిన పడిన 90% మందికి
Read Moreఒకే రోజు మహిళకు 3 డోసుల వ్యాక్సిన్
ముంబై: మహారాష్ట్రలోని థానె సిటీలో హెల్త్సిబ్బంది ఓ మహిళ(28)కు ఒకే రోజు నిమిషాల తేడాతో మూడు డోసుల వ్యాక్సిన్వేశారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వ
Read Moreముంబైలో వ్యాక్సిన్ కుంభకోణం: బాధితులకు సెలైన్ వాటర్
కరోనా వ్యాక్సిన్ పేరుతో సెలైన్ వాటర్ ఇచ్చి ప్రజలను నిలువునా దోపిడి చేశారు కొందరు దుండగులు. ముంబైలోని కాండీవాలా ఏరియాలో ఉన్న ఓ హౌసింగ్ సొసైటీలో ఉ
Read Moreవందేమాతరం చెబితే రూపాయికే లీటర్ పెట్రోల్
ఆయిల్ కంపెనీలు గత రెండు నెలల్లో పెట్రోల్, డీజిల్ ధరలను 33 సార్లు పెంచాయి. ఇవాళ(జూన్ 29, మంగళవారం) పెట్రోల్ ధరను 35 పైసలు, డీజిల్ ధరను 28 పైసలు పెరిగిం
Read More












