దేశం
తాగేందుకు రూ.100 అడిగితే ఇవ్వలేదని చంపేశాడు
మృతుడు మాజీ వైస్ ఛాన్స్ లర్ ధృవరాజ్ నాయక్ భుబనేశ్వర్: తాగేందుకు రూ.100 అడిగితే ఇవ్వలేదని కోపం పట్టలేక దొరికిన వస్తువుతో దాడి చేసి దారుణంగా చంప
Read Moreవీడియో: తమ వాహనాన్ని ఢీకొట్టాడని చితక్కొట్టారు
దేశ రాజధాని ఢిల్లీలో ఘటన సీసీ కెమెరాలో రికార్డయిన ఘటన సోషల్ మీడియాలో చక్కర్లు స్పందించి దాడి చేసిన వారి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు న్య
Read Moreపుదుచ్చేరీలో 50 రోజుల తర్వాత ఏర్పడ్డ కేబినెట్
పుదుచ్చేరీలో మంత్రివర్గం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా N రంగస్వామి ప్రమాణం చేసిన దాదాపు 50 రోజుల తర్వాత కేబినెట్ ఏర్పాటు చేశారు. ఐదుగురు మంత్రులు ప్రమాణం చ
Read Moreడైరెక్టర్ శంకర్ కుమార్తె పెళ్లి.. హాజరైన స్టాలిన్ తదితరులు
చెన్నై: పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ కు ఆద్యుడు, ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ పెద్ద కమార్తె డాక్టర్ ఐశ్యర్య వివాహం ఆదివారం జరిగింది. కరోనా నిబంధనల కారణంగ
Read Moreఒంటరిగానే పోటీ చేస్తా
ఉత్తరప్రదేశ్ : వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు BSP అధినేత మాయావతి. ఇతర పార్టీలతో పొత్
Read Moreవ్యాక్సినేషన్ ప్రక్రియపై మోడీ హర్షం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత, వ్యాక్సినేషన్పై ప్రధాని నరేంద్ర మోడీ శనివారం భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్
Read Moreజమ్మూ ఎయిర్పోర్ట్లో బాంబ్ బ్లాస్ట్
జమ్మూ: జమ్మూ కశ్మీర్లో ఆదివారం జంట పేలుళ్లు జరిగాయి. జమ్మూలోని హై సెక్యూరిటీ టెక్నికల్ ఏరియా అయిన ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సమీపంలో ఆదివారం వేక
Read Moreత్వరలో 12–18 ఏండ్ల పిల్లలకు వ్యాక్సిన్
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ కు చెందిన జైడస్ క్యాడిలా ఫార్మా కంపెనీ అభివృద్ధి చేసిన కరోనా టీకా త్వరలో12 నుంచి 18 ఏండ్ల మధ్య పిల్లలకు అందుబాటులోకి రాను
Read Moreఫేక్ వ్యాక్సినేషన్..ఎంపీ మిమీ చక్రవర్తికి అనారోగ్యం
కోల్ కతా/ముంబై: పశ్చిమ బెంగాల్లోని కోల్ కతాలో ఫేక్ వ్యాక్సినేషన్ల కలకలం రేగింది. నాలుగు రోజుల క్రితం ఏర్పాటు చేసిన ఈ క్యాంపులో వ్యాక్సిన్ తీసుకున్న
Read More12 రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ వేరియంట్
న్యూఢిల్లీ:డెల్టా ప్లస్ రకం కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మొన్నటిదాకా 4 రాష్ట్రాల్లోనే ఉన్న డెల్టా ప్లస్.. ఇప్పుడు 12 రాష్ట్రాలకు పాకింది. కేసులు 5
Read Moreగర్భిణులు కరోనా వ్యాక్సిన్ వేస్కోవచ్చు
న్యూఢిల్లీ: గర్భిణులు కరోనా వ్యాక్సిన్ వేసుకోవచ్చని క్లారిటీ ఇస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీచేసిందని ఐసీఎంఆర్ డీజీ
Read Moreరాష్ట్రపతి కోసం ట్రాఫిక్ ఆగింది.. ఒక ప్రాణం పోయింది
లక్నో: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పర్యటన సందర్భంగా శుక్రవారం కాన్పూర్లో ట్రాఫిక్&zw
Read Moreఢిల్లీలో కొత్త జంటపై వెంటాడి, వేటాడి కాల్పులు
భర్త మృతి, గాయాలతో బయటపడ్డ భార్య న్యూఢిల్లీ: ఓ కొత్త జంటను ఢిల్లీ వీధుల్లో వెంటాడి మరీ కాల్పులు జరిపారు. ఘటనలో భర్త వినయ్ధాహియా(23) చనిపోగా,
Read More












