దేశం

టీకా వేసుకోకపోతే జీతం ఆపేస్తం

ప్రభుత్వ ఉద్యోగులకు ఉజ్జయిని కలెక్టర్ ఆదేశం ఉజ్జయిని: జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులంతా ఈ నెలాఖరులోగా తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని మధ్యప

Read More

పక్కింటి వారి వేధింపులు.. తల్లీకొడుకుల సూసైడ్​

న్యూఢిల్లీ: కరోనాతో భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉంది ఆమె.. దీనికి తోడు కొడుకుపై పక్కింటి వారి కంప్లయింట్స్​మరింత బాధ పెట్టాయి. ‘మీ అబ్బాయి

Read More

నెక్స్ట్​ పీఎం క్యాండిడేట్ సర్వేలో.. మోడీనే నంబర్ వన్

12 రాష్ట్రాల్లో 20 వేల మందిపై ‘ప్రశ్నమ్’ సంస్థ సర్వే  32.8% మంది మోడీకే జై ఆల్టర్నేటివ్​గా రాహుల్​కు 17.2% ఓట్లు కాం

Read More

24 స్పెషల్ రైలు సర్వీసుల పొడిగింపు

హైదరాబాద్: కరోనా అన్ లాక్ ప్రక్రియ మొదలవుతున్న నేపధ్యంలో ప్రస్తుతం 24 స్పెషల్ రైలు సర్వీసులను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. లాక్

Read More

జార్ఖండ్ లో జులై 1 వరకు లాక్ డౌన్ పొడిగింపు

కరోనా తీవ్రత ఇంకా కొనసాగుతుండటంతో జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జులై 1 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఏప్రిల్ 22న ఆ రా

Read More

ICC టెస్ట్ ర్యాంకింగ్స్: రవీంద్ర జడేజా నంబర్‌ 1

టీంఇండియా క్రికెటర్‌, స్టార్‌ ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్ నంబర్‌ వన్‌ ఆల్‌రౌండర్‌గ

Read More

కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌పై సీఈసీ వేటు

కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌పై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. మూడేళ్లపాటు చట్ట సభల్లో పోటీ చేయకుండా సీఈసీ నిషేధం విదించింది. 2019 నుంచి మహబ

Read More

ముంబై - పుణే స్పెషల్ రైలుకు విస్తాడోమ్ కోచ్ లు

విమానాలను తలదన్నే రీతిలో ఆధునిక సదుపాయాలతో సరికొత్తగా రూపొందించిన విస్తా డోమ్ కోచ్ లతో ముంబై-పుణే మధ్య ప్రత్యేక రైలు ఈనె 26న ప్రారంభం కానుంది. డెక్కన్

Read More

చిప్స్ అమ్ముకుంటున్నఇండియా పారా షూటర్

ఇండియా నుండి మొదటి ఇంటర్నేషనల్ పారా షూటర్లలో ఆమె ఒకరు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పదుల సంఖ్యలో పతకాలు సాధించారు. ప్రస్తుతం కఠిక పేదరికం అనుభవిస్తూ సాయ

Read More

 ఢిల్లీ సీఎంను కలిసిన కరణం మల్లేశ్వరి

న్యూఢిల్లీ: తెలుగు దిగ్గజ వెయిట్ లిఫ్టర్ కరణం మల్లేశ్వరి బుధవారం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను కలిశారు. ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ గా నియమి

Read More

స్కూళ్ల ప్రారంభానికి తొందర వద్దు

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో చాలా రాష్ట్రాలు ఆంక్షలను సడలించాయి. కొన్ని నిబంధనలతో స్కూళ్లను తిరిగి తెరవాలని కూడా ప్రభుత్వాలు నిర్ణయించాయి

Read More

మెడిసిన్‌లో మోడీ సర్కార్‌కు నోబెల్ ఇవ్వాలె

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పి.చిదంబరం మండిపడ్డారు. టీకా పంపిణీ విషయంలో కేంద్ర తీరుపై ఆయన భగ్గుమన్నారు. సవరించిన

Read More

మాల్యా, నీరవ్‌, చోక్సీ ఆస్తులు బ్యాంకులకు బదిలీ

ఆర్థిక నేరగాళ్లు  విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలు.. భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయారు. అయితే ఆ మోసగాళ్లకు

Read More