దేశం

పాక్‌కు వెళ్లిన ముస్లింలకు గౌరవం దక్కట్లే

న్యూఢిల్లీ: భారతీయులందరి పూర్వీకులు ఒక్కరేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. మనం మాతృభూమిని మార్చలేమన్నారు. విభజన సమయంలో ఇండియా నుంచి పాకిస్థాన్&

Read More

పిల్లల వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇంకా పర్మిషన్ రాలె

కొవాగ్జిన్​కు డీసీజీఐ అనుమతి వార్తలను ఖండించిన హెల్త్​ మినిస్ట్రీ హైదరాబాద్, వెలుగు:  భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన చిన్న పిల్లల కరోనా

Read More

వారంలో ఒకరోజు వెహికల్ వాడొద్దు

న్యూఢిల్లీ: వారంలో కనీసం ఒక రోజైనా బండ్లు వాడొద్దని ఢిల్లీ ప్రజలకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. ఆ విధంగా పొల్యూషన్ కంట్రోల్​కు సాయపడాలని

Read More

నదిలో పడ్డ బస్సు.. 32 మంది మృతి

ఖట్మాండు: నేపాలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు నదిలో పడిపోవడంతో 32 మంది ప్రయాణికులు మరణించారు. చాలామంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. మంగళవారం నేపాల్&

Read More

ఏడున్నర నెలల తర్వాత 14 వేల కేసులే

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. దాదాపు ఏడున్నర నెలల తర్వాత అతి తక్కువ కేసులు రికార్డయ్యాయి. ఒక్క రోజులో 14,313 కొత్త కేసులు నమోదయ్యాయన

Read More

AOB లో ఎదురుకాల్పులు: ముగ్గురు మావోలు మృతి

ఆంధ్ర–ఒడిశా (AOB)సరిహద్దు ప్రాంతం మల్కన్ గిరి జిల్లా తులసి పహాడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర

Read More

భారత్ లోకి BMW మ్యాక్సీ స్కూటర్

ఇంటర్నేషనల్ ఆటో మొబైల్ దిగ్గజం BMW లేటెస్టుగా  భారత మార్కెట్లోకి c-400 GT మ్యాక్సీ స్కూటర్ ను తీసుకువచ్చింది. వీటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకు

Read More

ఈ నెల 18 నుంచి విమానాల్లో 100 శాతం సీటింగ్

దేశీయ విమానయాన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై విమానాల్లో 100 శాతం సీట్ల బుకింగ్ ఓపెన్ చేసుకునే అవకాశం కల్పించింది. రోజు వారీ కరోనా

Read More

జమ్ముకశ్మీర్ లో ఎన్ కౌంటర్: ఐదుగురు టెర్రరిస్టులు హతం

జమ్మూకశ్మీర్‌లో పలు ప్రాంతాల్లో జరిగిన ఎన్ కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇవాళ(మంగళవారం) షోపియాన్ జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో

Read More

హక్కులు ఎవ్వరికైనా ఒక్కటే

న్యూఢిల్లీ: సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ అన్న లక్ష్యంతో పని చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కొద్ది మందికే ప

Read More

రెండేళ్లు పైబడిన పిల్లలకు కరోనా వ్యాక్సిన్!

దేశంలో చిన్న పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాబోతోంది. భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన కొవాగ్జిన్‌ టీకా ట్రయల్స్ సక్సెస్ అయ్య

Read More

అమర జవాన్ల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా.. ఒకరికి ఉద్యోగం 

పూంచ్: జమ్మూ కశ్మీర్‌ పూంచ్ జిల్లా సూరన్‌కోట్‌లో ఉగ్రవాదులు, ఆర్మీ జవాన్లకు మధ్య సోమవారం ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఐద

Read More

ఢిల్లీలో పాక్ టెర్రరిస్టు అరెస్టు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఓ టెర్రరిస్టును ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అరెస్ట్ చేసింది. ఆ ఉగ్రవాదిని పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్ అస్రఫ్‌గ

Read More